దేశంలో నిరుద్యోగ తీవ్రత ఏ స్థాయిలో ఉందో చాటే సంఘటన ముంబై ఎయిర్పోర్టులో జరిగింది. ఎయిర్పోర్టులో ప్రయాణికుల లగేజీని లోడింగ్, అన్లోడింగ్ చేయడం కోసం లోడర్ ఉద్యోగాలు, ఎయిర్పోర్టులో నిర్వహణ పనుల కోసం �
చెన్నై విమానాశ్రయంలో ఇటీవల పట్టుబడ్డ 267 కిలోల బంగారం స్మగ్లింగ్ కేసు కొత్త మలుపు తిరిగింది. బీజేపీతో సంబంధాలున్న ఓ వ్యక్తే ఈ స్మగ్లింగ్లో కీలక సూత్రధారిగా పోలీసులు అనుమానిస్తున్నారు.
Nagarjuna | సీనియర్ హీరో కింగ్ నాగార్జున (Nagarjuna) ఓ అభిమానికి క్షమాపణ చెప్పాడు. తన బాడీగార్డ్ చేసిన పనికి మన్మధుడు విచారణం వ్యక్తంచేశాడు. హీరో నాగార్జున ప్రస్తుతం ‘కుబేర’ అనే మూవీ చేస్తున్నాడు. దీని షూటింగ్ సాగుతో�
దూర ప్రయాణమంటేనే పెద్ద లగేజీ ఉంటుంది. విమానాశ్రయాల్లో వీటి చెక్-ఇన్ పెద్ద ప్రహసనంలా సాగుతుంది. అయితే ప్రయాణికుల సౌలభ్యం కోసం దేశంలోనే మొట్టమొదటిసారిగా ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర�
శంషాబాద్ ఎయిర్పోర్టులో చిరుత సంచారం కలకలం రేపింది. విమానాశ్రయం ప్రహరీ లోపలి భాగంలో ఆదివారం తెల్లవారుజామున చిరుత కదలికలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.
సాధారణంగా ఎర్రటి ఎండలు, పొడి వాతావరణం కనిపించే దుబాయ్ మంగళవారం భారీ వర్షాలతో అతలాకుతలం అయింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. అనూహ్యంగా వచ్చిన జల ప్రళయం వల్ల నిత్యం ర
ఎయిర్పోర్టుల్లో విమానాల నుంచి దిగిన ప్రయాణికులకు త్వరగా వారి బ్యాగేజీ అందేలా చూడాలని, 30 నిమిషాల్లోగా ఈ ప్రక్రియ పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (బీసీఏఎస్) ఏడు ష�
కాజీపేట రైల్వే పాలిక్లినిక్ దవాఖానను భవిష్యత్లో మరింత ఉన్నతీకరిస్తామని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్కుమార్ జైన్ అన్నారు. సికింద్రాబాద్ నుంచి ప్రత్యేక రైలులో ఆయనతోపాటు దక్షిణ మధ్య రై�
బేగంపేట విమానాశ్రయంలో జరుగుతున్న వింగ్స్ ఇండియా - 2024 ఎగ్జిబిషన్ శుక్రవారం రెండో రోజూ సందర్శకులతో కిటకిటలాడింది. ఆకాశవీధిలో హెలీకాప్టర్ల విన్యాసాలు అందరినీ అబ్బురపరిచాయి.