MLA Bajireddy Govardhan | నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం అభివృద్ధికి సీఎం కేసీఆర్(CM KCR) ఎన్నో నిధులు కేటాయించి అభివృద్ధి చేశారని నిజామాబాద్ రూరల్ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్(MLA Bajireddy Govardhan) అన్నారు.
Muslims praying at Paris airport | ఫ్రాన్స్ విమానాశ్రయంలో (Paris airport) ముస్లింలు సామూహిక ప్రార్థనలు చేశారు. హమాస్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం నేపథ్యంలో జరిగిన ఈ సంఘటన కలకలం రేపింది.
సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులు తిరుమల శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు చేరుకున్నారు.
సోమవారం సాయం త్రం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకొని.. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా తిరుమలకు వెళ్లారు.
శంషాబాద్ (Shamshabad) విమానాశ్రయానికి బెదిరింపు మెయిల్ (EMail) వచ్చింది. హైదరాబాద్ నుంచి దుబాయ్ వెళ్లే విమానాన్ని హైజాక్ (Hijack) చేస్తున్నామని దుండగులు అందులో పేర్కొన్నారు.
MS Dhoni | టీమ్ ఇండియా (Team India) మాజీ క్రికెటర్, చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు కెప్టెన్ ఎంఎస్ ధోనీ (MS Dhoni) గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మిస్టర్ కూల్కి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు.
రాష్ట్రం నుంచి వివిధ ఉత్పత్తుల ఎగుమతులకు ది ఎక్స్పోర్ట్ గైడెన్స్ అండ్ గ్లోబల్ డేటాబేస్ సెంటర్ (ఈజీడీసీ) ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు చేపట్టింది.
శంషాబాద్లోని అంతర్జాతీయ ఎయిర్పోర్టు విమానసేవల్లో దూసుకుపోతున్నది. నాణ్యత, పరిశుభ్రత, మెరుగైన సేవలను ఆడిట్ చేసిన అంతర్జాతీయ రేటింగ్ స్కై ట్రాక్స్ 4 స్టార్ రేటింగ్ను ఇచ్చింది. ఈ సందర్భంగా సీఈవో ప్�
శంషాబాద్ ఎయిర్పోర్టులో రూ.50 కోట్ల డ్రగ్స్ను అధికారులు శనివారం పట్టుకున్నారు. లావోస్ నుంచి సింగపూర్ మీదుగా హైదరాబాద్కు వచ్చిన నలుగురు మహిళల నుంచి 5 కిలోలకు పైగా కొకైన్ను స్వాధీనం చేసుకున్నారు.
IndiGo | ఇండిగో ఎయిర్ లైన్స్ ఎండీ రాహుల్ భాటియాకు లోక్ సభ ప్రివిలేజెస్ కమిటీ సమన్లు జారీ చేసింది. విమానాశ్రయాల్లో ప్రోటోకాల్ ప్రకారం సౌకర్యాలు, మర్యాదలు ఉండడం లేదని ఎంపీలు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు ప్రివిలేజ�
హైదరాబాద్కు ఉత్తరం వైపునా మరో విమానాశ్రయం అవసరముందని, వచ్చే నెలలో మెట్రో రైల్తో పాటు ఎయిర్ పోర్టు ప్రాజెక్టు పనులను ప్రారంభించేందుకు సన్నాహలు జరుగుతున్నాయని టీఎస్ఐఐసీ, ఎఫ్ఏసీ వీసీ, ఎండీ ఈ.వెంకట్ �
Indian Pilots Died | వరుసగా రెండు రోజుల్లో ఇద్దరు భారతీయ పైలట్లు మరణించారు (Indian Pilots Died) . ఒక పైలట్ విమానాశ్రయంలో చనిపోగా, మరొక పైలట్ విమానంలో గుండెపోటు వల్ల మరణించాడు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) దీని�
బ్యాగ్ జిప్ హోల్డర్లో దాచుకొని ఓ ప్రయాణికుడు విమానంలో తీసుకొచ్చిన బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన సోమవారం శంషాబాద్ ఎయిర్పోర్టులో జరిగింది.