బిజీ అయితే.. టైమ్ దొరకదు. టైమ్ దొరుకుతుందంటే బిజీ కాదని అర్థం. బిజీ కాకపోతే ఓ బాధ. బిజీ అయి టైమ్ దొరక్కపోతే ఓ బాధ. అదే డెస్టినీ. భగవంతుడు ఏదీ పూర్తిగా ఇవ్వడు. రష్మిక మందన్నా ఇటీవల పెట్టిన పోస్ట్ ఈ వేదాంతాన�
Union Cabinet | కేంద్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర వేశారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని మంగళవారం కేంద్ర కేబినెట్ సమావేశమైంది. ఈ సందర్భంగా రాజస్థాన్లోని కోట-బుండిలో విమానాశ్రయం ఏర్ప
Allu Arjun | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్గా మారాడు. పుష్ప చిత్రంతో బన్నీ క్రేజ్ అమాంతం పెరిగింది. ఆయనకి దేవ విదేశాలలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే ముంబై విమానాశ్ర�
రామగుండం నియోజకవర్గం పాలకుర్తి మాజీ ఎంపీపీ కుమారుడు బీఆర్ఎస్ ఎన్నారై విభాగం నాయకుడు వ్యాళ్ళ హరీష్ రెడ్డి స్వదేశాగమానం సందర్భంగా రామగుండం బీఆర్ఎస్ శ్రేణులు ఎయిర్ పోర్ట్ వద్ద సోమవారం ఘన స్వాగతం పలికారు.
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో కీలక మలుపుగా భావించే మామునూరు ఎయిర్పోర్టు పునరుద్ధరణ ప్రక్రియ ఎంతకీ ముందుకు సాగడం లేదు. ఎయిర్పోర్టు అభివృద్ధికి అవసరమైన భూసేకరణ ప్రక్రియలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎడతెగని �
ఉమ్మడి జిల్లావాసులను ఎన్నో ఏండ్లుగా ఊరిస్తున్న జక్రాన్పల్లి ఎయిర్పోర్టు నిర్మాణం కలగానే మిగిలిపోనున్నదా.. తాజా పరిస్థితులు అందుకు బలాన్ని చేకూరుస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం, కాంగ్
భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో పంజాబ్, జమ్మూ కాశ్మీర్, లడఖ్, గుజరాత్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్లోని 24 విమానాశ్రయాలను తాత్కాలికంగా మూసివేశారు. ఈ క్రమంలో పలు విమానయాన సంస్థలు ప్రయాణికులకు అడ్వైజర
ప్రయాణికులు విమానాశ్రయాలకు తమ విమానాలు బయల్దేరే సమయానికి మూడు గంటలు ముందుగానే రావాలని విమానయాన సంస్థలు కోరాయి. పాకిస్థాన్తో యుద్ధం నేపథ్యంలో దేశవ్యాప్తంగా విమానాశ్రయాల్లో భద్రతను ప్రభుత్వం కట్టుది�
Border Tension | భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఆపరేషన్ సిందూర్ తర్వాత అంతర్జాతీయ సరిహద్దులో పరిస్థితులు మరింత దిగజారాయి. పంజాబ్ సరిహద్దు ప్రాంతాల్లోని ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. బుధవారం రాత
Ajith | తమిళనాట ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న నటులలో అజిత్ ఒకరు. వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులని అలరిస్తూ ఉండే అజిత్ ఈ ఏడాది రెండు సినిమాలతో ప్రేక్షకులని పలకరించాడు. ముందుగా విడముయ
మండలంలో ఏర్పాటు చేస్తామన్న ఎయిర్పోర్ట్కు తమ పట్టా భూములు ఇవ్వలేమని రైతులు స్పష్టం చేశారు. మంగళవారం మండలంలో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చిన ఎమ్మెల్యే భూపతిరెడ్డిని ఎయిర్పోర్ట్
ఢిల్లీలో శుక్రవారం సాయంత్రం అకస్మాత్తుగా సుడిగాలులు బీభత్సం సృష్టించాయి. దీంతో నగరంలోని విమానాశ్రయంలో దాదాపు 205 విమానాల రాకపోకలు ఆలస్యమయ్యాయి. సుమారు 50 విమానాలను దారి మళ్లించారు.