బంగారం ధరలు మళ్లీ పరుగులు పెడుతున్నాయి. బుధవారం హైదరాబాద్ మార్కెట్లో తులం 24 క్యారెట్ పసిడి రూ.440 ఎగిసి రూ.61,040 వద్దకు చేరింది. 22 క్యారెట్ పుత్తడి కూడా రూ.400 ఎగబాకి రూ.55,950 పలికింది. మంగళవారం సైతం రేట్లు పెరగగా,
Dhanteras 2023 | ధన త్రయోదశి సందర్భంగా శుక్రవారం దేశవ్యాప్తంగా రిటైల్ మార్కెట్లో భారీగా అమ్మకాలు జరిగాయి. బంగారం, వెండితో పాటు వాహనాలు, ఎలక్ట్రానిక్స్, ఇతర ఉత్పత్తుల అమ్మకాలు సాగాయి. ధన్తేరస్ సందర్భంగా దేశవ్యా
ధంతేరస్ (ధనత్రయోదశి) అమ్మకాలు శుక్రవారం జోరుగా సాగాయి. బంగారం, వెండి కొనుగోళ్ల కస్టమర్లతో హైదరాబాద్సహా దేశంలోని అన్ని ప్రధాన నగరాల మార్కెట్లలో సందడి నెలకొన్నది. మధ్యాహ్నం 12:35 నుంచి శనివారం మధ్యాహ్నం 01:57 �
Gold Price | బంగారం ధరలు క్షీణిస్తున్నాయి. వరుసగా మూడోరోజూ పతనం చెందగా.. ఈ మూడు రోజుల్లో తులం రేటు రూ.1,100 దిగొచ్చింది. బుధవారం హైదరాబాద్లో మరో రూ.320 పడిపోయి 10 గ్రాముల 24 క్యారెట్ పుత్తడి విలువ రూ.61,530కి తగ్గింది. సోమ, మం�
Gold Rates | దేశంలో బంగారానికి ఆదరణ పెరిగింది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద పసిడి వినియోగదారుగా ఉన్న భారత్లో.. ఈ ఏడాది జూలై-సెప్టెంబర్ త్రైమాసికం (క్యూ3)లో గోల్డ్ డిమాండ్ 210.2 టన్నులుగా నమోదైంది. గత ఏడాది ఇదే త్రై�
రాష్ట్రంలో ఎన్నికల కోడ్ (Election Code) నేపథ్యంలో పోలీసులు, ఎన్నికల అధికారులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. భారీగా నగదు, బంగారం, బంగారు, వెండి నగలు పెద్దమొత్తంలో పట్టుబడుతున్నాయి.
Gold Returns | బంగారంపై పెట్టుబడులు గతేడాది 19 శాతం రిటర్న్స్ అందించాయి. పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఈ ఏడాది.. వచ్చే ఏడాది కూడా 20 శాతం వరకూ రిటర్న్స్ లభిస్తాయని బులియన్, మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
Shamshabad Airport | శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఆదివారం ఇద్దరు ప్రయాణికుల నుంచి కస్టమ్స్ అధికారులు కిలో బంగారం స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుడు అనుమతి లేకుండా 610 గ్రాముల బంగారం తీసుకొస్తుండగ
రాష్ట్రంలో ఎన్నికల దృష్ట్యా అధికారులు విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారీగా నగదు, మద్యం, బంగారం పట్టుబడుతున్నాయి. శుక్రవారం రాత్రి నాటికి మొత్తం రూ.286.74 కోట్ల విలువైన సొమ్మును స్వాధీనం చేస