తన కలను నెరవేర్చుకునేందుకు 2015లో ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడు. 2020లో బంగ్లాదేశ్కు చెందిన అమ్మాయిని అమెరికాలో పెండ్లి చేసుకున్నాడు. ఏడు సంవత్సరాల తరువాత మాతృభూమికి వచ్చి తల్లిదండ్రులు
ముంబై విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. రెండురోజుల్లో 8 కేసుల్లో 9.5 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్ అధికారులు వెల్లడించారు. దానివిలు రూ.4.75 కోట్లు ఉంటుందని
సింగపూర్కు చెందిన స్కూట్ ఎయిర్లైన్స్ 32 మంది ప్రయాణికులను అమృత్సర్ విమానాశ్రయంలోనే వదిలేసి టేకాఫ్ అయ్యింది. దీనిపై డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ)కు ఫిర్యాదు అందగా, విచారణకు ఆదేశిం�
Amritsar | ఆ విమానం పంజాబ్లోని అమృత్సర్ (Amritsar) నుంచి సింగపూర్ వెళ్తున్నది. షెడ్యూల్ ప్రకారం సాయంత్రం 7.55 గంటలకు విమానాశ్రయం నుంచి బయలుదేరాలి.
అసోచామ్ 14వ ‘అంతర్జాతీయ వార్షిక కాన్ఫరెన్స్ కమ్ అవార్డ్స్-సివిల్ ఏవియేషన్ 2023’లో హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు మెరిసింది. జీఎమ్మార్ ఆధ్వర్యంలో శంషాబాద్లోగల రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమా�
ఎయిర్పోర్టు ఎక్స్ప్రెస్ మెట్రో లైన్ ప్రాజెక్టు పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఒకవైపు క్షేత్ర స్థాయిలో మెట్రో అలైన్మెంట్కు సంబంధించిన సర్వే పనులు కొనసాగుతుండగా, మరోవైపు మెట్రో రైలు కోచ్ల డిజ�
శంషాబాద్ ఎయిర్పోర్టులో గురువారం ఓ ప్రయాణికుడి నుంచి కస్టమ్స్ అధికారులు బంగారం స్వాధీనం చేసుకున్నారు. కస్టమ్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. దుబాయ్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టుకు వచ్చిన ఓ ప్ర
గ్రేటర్లో శనివారం ఉదయం 6.20గంటల నుంచి 8.10గంటల్లోపు చైన్ స్నాచర్లు తెగబడ్డారు. కేవలం 1.50నిమిషాల్లోనే ఆరు చైన్స్నాచింగ్లు చేశారు. ముగ్గులు వేస్తున్న మహిళలు, వాకింగ్కు వెళ్తున్న మహిళలు, ఒంటరిగా ఉన్న మహిళల�
లోదుస్తుల్లో దాచుకొని తరలిస్తున్న బంగారాన్ని శుక్రవారం ఎయిర్పోర్టు కస్టమ్స్ అధికారులు గుర్తించి, స్వాధీనం చేసుకున్నారు. కస్టమ్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. దుబాయ్ నుంచి రెండు వేర్వేరు విమ�
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ ప్రయాణికుడి నుంచి గురువారం బంగారం స్వాధీనం చేసుకున్నారు. కస్టమ్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈకే 528 నంబర్ గల విమానంలో దుబాయ్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టు�
gold seize | శంషాబాద్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అక్రమంగా తరలిస్తుండగా బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దుబాయి నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడు నుంచి 704 గ్రాముల బంగారాన్ని
గ్రేటర్ చుట్టూ ఉన్న ఔటర్ రింగు రోడ్డుపై 19 చోట్ల ఇంటర్ చేంజ్లు ఉండగా, మరో 3 చోట్ల కొత్తగా నిర్మిస్తున్నారు. ఈ ఇంటర్చేంజ్లన్నీ ప్రజా రవాణా పరంగా ఎంతో కీలకమైనవి. ఇతర రాష్ర్టాల నుంచి వచ్చే జాతీయ రహదారులత
శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు నుంచి రాకపోకలు సాగించే ప్రీపెయిడ్ మోటర్ క్యాబ్లు, ట్యాక్సీల చార్జీలు పెంచుతూ మంగళవారం ప్రభుత్వం జీవో జారీ చేసింది.