నిజాం కాలం నాటి ఎయిర్పోర్టు అది.. 748 ఎకరాల భూమి.. ఆ నాడే దేశంలోనే అతి పెద్ద రన్వే కలిగిన చరిత్ర.. సమైక్య పాలనలో వివక్షకు గురై మళ్లీ ఇప్పుడు విమానాలకు ఆశ్రయం కల్పించేందుకు సిద్ధమవుతున్నది.
జీఎమ్మార్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఈనెల 18 నుంచి ‘డిజి యాత్ర’ సేవలను ప్రారంభిస్తున్నది. కాగిత రహిత సేవలను ప్రోత్సహించడం లక్ష్యంగా మూడు నెలల పాటు ఈ సేవలను అందించనుంది.
తెలంగాణలో ఒకప్పుడు విమానాశ్రయమంటే బేగంపేట మాత్రమే. హైదరాబాద్కు వచ్చిపోయేవారిలో చాలా మంది ఈ ఎయిర్పోర్టును చూసేందుకు ఆసక్తి చూపేవారు. అప్పట్లో ఈ విమానాశ్రయం నుంచి దాదాపు ప్రతి 4 గంటలకు ఓ విమానం గాలిలోక�
రోజు రోజుకు హైదరాబాద్ విమానాశ్రయం గుండా ప్రయాణించేవారి సంఖ్య భారీగా పెరుగుతున్నది. గత నెలలో ఏకంగా 17.50 లక్షల మంది ఈ విమానాశ్రయం గుండా తమ గమ్యస్థానాలకు చేరుకున్నట్లు ఎయిర్పోర్ట్ను నిర్వహిస్తున్న జీఎమ�
శంషాబాద్ ఎయిర్పోర్టులో ఓ ప్రయాణికుడి వద్ద బంగారం లభ్యమైంది. కస్టమ్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుడిపై అనుమానం వచ్చి తనిఖీలు చేయగా
టేకాఫ్ అయ్యే సమయానికి సాంకేతి క సమస్య తలెత్తడంతో ఉదయం 9.45 నిమిషాలకు హైదరాబాద్ ను ంచి గోండియా వెళ్లాల్సిన ఫ్లై బిగ్ విమానం రన్వేపై రెండు గంటల పాటు నిలిచిపోయింది
భారీ డ్రగ్స్ రాకెట్ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు ఛేదించారు. 9 మందిని అరెస్టు చేయడంతోపాటు 500 కోట్ల విలువైన హెరాయిన్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 24న ఓ మహిళ జింబాంబ్వే
ఢిల్లీ ఎయిర్పోర్ట్లో డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తూ ఉగాండ మహిళ పట్టుబడింది. ఏప్రిల్ 14న దోహ నుంచి నగరానికి చేరుకున్న మహిళా ప్రయాణీకురాలి కదలికలు అనుమానాస్పదంగా ఉండటంతో అధికారులు ఆమెను తని�