ఎన్నికల్లో పోటీచేసేవారు సాధారణంగా ఉచిత హామీలు ఇస్తుంటారు. అయితే, హర్యానాలోని సిర్సాద్ గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్థి జైకరణ్ లాత్వాల్..
కాలు చెప్పు చాటున ఒకరు, వీపు మీద అతికించుకొని మరొకరు ఇలా వివిధ మార్గాల్లో అక్రమంగా బంగారం తరలిస్తున్న 10 మందిని శంషాబాద్ ఎయిర్పోర్టులో బుధవారం డీఆర్ఐ అధికారు లు పట్టుకున్నారు. వారి నుంచి మూడు కిలోల బంగ
రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతికి కారకుడై, కోర్టుకు హాజరుకాకుండా విదేశాలకు పారిపోయి తిరిగి వచ్చిన నిందితుడిని హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకొని రిమాండ్కు తరలించారు. ఎల్�
నిజాం కాలం నాటి ఎయిర్పోర్టు అది.. 748 ఎకరాల భూమి.. ఆ నాడే దేశంలోనే అతి పెద్ద రన్వే కలిగిన చరిత్ర.. సమైక్య పాలనలో వివక్షకు గురై మళ్లీ ఇప్పుడు విమానాలకు ఆశ్రయం కల్పించేందుకు సిద్ధమవుతున్నది.
జీఎమ్మార్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఈనెల 18 నుంచి ‘డిజి యాత్ర’ సేవలను ప్రారంభిస్తున్నది. కాగిత రహిత సేవలను ప్రోత్సహించడం లక్ష్యంగా మూడు నెలల పాటు ఈ సేవలను అందించనుంది.
తెలంగాణలో ఒకప్పుడు విమానాశ్రయమంటే బేగంపేట మాత్రమే. హైదరాబాద్కు వచ్చిపోయేవారిలో చాలా మంది ఈ ఎయిర్పోర్టును చూసేందుకు ఆసక్తి చూపేవారు. అప్పట్లో ఈ విమానాశ్రయం నుంచి దాదాపు ప్రతి 4 గంటలకు ఓ విమానం గాలిలోక�
రోజు రోజుకు హైదరాబాద్ విమానాశ్రయం గుండా ప్రయాణించేవారి సంఖ్య భారీగా పెరుగుతున్నది. గత నెలలో ఏకంగా 17.50 లక్షల మంది ఈ విమానాశ్రయం గుండా తమ గమ్యస్థానాలకు చేరుకున్నట్లు ఎయిర్పోర్ట్ను నిర్వహిస్తున్న జీఎమ�
శంషాబాద్ ఎయిర్పోర్టులో ఓ ప్రయాణికుడి వద్ద బంగారం లభ్యమైంది. కస్టమ్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుడిపై అనుమానం వచ్చి తనిఖీలు చేయగా