ఉమ్మడి జిల్లావాసులను ఎన్నో ఏండ్లుగా ఊరిస్తున్న జక్రాన్పల్లి ఎయిర్పోర్టు నిర్మాణం కలగానే మిగిలిపోనున్నదా.. తాజా పరిస్థితులు అందుకు బలాన్ని చేకూరుస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం, కాంగ్
భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో పంజాబ్, జమ్మూ కాశ్మీర్, లడఖ్, గుజరాత్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్లోని 24 విమానాశ్రయాలను తాత్కాలికంగా మూసివేశారు. ఈ క్రమంలో పలు విమానయాన సంస్థలు ప్రయాణికులకు అడ్వైజర
ప్రయాణికులు విమానాశ్రయాలకు తమ విమానాలు బయల్దేరే సమయానికి మూడు గంటలు ముందుగానే రావాలని విమానయాన సంస్థలు కోరాయి. పాకిస్థాన్తో యుద్ధం నేపథ్యంలో దేశవ్యాప్తంగా విమానాశ్రయాల్లో భద్రతను ప్రభుత్వం కట్టుది�
Border Tension | భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఆపరేషన్ సిందూర్ తర్వాత అంతర్జాతీయ సరిహద్దులో పరిస్థితులు మరింత దిగజారాయి. పంజాబ్ సరిహద్దు ప్రాంతాల్లోని ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. బుధవారం రాత
Ajith | తమిళనాట ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న నటులలో అజిత్ ఒకరు. వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులని అలరిస్తూ ఉండే అజిత్ ఈ ఏడాది రెండు సినిమాలతో ప్రేక్షకులని పలకరించాడు. ముందుగా విడముయ
మండలంలో ఏర్పాటు చేస్తామన్న ఎయిర్పోర్ట్కు తమ పట్టా భూములు ఇవ్వలేమని రైతులు స్పష్టం చేశారు. మంగళవారం మండలంలో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చిన ఎమ్మెల్యే భూపతిరెడ్డిని ఎయిర్పోర్ట్
ఢిల్లీలో శుక్రవారం సాయంత్రం అకస్మాత్తుగా సుడిగాలులు బీభత్సం సృష్టించాయి. దీంతో నగరంలోని విమానాశ్రయంలో దాదాపు 205 విమానాల రాకపోకలు ఆలస్యమయ్యాయి. సుమారు 50 విమానాలను దారి మళ్లించారు.
Nallagonda | నాగార్జునసాగర్ డ్యాం(Nagarjunasagar) విజయపురి సౌత్లో గురువారం విమానాశ్రయ నిర్మాణం(Airport) కోసం విమాన సర్వీసుల కేంద్ర బృందం సందర్శించి స్థల పరిశీలన చేశారు.
Oversized Boarding Pass | ఒక విమాన ప్రయాణికుడు విభిన్నంగా వ్యవహరించాడు. బోర్డింగ్ పాస్ను పెద్ద పేపర్పై ప్రింట్ తీశాడు. ఎయిర్పోర్ట్లోని సెక్యూరిటీ సిబ్బందికి దీనిని చూపించాడు. ఇది చూసి అతడు షాక్ అయ్యాడు. అందులోన�
Jawan Shoots Dead | ఎయిర్పోర్ట్లో విధులు నిర్వహిస్తున్న సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) జవాన్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. టాయిలెట్లోకి వెళ్లి సర్వీస్ గన్తో కాల్చుకుని మరణించాడు.