MLA Sabitha Indra Reddy | నాడు కేసీఆర్(KCR) ప్రవేశపెట్టిన కల్యాణ లక్ష్మి(Kalyanalakshmi), షాదీ ముబారక్ పథకాల వల్ల ఎన్నో నిరుపేద కుటుంబాలు లబ్ధి పొందాయని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి(Sabitha Indra Reddy) అన్నారు.
ప్రముఖ సాంస్కృతిక సేవా సంస్థ రాగా సప్తస్వరం 35వ వార్షికోత్సవం సందర్భంగా హాస్యనటుడు బ్రహ్మానందానికి జీవితసాఫల్య పురస్కారం, స్వర్ణకంకణ ప్రదానోత్సవం రవీంద్రభారతిలోని మెయిన్హాలులో బుధవారం నిర్వహించారు.
Gold | అత్యంత విలువైన, ఆకర్షణీయమైన భార లోహాల్లో ముఖ్యమైంది బంగారం. అయితే అంతరిక్షంలో ‘కిలోనోవా’ ఘటన సంభవించినప్పుడు కూడా బంగారం, సహా ఇతర భార లోహ మూలకాలు పుడుతున్నాయని ‘కిలోనోవా’పై పరిశోధన చేస్తున్న మాక్స్
దేశం వద్దనున్న విదేశీ మారక నిల్వలు (ఫారెక్స్) వరుసగా మూడో వారమూ పెరిగాయి. డిసెంబర్ 22తో ముగిసిన వారంలో ఇవి మరో 4.47 బిలియన్ డాలర్ల మేర పెరిగి 620.44 బిలియన్ డాలర్ల స్థాయికి చేరినట్టు రిజర్వ్బ్యాంక్ శుక్రవా�
దేశీయ మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ ఈ ఏడాది మెప్పించింది. 2022లో నిరాశపర్చిన పరిశ్రమ.. 2023లో తిరిగి పుంజుకున్నది. ఈక్విటీలు, గోల్డ్, ఫిక్స్డ్ ఇన్కమ్ ఈల్డ్స్ అంటూ అన్నింటా పెట్టిన పెట్టుబడులు గణనీయంగా ఎగిశ
Crime news | రేణుక ఎల్లమ్మ ఆలయం(Ellamma temple)లో గుర్తు తెలియని దుండగులు(Thugs) చోరికి పాల్పడ్డారు. ఈ సంఘటన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా శామీర్పేట గ్రామంలోని రేణుక ఎల్లమ్మ ఆలయంలో చోటు చేసుకుంది. స్థానికులు, ఆలయ నిర్వాహకుల క�
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో శుక్రవారం భారీ చోరీ జరిగింది. కారులోంచి రూ.90 లక్షల విలువైన కిలోన్నర బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి. ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని మహాలక్ష్మీ కాలన�
కాసులపేరు పాత ముచ్చట కానేకాదు. కాసులనేవి మాలకే పరిమితం కాలేదు. నెక్లెస్, దుద్దులు, ఉంగరాలు.. ఇలా కొత్తకొత్త రూపాల్లో మెరుస్తున్నాయి. అయినా సరే వీటిలో మరింత వైవిధ్యాన్ని కోరుకునే వారికోసం పెద్ద కాసులతో గొ
బంగారం ధరలు మళ్లీ భగ్గుమన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో అతి విలువైన లోహాలకు డిమాండ్ అధికంగా ఉండటంతో దేశీయంగా ధరలు పెరిగాయి. ఢిల్లీ బులియన్ మార్కెట్లో తులం పసిడి ధర రూ.300 పెరిగి రూ.63 వేల పైన ముగిసింది. మార్
Gold Rate |పలు అంతర్జాతీయ అంశాల ప్రభావంతో ప్రస్తుతం బంగారం ధర ఆల్టైమ్ గరిష్ఠస్థాయి సమీపంలో ట్రేడవుతున్నది. తీవ్ర హెచ్చుతగ్గులకు లోనైనప్పటికీ, ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటివరకూ పుత్తడి ధర 13 శాతం పెరిగింది. వా
బంగారం ధరలు భగ్గుమన్నాయి. వచ్చే ఏడాదిలో వడ్డీరేట్లను తగ్గించకతప్పదని ఫెడరల్ రిజర్వు ప్రకటించడంతో పెట్టుబడిదారులు తమ ఇన్వెస్ట్మెంట్లను సురక్షితమైన అతి విలువైన లోహాలవైపు మళ్లించడంతో ఒక్కసారిగా పుం�
హంగులు లేవు. వెండికే సొంతమైన ధగధగల్లేవు. ముత్యాల మెరుపుల్లేవు. రత్నాల రాచ మర్యాదలూ లేవు. అయితేనేం, ఆ నగల వగలు చూడాల్సిందే. ధర తక్కువ. వైవిధ్యం ఎక్కువ. కళాత్మకతా అధికమే.
ఆచరణ సాధ్యం కాని హామీలతో కాంగ్రెస్ పార్టీ ప్రజలను అయోమయానికి గురిచేసి గద్దెనెక్కిందని, హామీల అమలుకు శుక్రవారం నుంచే కౌంట్డౌన్ షురూ అయ్యిందని బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన