PM Modi | మయన్మార్, థాయ్లాండ్ దేశాలను శుక్రవారం శక్తిమంతమైన భూకంపాలు వణికించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజా విపత్తుపై భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పందించారు.
Earthquake | థాయ్ రాజధాని బ్యాంకాక్లో 7.3 తీవ్రతతో బలమైన ప్రకంపనలు సంభవించాయి. దీంతో వందలాది భవనాలు నేలమట్టమయ్యాయి. అప్రమత్తమైన థాయ్ ప్రభుత్వం బ్యాంకాక్ (Bangkok)లో అత్యయిక పరిస్థితి (ఎమర్జెన్సీ) విధించింది.
Telangana | థాయిలాండ్లో ఇద్దరు తెలంగాణవాసులు అదృశ్యమయ్యారు. ఉద్యోగం కోసం విజిట్ వీసాపై బ్యాంకాక్కు వెళ్లిన ఇద్దరు అక్కడ కనిపించకుండా పోయారు. మంగళవారం హైదరాబాద్లో జరిగిన ప్రవాసి ప్రజావాణిలో బాధితులు ఫిర్
బ్యాంకాక్ నుంచి పాములు తరలిస్తున్న ఇద్దరు మహిళలను శంషాబాద్ ఎయిర్పోర్టులో కస్టమ్స్ అధికారులు అరెస్టు చేశారు. ఈ ఘటన సోమవారం తెల్లవారుజామున జరిగింది. కస్టమ్స్ అధికారుల కథనం ప్రకారం.. బ్యాంకాక్ నుంచ�
శంషాబాద్ విమానాశ్రయంలో విమానానికి బాంబు బెదిరింపు (Bomb Threat) వచ్చింది. హైదరాబాద్ నుంచి బ్యాంకాక్ వెళ్లాల్సిన విమానం గేటు వద్దకు రాగానే బాంబు ఉందంటూ ఓ ప్రయాణికుడు అలజడి సృష్టించాడు.
థాయ్లాండ్లో రాజ్యాంగ న్యాయస్థానం తీర్పు ఆ దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించింది. నైతిక ఉల్లంఘనలకు పాల్పడిన 62 ఏండ్ల ప్రధాని స్రెట్టా థావిసిన్ను తక్షణం పదవి నుంచి తొలగిస్తూ న్యాయస్థానం బుధవారం ఆదేశ�
Animals Killed: అగ్నిప్రమాదంలో వంద షాపులు కాలిపోయాయి. వాటిల్లో ఉన్న సుమారు వెయ్యి జంతువులు ఆ ఆగ్నికి ఆహుతయ్యాయి. బ్యాంకాక్లోని చాటుచక్ మార్కెట్లో ఈ ప్రమాదం జరిగింది.