శంషాబాద్ ఎయిర్పోర్టులో ఓ ప్రయాణికుడి వద్ద శనివారం కస్టమ్స్ అధికారులు రూ.20.40 లక్షల విలువైన బంగారం స్వాధీనం చేసుకొన్నారు. దుబాయ్ నుంచి ఎయిర్ ఇండియా విమానంలో వచ్చిన ప్రయాణికుడిపై అనుమానం
సీఎం మమతా బెనర్జీ, గవర్నర్ ధన్కర్ మధ్య వార్ నడుస్తున్న తరుణంలో ఇప్పుడు మరో కొత్త వ్యవహారం తెరపైకి వచ్చింది. సీఎం మమతా వర్సెస్ కేంద్ర మంత్రి సింధియా.. ఇప్పుడు ఇది తాజా గొడవ. కేంద్ర పౌ
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని విమానాశ్రయంలో (Delhi airport) తుపాకీ కలకలం సృష్టించింది. గురువారం ఉదయం దుబాయ్ నుంచి ఢిల్లీకి విమానం వచ్చింది. ఈ సందర్భంగా ప్రయాణికులను కస్టమ్స్ అధికారులు తనిఖీ చేస్తున్నారు. �
న్యూఢిల్లీ : విమాన ప్రయాణీకుల హ్యాండ్బ్యాగ్స్పై పరిమితి విధించారు. ఒక ప్యాసింజర్కు ఒక హ్యాండ్బ్యాగ్నే అనుమతించనున్నట్టు బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సొసైటీ (బీసీఏఎస్) ప్రకటించింది. విమాన�
తిరుపతి : హైదరాబాద్ నుంచి తిరుపతికి ప్రయాణికులతో బయలుదేరిన స్పైస్జెట్ విమానం శంషాబాద్ ఎయిర్పోర్టులో అత్యవసర ల్యాండింగ్ అయ్యింది. తిరుపతి విమానశ్రయంలో దట్టమైన పొగమంచు కారణంగా అక్కడి ఎయిర్పోర్ట
Airport fire accident: ముంబై ఎయిర్పోర్టులో ఈ ఉదయం కలకలం చెలరేగింది. ఇండిగో విమానాన్ని పార్కు చేసి ఉంచిన స్థలంలో అగ్నిప్రమాదం ( Airport fire accident ) చోటుచేసుకుంది. విమానాల నుంచి దించిన
Airport at Manyankonda | జిల్లాలోని మన్యంకొండలో ఎయిర్ పోర్ట్ ఏర్పాటుకు కృషి చేస్తామని క్రీడలు సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
Corona positive | కరోనా మహమ్మారి మరోసారి జూలు విదుల్చుతున్నది. కొత్త రూపంలో వచ్చిన వైరస్ వేగంగా విస్తరిస్తున్నది. వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ వదలట్లేదు.
Drugs worth 20 Cr seized at Jaipur airport | రాజస్థాన్ జైపూర్లోని విమానాశ్రయంలో ఆదివారం కస్టమ్స్ అధికారులు భారీగా డ్రగ్స్ను పట్టుకున్నారు. యూఏఈ నుంచి వచ్చిన ఓ
అన్నిదేశాల నుంచి వచ్చేవారికి తప్పనిసరి పాజిటివ్ వస్తే గచ్చిబౌలి టిమ్స్కు తరలింపు ఒమిక్రాన్ కేసు ఒక్కటి కూడా నమోదు కాలేదు ప్రజారోగ్య సంచాలకుడు జీ శ్రీనివాసరావు హైదరాబాద్/ సిటీబ్యూరో, నవంబర్ 30 (నమస్
No airport | ఒకప్పుడు ధనవంతులకు మాత్రమే అన్నట్టుగా ఉన్న విమాన ప్రయాణం ఇప్పుడు సామాన్యులకూ అందుబాటులోకి వచ్చింది. దీంతో సుదూర ప్రాంతాలకు వెళ్లాలంటే చాలావరకు విమానాలనే ఆశ్రయిస్తున్నారు. ఒక దేశం న�
అమరావతి : అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. చిత్తూరు జిల్లాలో ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్న కారణంగా రేణిగుంట విమానశ్రయంలో విమాన సర్వీసులకు అంతరా�
శంషాబాద్ రూరల్, అక్టోబర్ 16: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో శనివారం విదేశీ కరెన్సీ పట్టుబడింది. దోహ నుంచి ఎయిర్ఇండియా విమానంలో వచ్చిన ఓ ప్రయాణికుడిని సోదాచేయగా.. విదేశీ కరెన్సీ 49.999 (ఖతార్) రియాల్ �
హైదరాబాద్, అక్టోబర్ 8: హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం విస్తరణ కోసం జీఎమ్మార్ గ్రూప్ రూ.6,300 కోట్ల పెట్టుబడులను పెడుతున్నది. 2024కల్లా ఎయిర్పోర్టు వార్షిక ప్రయాణీకుల సామర్థ్యాన్ని 3.