Crime news | రేణుక ఎల్లమ్మ ఆలయం(Ellamma temple)లో గుర్తు తెలియని దుండగులు(Thugs) చోరికి పాల్పడ్డారు. ఈ సంఘటన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా శామీర్పేట గ్రామంలోని రేణుక ఎల్లమ్మ ఆలయంలో చోటు చేసుకుంది. స్థానికులు, ఆలయ నిర్వాహకుల క�
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో శుక్రవారం భారీ చోరీ జరిగింది. కారులోంచి రూ.90 లక్షల విలువైన కిలోన్నర బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి. ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని మహాలక్ష్మీ కాలన�
కాసులపేరు పాత ముచ్చట కానేకాదు. కాసులనేవి మాలకే పరిమితం కాలేదు. నెక్లెస్, దుద్దులు, ఉంగరాలు.. ఇలా కొత్తకొత్త రూపాల్లో మెరుస్తున్నాయి. అయినా సరే వీటిలో మరింత వైవిధ్యాన్ని కోరుకునే వారికోసం పెద్ద కాసులతో గొ
బంగారం ధరలు మళ్లీ భగ్గుమన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో అతి విలువైన లోహాలకు డిమాండ్ అధికంగా ఉండటంతో దేశీయంగా ధరలు పెరిగాయి. ఢిల్లీ బులియన్ మార్కెట్లో తులం పసిడి ధర రూ.300 పెరిగి రూ.63 వేల పైన ముగిసింది. మార్
Gold Rate |పలు అంతర్జాతీయ అంశాల ప్రభావంతో ప్రస్తుతం బంగారం ధర ఆల్టైమ్ గరిష్ఠస్థాయి సమీపంలో ట్రేడవుతున్నది. తీవ్ర హెచ్చుతగ్గులకు లోనైనప్పటికీ, ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటివరకూ పుత్తడి ధర 13 శాతం పెరిగింది. వా
బంగారం ధరలు భగ్గుమన్నాయి. వచ్చే ఏడాదిలో వడ్డీరేట్లను తగ్గించకతప్పదని ఫెడరల్ రిజర్వు ప్రకటించడంతో పెట్టుబడిదారులు తమ ఇన్వెస్ట్మెంట్లను సురక్షితమైన అతి విలువైన లోహాలవైపు మళ్లించడంతో ఒక్కసారిగా పుం�
హంగులు లేవు. వెండికే సొంతమైన ధగధగల్లేవు. ముత్యాల మెరుపుల్లేవు. రత్నాల రాచ మర్యాదలూ లేవు. అయితేనేం, ఆ నగల వగలు చూడాల్సిందే. ధర తక్కువ. వైవిధ్యం ఎక్కువ. కళాత్మకతా అధికమే.
ఆచరణ సాధ్యం కాని హామీలతో కాంగ్రెస్ పార్టీ ప్రజలను అయోమయానికి గురిచేసి గద్దెనెక్కిందని, హామీల అమలుకు శుక్రవారం నుంచే కౌంట్డౌన్ షురూ అయ్యిందని బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన
బంగారం ధరల పెరుగుదలకు బ్రేక్పడింది. గత కొన్ని రోజులుగా రికార్డు స్థాయిలో దూసుకుపోయిన పసిడికి అంతర్జాతీయ మార్కెట్లు బ్రేక్వేశాయి. గ్లోబల్ మార్కెట్లో డిమాండ్ పడిపోవడం, ఈక్విటీ మార్కెట్లు భారీగా పుం�
బంగారం ధర మరో ఆల్టైమ్ హై రికార్డుకు చేరింది. రోజుకింత పెరుగుతూ మార్కెట్లో గోల్డ్ రేట్లు ప్రకంపనల్నే సృష్టిస్తున్నాయి. సోమవారం హైదరాబాద్లో తులం ఇంకో రూ.440 ఎగిసింది.
భక్తుల నుంచి విరాళాల రూపంలో అందిన 155 కేజీల బంగారం, 6 వేల కేజీల వెండిని కరిగించి భక్తుల కోసం మెడలో వేసుకొనే డాలర్స్(మెడల్స్), నాణేలు తయారు చేసేందుకు మహారాష్ట్రలోని షిర్డీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ సిద్ధ
Shirdi Sai Baba Gold Coins | షిర్డీ సాయిబాబా దేవస్థానం ట్రస్ట్ బోర్డు భక్తులకు శుభవార్త చెప్పింది. ఆలయంలోని బంగారం, వెండి నిల్వలను కరిగించి పతకాలు, నాణేలను తయారు చేసించి వాటిని భక్తులకు విక్రయించాలని భావిస్తున్నది.
Gold Price | ప్రస్తుతం కేంద్రంలోని బీజేపీ, గత కాంగ్రెస్ ప్రభుత్వాల నిర్వాకంతో పుత్తడి ధర గత 12 ఏండ్లలో రెట్టింపయ్యి, సాధారణ ప్రజలకు అందకుండా పోయింది. ఎడాపెడా సుంకాలు, సెస్లు వేసి నిత్యావసరాలతో పాటే పుత్తడి ధరనూ
బంగారం ధరలు మళ్లీ విజృంభిస్తున్నాయి. వరుసగా పెరుగుతున్న రేట్లతో పసిడి విలువ రూ.62,000లను సమీపిస్తున్నది. శుక్రవారం ఒక్కరోజే హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ తులం పుత్తడి ధర రూ.650 ఎగబాకింది. దీంతో రూ.61,690గా నమ�