Poorna | నటి పూర్ణ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. తన అందంచందాలతో కొన్ని సంవత్సరాలుగా తెలుగు వారిని ఎంతగానో అలరిస్తుంది ఈ ముద్దుగుమ్మ. పూర్ణ అసలు పేరు షమ్నా కాసిం కాగా, పూర్ణని స్క్రీన్ నేమ్ గా �
Shamshabad Airport | శంషాబాద్ ఎయిర్పోర్టులో భారీగా బంగరాం పట్టుబడింది. దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుడి నుంచి 3.5 కిలోల బంగారాన్ని డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
మహబూబ్నగర్ జిల్లా హన్వా డ మండలం పెద్దదర్పల్లికి చెందిన గోపాల్ దుబాయిలో చిక్కుకుపోయా డు. సోమవారం మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ దుబాయిలోని ఎన్ఆర్ఐ ప్రతినిధి అయిన జీఏడీ ప్రిన్సిపల్ కా ర్యదర్శి రఘున�
దుబాయ్లో జరిగిన బ్రిడ్జ్ ఫెడరేషన్ ఆఫ్ ఆసియా అండ్ మిడిల్ ఈస్ట్ టోర్నమెంట్ను భారత్ క్లీన్స్వీప్ చేసింది. ఈనెల 10 నుంచి 18 దాకా జరిగిన టోర్నీలో భాగంగా.. భారత పురుషుల, మహిళల, సీనియర్ జట్టు స్వర్ణాలత�
బతుకుదెరువు కోసం పొట్టచేతబట్టుకొని దుబాయికి వెళ్లిన తెలంగాణవాసులు హత్యకు గురయ్యారు. ఉన్న ఊరిని.. కన్నవారిని వదిలి నాలుగు రాళ్లు సంపాదించుకునేందుకు వెళ్లినవారు పాకిస్థానీయుల దురాగతానికి బలయ్యారు.
Suicide | తల్లి ఫోన్ మాట్లాడుతలేదనే వేదనతో కుమార్తె ఆత్మహత్యకు పాల్పడింది. తమిళనాడులోని తిరుముడివాక్కంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
భారత్కు చెందిన బిలియనీర్, ఉక్కు తయారీ రంగ దిగ్గజం ఆర్సెలార్ మిట్టల్ సంస్థ అధినేత లక్ష్మీ మిట్టల్.. బ్రిటన్కు గుడ్బై చెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇటీవలే దుబాయ్ వేదికగా ముగిసిన చాంపియన్స్ ట్రోఫీలో విజేతగా నిలిచిన రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టుకు బీసీసీఐ భారీ నజరానా ప్రకటించింది. 12 ఏండ్ల విరామం తర్వాత చాంపియన్స్ ట్రోఫీ నెగ్గిన టీమ్ఇండియా�
Champions Trophy Final | ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్కు సమయం దగ్గరపడింది. ఈ నెల 9న దుబాయిలోని నేషనల్ క్రికెట్ స్టేడియంలో మధ్యాహ్నం 2.30 గంటలకు మ్యాచ్ జరుగనున్నది. ఫైనల్లో టీమిండియా, న్యూజిలాండ్ జట్ల�
IND vs NZ | ఏడారి తీర నగరం దుబాయ్ చిరస్మరణీయ పోరుకు వేదిక కాబోతున్నది. ఆదివారం దుబాయ్లో భారత్, న్యూజిలాండ్ మధ్య చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ పోరు జరుగనుంది. గత 15 రోజులుగా అభిమానులను అలరిస్తున్న మెగాటోర్నీ ఆఖర�
దుబాయ్ నుంచి రూ.14 కోట్లకు పైగా విలువైన బంగారం స్మగ్లింగ్ చేస్తూ బెంగళూరు విమానాశ్రయంలో పట్టుబడ్డ నటి రన్యారావు విచారణలో కీలక విషయాలు వెల్లడించారు. తాను దుబాయ్ నుంచి 17 బంగారు కడ్డీలను తీసుకుని వచ్చినట
Shama Mohamed | దుబాయ్ (Dubai) వేదికగా మంగళవారం జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy) తొలి సెమీస్లో ఆస్ట్రేలియా (Australia)పై టీమ్ ఇండియా (Team India) ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.
Champions Trophy: స్టీవ్ స్మిత్, మ్యాక్స్వెల్ .. తక్కువ గ్యాప్లోనే ఔటయ్యారు. నిలకడగా ఆడిన స్మిత్.. 73 రన్స్ చేసి నిష్క్రమించాడు. ఆ తర్వాత మ్యాక్స్వెల్ ఓ భారీ సిక్సర్ కొట్టి, ఆ తర్వాత బంతికే బౌల్డ్ అయ్యాడ�