పండుగల వేళ పసిడి ధరలు పరుగులు పెడుతున్నాయి. శుక్రవారం ఒక్కరోజే హైదరాబాద్ మార్కెట్లో తులం 24 క్యారెట్ స్వచ్ఛమైన బంగారం ధర రూ.770 పుంజుకున్నది. దీంతో రూ.61,530కి చేరుకున్నది.
ఎన్నికల నేపథ్యంలో తనిఖీ బృందాలు చురుగ్గా పనిచేస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా నిర్వహిస్తున్న తనిఖీల్లో కేవలం 11 రోజుల్లోనే రూ.243,76,19,296 విలువైన మద్యం, బంగారం, నగదును స్వాధీనం చేసుకున్నారు.
ఆభరణాల విక్రయ సంస్థ భీమా జ్యూవెల్స్ 99వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది. గ్రాము బంగారంపై రూ.250 వరకు రాయితీ ఇస్తున్న సంస్థ.. క్యారట్ డైమండ్ జ్యూవెల్లరీపై రూ.20 వేల వరకు, ప్లాటినం జ్యూవ�
తాళం వేసిన ఇంటికి కన్నం వేసి ఇంట్లో గుల్ల చేస్తున్న సంఘటనలు జిల్లా కేంద్రంలో భీభత్సం సృష్టిస్తున్నాయి. గురువారం జిల్లా కేంద్రంలోని సంతోష్ నాగర్ కాలనీలో ఓ ఇంట్లో దొంగలు చొరబడి భారీ మొత్తంలో డబ్బులు,బం�
అసెంబ్లీ ఎన్నికలకు నవంబర్ 3న నోటిఫికేషన్ రానున్నది. ఈ నెల 9 నుంచే ఎన్నికల కోడ్ అమలవుతుండగా, రాష్ట్రవ్యాప్తంగా భారీగా నగదు, మద్యం, డ్రగ్స్, బంగారం, వెండి, వజ్రాల ఆభరణాలు, ఓటర్లను ప్రభావితం చేసే ఇతర విలువై�
బంగారం మళ్లీ భగ్గుమన్నది. ప్రస్తుత పండుగ సీజన్లో పసిడిని కొనుగోలు చేయాలనుకునేవారికి ధరలు షాకిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన ధరలు ఒక్కాసారిగా పుంజుకున్నాయి.
దేశంలోకి బంగారం స్మగ్లింగ్ చేసే ఇద్దరు స్మగ్లర్లను ఉత్తరప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 13 కిలోల బంగారం బిస్కెట్లను స్వాధీనం చేసుకొన్నట్టు భదోహి జిల్లా ఎస్పీ మీనాక్షి కత్యాన్ శనివారం వెల�
పండుగ సీజన్లో తక్కువ ధరలో పుత్తడి కొనుగోలుకు వేచిచూస్తున్నవారికి షాక్నిస్తూ శుక్రవారం రాత్రి ఒక్కసారిగా బంగారం ధర భగ్గుమంది. మధ్యప్రాచ్యంలో ఇజ్రాయిల్-గాజాల మధ్య యుద్ధం తీవ్రతరంకావడంతో ప్రపంచ మార్క
ఎన్నికల కోడ్ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో భారీగా నగదు, బంగారం పట్టుబడుతున్నది. ఇందులో భాగంగా బుధవారం ఉదయం హైదరాబాద్ రాజేంద్రనగర్ (Rajendranagar) పరిధిలోని అత్తాపూర్
శంషాబాద్ ఎయిర్పోర్టులో అక్రమంగా తరలిస్తున్న బంగారంతోపాటు సిగరెట్ స్టిక్స్ను కస్టమ్స్ అధికారులు మంగళవారం పట్టుకున్నారు. బహ్రెయిన్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడిని తనిఖీ చేయగా మలద్వారం వద్ద దాచుకొన�
ఎన్నికల నగారా మోగడంతో పోలీసులు నగర వ్యాప్తంగా ముమ్మర తనిఖీలు చేపట్టారు. మొదటి రోజు నిర్వహించిన తనిఖీలలో సుమారు రూ. 18 కోట్ల వరకు నగదు, బంగారు, వెండి ఆభరణాలు లభ్యమయ్యాయి. ఈ తనిఖీలలో పట్టుబడ్డ నగ దు, ఆభరణాలను ఐ
Gold Rates | అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా దేశీయ బులియన్ మార్కెట్లోనూ బంగారం, వెండి ధరలు దిగి వస్తున్నాయి. నెల రోజుల్లో తులం బంగారం ధర రూ.3000 తగ్గుముఖం పట్టింది.