డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ) అధికారులు దేశ వ్యాప్తంగా నిర్వహించిన ఆపరేషన్లో భారీగా బంగారాన్ని అక్రమ రవాణా చేస్తున్న ముఠా గుట్టును రట్టు చేశారు. ఈ స్మగ్లింగ్తో సంబంధం ఉన్న ఏడుగుర
గోల్డ్ ఈటీఎఫ్ల కంటే ఈక్విటీ మార్కెట్లు అధిక రాబడిని ఇస్తుండటంతో పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను అటువైపు తరలిస్తున్నారు. జనవరి నెలలో గోల్డ్ ఈటీఎఫ్ల నుంచి రూ.199 కోట్ల విలువైన పెట్టుబడులు ఈక్విటీల్లో�
ప్రతిష్ఠాత్మక ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో తెలంగాణ ప్లేయర్ల పతక ప్రదర్శన దిగ్విజయంగా కొనసాగుతున్నది. మంగళవారం జరిగిన వేర్వేరు క్రీడా విభాగాల్లో వ్రితి అగర్వాల్, వీ లోకేశ్ పసిడి పతకాలతో మెరిశారు.
రికార్డు స్థాయిలో దూసుకుపోయిన బంగారం ధరలు భారీగా తగ్గాయి. ఢిల్లీ బులియన్ మార్కెట్లో తులం బంగారం ధర రూ.570 తగ్గి రూ.57,150 పలికింది. అంతకుముందు ఇది రూ. 57,730గా ఉన్నది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి
మధ్యప్రదేశ్ వేదికగా జరుగుతున్న ప్రతిష్ఠాత్మక ఖేలోఇండియా యూత్ గేమ్స్లో తెలంగాణ పతక జోరు కొనసాగుతున్నది. శుక్రవారం రాష్ర్టానికి స్వర్ణం సహా మూడు కాంస్య పతకాలు దక్కాయి.
బంగారం ధర రికార్డు స్థాయిలో దూసుకుపోతున్నది. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాలకు డిమాండ్ ఉండటంతోపాటు బడ్జెట్లో కస్టమ్స్ సుంకం పెంచడంతో దేశీయంగా ఒక్కసారిగా ధరలు పుంజుకున్నాయి.
దేశవ్యాప్తంగా పసిడికి డిమాండ్ పడిపోతున్నది. గరిష్ఠ స్థాయికి ధరలు చేరుకోవడం వల్లనే 2022లో పసిడికి డిమాండ్ స్వల్పంగా 3 శాతం వరకు పడిపోయినట్లు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ తాజాగా వెల్లడించింది. 2022లో 774 టన్నుల డ�
ముంబై విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. రెండురోజుల్లో 8 కేసుల్లో 9.5 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్ అధికారులు వెల్లడించారు. దానివిలు రూ.4.75 కోట్లు ఉంటుందని
అధిక వడ్డీ ఇస్తానని నమ్మించి అందినకాడికి అప్పులు చేసి ఉడాయించిన మోసకారి వ్యాపారి రేగొండ నరేశ్ 15 నెలల తర్వాత పోలీసులకు చిక్కాడు. అతడి నుంచి 3.350 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. బుధవారం జగిత్యాల డీ�