ఎయిర్పోర్టు మెట్రో ప్రాజెక్టులో కదలిక రాయదుర్గం నుంచి శంషాబాద్ వరకు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయం 10 శాతం పెట్టుబడులు పెట్టనున్న జీఎంఆర్.. అదే దారిలో ఇతర ప్రభుత్వ రంగ సంస్థలు సిటీబ్యూరో, సెప్టెంబర్
సౌదీ అరేబియా విమానాశ్రయంపై డ్రోన్ దాడి.. విమానం ధ్వంసం | నైరుతి సౌదీ అరేబియాలోని అభా విమానాశ్రయంపై డ్రోన్తో బాంబు దాడి జరిగింది. ఈ ఘటనలో ఎనిమిది మందికి గాయాలు కాగా.. విమానం దెబ్బతిన్నట్లు స్థానిక మీడియా �
జో బైడెన్ | కాబూల్ ఎయిర్పోర్టు వద్ద వచ్చే 24 గంటల్లో మరో ఉగ్రవాద దాడి జరిగే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హెచ్చరించారు. రాగల 24 నుంచి 36 గంటల్లో విమానాశ్రయ పరిసరాల్లో ఉగ్రవాదులు మరోసారి దాడుల�
కాందహార్ విమానాశ్రయం | దక్షిణ ఆఫ్ఘనిస్తాలోని కాందహార్ విమానాశ్రయంపై తాలిబాన్లు మూడురాకెట్లతో దాడులకు పాల్పడ్డారు. రెండు రాకెట్లు ఎయిర్పోర్ట్ రన్వేపై
శంషాబాద్లో భారీగా డ్రగ్స్ పట్టివేత ఉగాండా, జాంబియా నుంచి వచ్చిన ఇద్దరు మహిళా ప్రయాణికుల అరెస్టు హైదరాబాద్, జూన్ 06 (నమస్తే తెలంగాణ): శంషాబాద్ విమానాశ్రయంలో భారీ ఎత్తున డ్రగ్స్ పట్టుబడింది. ఉగాండా, జా�
కర్నూలు: ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా ఓర్వకల్లులో కొత్తగా నిర్మించిన విమానాశ్రయాన్ని సీఎం జగన్మోహన్రెడ్డి ప్రారంభించారు. పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ఈ విమానాశ్రయాన్ని నిర్మించామని సీఎం �