రాష్ట్రంలో ఎన్నికల కోడ్ (Election Code) నేపథ్యంలో పోలీసులు, ఎన్నికల అధికారులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. భారీగా నగదు, బంగారం, బంగారు, వెండి నగలు పెద్దమొత్తంలో పట్టుబడుతున్నాయి.
Gold Returns | బంగారంపై పెట్టుబడులు గతేడాది 19 శాతం రిటర్న్స్ అందించాయి. పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఈ ఏడాది.. వచ్చే ఏడాది కూడా 20 శాతం వరకూ రిటర్న్స్ లభిస్తాయని బులియన్, మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
Shamshabad Airport | శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఆదివారం ఇద్దరు ప్రయాణికుల నుంచి కస్టమ్స్ అధికారులు కిలో బంగారం స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుడు అనుమతి లేకుండా 610 గ్రాముల బంగారం తీసుకొస్తుండగ
రాష్ట్రంలో ఎన్నికల దృష్ట్యా అధికారులు విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారీగా నగదు, మద్యం, బంగారం పట్టుబడుతున్నాయి. శుక్రవారం రాత్రి నాటికి మొత్తం రూ.286.74 కోట్ల విలువైన సొమ్మును స్వాధీనం చేస
పండుగల వేళ పసిడి ధరలు పరుగులు పెడుతున్నాయి. శుక్రవారం ఒక్కరోజే హైదరాబాద్ మార్కెట్లో తులం 24 క్యారెట్ స్వచ్ఛమైన బంగారం ధర రూ.770 పుంజుకున్నది. దీంతో రూ.61,530కి చేరుకున్నది.
ఎన్నికల నేపథ్యంలో తనిఖీ బృందాలు చురుగ్గా పనిచేస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా నిర్వహిస్తున్న తనిఖీల్లో కేవలం 11 రోజుల్లోనే రూ.243,76,19,296 విలువైన మద్యం, బంగారం, నగదును స్వాధీనం చేసుకున్నారు.
ఆభరణాల విక్రయ సంస్థ భీమా జ్యూవెల్స్ 99వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది. గ్రాము బంగారంపై రూ.250 వరకు రాయితీ ఇస్తున్న సంస్థ.. క్యారట్ డైమండ్ జ్యూవెల్లరీపై రూ.20 వేల వరకు, ప్లాటినం జ్యూవ�
తాళం వేసిన ఇంటికి కన్నం వేసి ఇంట్లో గుల్ల చేస్తున్న సంఘటనలు జిల్లా కేంద్రంలో భీభత్సం సృష్టిస్తున్నాయి. గురువారం జిల్లా కేంద్రంలోని సంతోష్ నాగర్ కాలనీలో ఓ ఇంట్లో దొంగలు చొరబడి భారీ మొత్తంలో డబ్బులు,బం�
అసెంబ్లీ ఎన్నికలకు నవంబర్ 3న నోటిఫికేషన్ రానున్నది. ఈ నెల 9 నుంచే ఎన్నికల కోడ్ అమలవుతుండగా, రాష్ట్రవ్యాప్తంగా భారీగా నగదు, మద్యం, డ్రగ్స్, బంగారం, వెండి, వజ్రాల ఆభరణాలు, ఓటర్లను ప్రభావితం చేసే ఇతర విలువై�
బంగారం మళ్లీ భగ్గుమన్నది. ప్రస్తుత పండుగ సీజన్లో పసిడిని కొనుగోలు చేయాలనుకునేవారికి ధరలు షాకిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన ధరలు ఒక్కాసారిగా పుంజుకున్నాయి.
దేశంలోకి బంగారం స్మగ్లింగ్ చేసే ఇద్దరు స్మగ్లర్లను ఉత్తరప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 13 కిలోల బంగారం బిస్కెట్లను స్వాధీనం చేసుకొన్నట్టు భదోహి జిల్లా ఎస్పీ మీనాక్షి కత్యాన్ శనివారం వెల�