దేశంలోనే అత్యంత రద్దీ కలిగిన విమానాశ్రయాల్లో ఒకటిగా మారిన శంషాబాద్ విమానాశ్రయ విస్తరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం విమానాల రాకపోకల సామర్థ్యం పెంపునకు అనుగుణంగా చేపట్టిన టర్మినల్ విస్తరణ
దేశంలోనే అత్యుత్తమ ఎయిర్పోర్టుగా శంషాబాద్ 3.4 కోట్ల మంది ప్రయాణం చేసేలా విస్తరణ పనులు శంషాబాద్ కేంద్రంగా త్వరలోనే సివిల్ ఏవియేషన్ యూనివర్సిటీ సిటీబ్యూరో, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ) : దేశంలోనే అత్యంత
Shamshabad | శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అక్రమంగా తరలిస్తున్న బంగారం పట్టుబడింది. దుబాయ్ నుంచి అక్రమంగా తీసుకువస్తున్న బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు.
హైదరాబాద్ నగరంలో మెట్రోను మరింత విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అటు శంషాబాద్ ఎయిర్పోర్టు వరకు, ఇటు పాతబస్తీ వరకు మెట్రోను విస్తరించాలని నిర్ణయం తీసుకొన్నది. ఎయిర్పోర్టు వరకు మెట్రో�
ఉక్రెయిన్ నుంచి ఉమ్మడి జిల్లాకు చేరుకున్నవైద్య విద్యార్థులు బిడ్డలను చూసి ఎయిర్పోర్ట్లో భావోద్వేగానికి లోనైన తల్లిదండ్రులు వారం రోజుల బాధను ‘నమస్తే తెలంగాణ’తో పంచుకున్న యువకులు కట్టంగూర్, మార్చ�
బీహార్ రాష్ర్టానికి చెందిన దివ్యాంశు సింగ్ ఉక్రెయిన్లో చిక్కుకుపోయాడు. అతి కష్టమ్మీద దేశ సరిహద్దు దాటి హంగేరీ చేరాడు. అక్కడి నుంచి విమానంలో గురువారం మధ్యాహ్నం ఢిల్లీ విమానాశ్రయం చేరుకొన్నాడు. దివ్య
హైదరాబాద్ : శంషాబాద్ అక్రమంగా బంగారం తరలిస్తున్న సమయంలో కస్టమ్స్ అధికారులు గుర్తించి పట్టుకున్నారు. దుబాయి నుంచి ఎమిరేట్స్ విమాన EK524లో హైదరాబాద్కు వచ్చిన ప్రయాణికుడి నుంచి 409 గ్రాముల బంగారాన్ని పట్�
నివేదికల పేరుతో కేంద్రం కాలయాపన ఏఏఐ నుంచి నేటికీ అందని నివేదిక రాష్ట్రం విజ్ఞప్తులపై స్పందించని వైనం స్వయంగా సీఎం కోరినా ఫలితం శూన్యం తెలంగాణ అభివృద్ధిని అడ్డుకొనే కుట్రలు హైదరాబాద్, ఫిబ్రవరి 21 (నమస్త�
శంషాబాద్ ఎయిర్పోర్టులో ఓ ప్రయాణికుడి వద్ద శనివారం కస్టమ్స్ అధికారులు రూ.20.40 లక్షల విలువైన బంగారం స్వాధీనం చేసుకొన్నారు. దుబాయ్ నుంచి ఎయిర్ ఇండియా విమానంలో వచ్చిన ప్రయాణికుడిపై అనుమానం
సీఎం మమతా బెనర్జీ, గవర్నర్ ధన్కర్ మధ్య వార్ నడుస్తున్న తరుణంలో ఇప్పుడు మరో కొత్త వ్యవహారం తెరపైకి వచ్చింది. సీఎం మమతా వర్సెస్ కేంద్ర మంత్రి సింధియా.. ఇప్పుడు ఇది తాజా గొడవ. కేంద్ర పౌ
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని విమానాశ్రయంలో (Delhi airport) తుపాకీ కలకలం సృష్టించింది. గురువారం ఉదయం దుబాయ్ నుంచి ఢిల్లీకి విమానం వచ్చింది. ఈ సందర్భంగా ప్రయాణికులను కస్టమ్స్ అధికారులు తనిఖీ చేస్తున్నారు. �
న్యూఢిల్లీ : విమాన ప్రయాణీకుల హ్యాండ్బ్యాగ్స్పై పరిమితి విధించారు. ఒక ప్యాసింజర్కు ఒక హ్యాండ్బ్యాగ్నే అనుమతించనున్నట్టు బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సొసైటీ (బీసీఏఎస్) ప్రకటించింది. విమాన�
తిరుపతి : హైదరాబాద్ నుంచి తిరుపతికి ప్రయాణికులతో బయలుదేరిన స్పైస్జెట్ విమానం శంషాబాద్ ఎయిర్పోర్టులో అత్యవసర ల్యాండింగ్ అయ్యింది. తిరుపతి విమానశ్రయంలో దట్టమైన పొగమంచు కారణంగా అక్కడి ఎయిర్పోర్ట
Airport fire accident: ముంబై ఎయిర్పోర్టులో ఈ ఉదయం కలకలం చెలరేగింది. ఇండిగో విమానాన్ని పార్కు చేసి ఉంచిన స్థలంలో అగ్నిప్రమాదం ( Airport fire accident ) చోటుచేసుకుంది. విమానాల నుంచి దించిన
Airport at Manyankonda | జిల్లాలోని మన్యంకొండలో ఎయిర్ పోర్ట్ ఏర్పాటుకు కృషి చేస్తామని క్రీడలు సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ అన్నారు.