టేకాఫ్ అయ్యే సమయానికి సాంకేతి క సమస్య తలెత్తడంతో ఉదయం 9.45 నిమిషాలకు హైదరాబాద్ ను ంచి గోండియా వెళ్లాల్సిన ఫ్లై బిగ్ విమానం రన్వేపై రెండు గంటల పాటు నిలిచిపోయింది
భారీ డ్రగ్స్ రాకెట్ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు ఛేదించారు. 9 మందిని అరెస్టు చేయడంతోపాటు 500 కోట్ల విలువైన హెరాయిన్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 24న ఓ మహిళ జింబాంబ్వే
ఢిల్లీ ఎయిర్పోర్ట్లో డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తూ ఉగాండ మహిళ పట్టుబడింది. ఏప్రిల్ 14న దోహ నుంచి నగరానికి చేరుకున్న మహిళా ప్రయాణీకురాలి కదలికలు అనుమానాస్పదంగా ఉండటంతో అధికారులు ఆమెను తని�
eight kilograms of gold items have been recovered at the CSI Mumbai airport in the last three days. Around ten cases of smuggling have been registered.
శంషాబాద్ విమానాశ్రయంలో రెండో రన్వే ఏర్పాటు కానున్నది. ఈ మేరకు రాష్ట్ర మంత్రివర్గం మంగళవారం నిర్ణయించింది. రెండో రన్వే ఏర్పాటుకు జీఎమ్మార్ సంస్థకు ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. శంషాబాద్ విమానాశ్రయం క�
దేశంలోనే అత్యంత రద్దీ కలిగిన విమానాశ్రయాల్లో ఒకటిగా మారిన శంషాబాద్ విమానాశ్రయ విస్తరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం విమానాల రాకపోకల సామర్థ్యం పెంపునకు అనుగుణంగా చేపట్టిన టర్మినల్ విస్తరణ
దేశంలోనే అత్యుత్తమ ఎయిర్పోర్టుగా శంషాబాద్ 3.4 కోట్ల మంది ప్రయాణం చేసేలా విస్తరణ పనులు శంషాబాద్ కేంద్రంగా త్వరలోనే సివిల్ ఏవియేషన్ యూనివర్సిటీ సిటీబ్యూరో, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ) : దేశంలోనే అత్యంత
Shamshabad | శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అక్రమంగా తరలిస్తున్న బంగారం పట్టుబడింది. దుబాయ్ నుంచి అక్రమంగా తీసుకువస్తున్న బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు.
హైదరాబాద్ నగరంలో మెట్రోను మరింత విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అటు శంషాబాద్ ఎయిర్పోర్టు వరకు, ఇటు పాతబస్తీ వరకు మెట్రోను విస్తరించాలని నిర్ణయం తీసుకొన్నది. ఎయిర్పోర్టు వరకు మెట్రో�
ఉక్రెయిన్ నుంచి ఉమ్మడి జిల్లాకు చేరుకున్నవైద్య విద్యార్థులు బిడ్డలను చూసి ఎయిర్పోర్ట్లో భావోద్వేగానికి లోనైన తల్లిదండ్రులు వారం రోజుల బాధను ‘నమస్తే తెలంగాణ’తో పంచుకున్న యువకులు కట్టంగూర్, మార్చ�
బీహార్ రాష్ర్టానికి చెందిన దివ్యాంశు సింగ్ ఉక్రెయిన్లో చిక్కుకుపోయాడు. అతి కష్టమ్మీద దేశ సరిహద్దు దాటి హంగేరీ చేరాడు. అక్కడి నుంచి విమానంలో గురువారం మధ్యాహ్నం ఢిల్లీ విమానాశ్రయం చేరుకొన్నాడు. దివ్య
హైదరాబాద్ : శంషాబాద్ అక్రమంగా బంగారం తరలిస్తున్న సమయంలో కస్టమ్స్ అధికారులు గుర్తించి పట్టుకున్నారు. దుబాయి నుంచి ఎమిరేట్స్ విమాన EK524లో హైదరాబాద్కు వచ్చిన ప్రయాణికుడి నుంచి 409 గ్రాముల బంగారాన్ని పట్�
నివేదికల పేరుతో కేంద్రం కాలయాపన ఏఏఐ నుంచి నేటికీ అందని నివేదిక రాష్ట్రం విజ్ఞప్తులపై స్పందించని వైనం స్వయంగా సీఎం కోరినా ఫలితం శూన్యం తెలంగాణ అభివృద్ధిని అడ్డుకొనే కుట్రలు హైదరాబాద్, ఫిబ్రవరి 21 (నమస్త�