Ganja | శంషాబాద్ ఎయిర్పోర్టులో ఓ మహిళా ప్రయాణికురాలి నుంచి భారీ స్థాయిలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మహిళా బ్యాంకాక్ నుంచి వయా దుబాయి మీదుగా హైదరాబాద్ నగరానికి గ�
Mass Shooting | థాయ్లాండ్ (Thailand)లో కాల్పుల ఘటన కలకలం (Mass Shooting) రేపింది. థాయ్ రాజధాని బ్యాంకాక్ (Bangkok)లోని రద్దీగా ఉండే ఓర్ టు కో మార్కెట్లో ఓ దుండగుడు కాల్పులకు పాల్పడ్డాడు.
Delhi airport | దేశ రాజధాని ఢిల్లీ (Delhi) లోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (Indiaragandhi International Airport) లో పూర్తిస్థాయి అత్యవసర పరిస్థితిని ప్రకటించారు.
PM Modi | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) థాయ్లాండ్ (Thailand) పర్యటనకు వెళ్లారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం ఇవాళ థాయ్ రాజధాని బ్యాంకాక్ (Bangkok) చేరుకున్నారు.
మయన్మార్, బ్యాంకాక్లో సంభవించిన తాజా భూకంపం ప్రపంచ దేశాల ప్రజలను గగుర్పాటుకు గురి చేసింది. ప్రకృతి విపత్తుల్లో భయంకరమైన భూ కంపాలు శతాబ్దాలుగా మానవాళిపై పెను ప్రభావాన్ని చూపి తీరని ఆస్తి, ప్రాణ నష్టాన�
Bangkok Pilla | భారీ భూకంపం రెండు దేశాలను కుదిపేసింది. రిక్టర్ స్కేల్పై 7.7, 6.8 తీవ్రతతో రెండుసార్లు నమోదైన ప్రకంపనలకు మయన్మార్, దాని పొరుగున ఉన్న థాయ్లాండ్ రాజధాని బ్యాంకాక్ వణికిపోయాయి..
శుక్రవారం వరుస భూ కపంపాలతో వణికిపోయిన మయన్మార్లో శనివారం మరోసారి భూప్రకంపనలు నమోదయ్యాయి. మధ్యాహ్నం 2.50 గంటల సమయంలో 4.7 తీవ్రతతో భూమి కంపించినట్టు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ వెల్లడించింది. కా
Bangkok | మయన్మార్ (Myanmar), థాయ్లాండ్ (Thailand) దేశాలను శుక్రవారం రెండు అత్యంత శక్తిమంతమైన భూకంపాలు (Earthquakes) కుదిపేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో చోటు చేసుకున్న కొన్ని అనూహ్య ఘటనలు ఆలస్యంగా వెలుగులోకి వస్తున్నాయి.
మయన్మార్, థాయ్లాండ్ను రెండు భారీ భూకంపాలు (Earthquake) కుదిపేశాయి. శుక్రవారం మధ్యాహ్నం 7.7, 6.8 తీవ్రతతో భారీ భూకంపం వచ్చిన విషయం తెలిసిందే. ప్రకృతి ప్రకోపానికి ఇప్పటివరకు 700 మందికిపైగా మృతిచెందారు. ఇందులో ఒక్క మయ�
వరుస భూకంపాలతో మయన్మార్ (Myanmar) వణికిపోతున్నది. శుక్రవారం మధ్యాహ్నం 12 నిమిషాల వ్యవధిలో 7.7, 6.8 తీవ్రతతో రెండుసార్లు భూకంపం వచ్చిన విషయం తెలిసిందే. అర్ధరాత్రి కూడా మరోసారి భూమి కంపించింది.
మయన్మార్, దాని పొరుగున వున్న థాయ్లాండ్ రాజధాని బ్యాంకాక్ను భారీ భూకంపాలు వణికించాయి. రిక్టర్ స్కేల్పై 7.7, 6.8 తీవ్రతతో శుక్రవారం మధ్యాహ్నం రెండుసార్లు వెంటవెంటనే ప్రకంపనలు సంభవించాయి.