తులంన్నర బంగారం కోసం నవమాసాలు మోసి జన్మనిచ్చిన తల్లిపై విచక్షణారహితంగా దాడిచేశాడు ఓ కసాయి కొడుకు. తీవ్ర గాయాలపాలైన ఆ మాతృమూర్తి దవాఖానలో చికిత్స పొందుతున్నది. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా కేంద్రంలో వెలుగు�
బంగారాన్ని తాకట్టు పెట్టుకొని ఇచ్చిన రుణాలన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించాలని అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సూచించింది. ఈ మేరకు ఆయా బ్యాంకుల అధిపతులకు ఆర్థిక సేవల శాఖ (డీఎఫ్�
బంగారం ధరలు మున్ముందు మరింతగా పెరిగే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఇప్పటికే రికార్డు స్థాయిల్లో కదలాడుతున్న పుత్తడి విలువ.. ఈ ఏడాది సరికొత్త శిఖరాలనే అధిరోహిస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమ
భారత్లో పసిడికి డిమాండ్ అంతకంతకు పెరుగుతున్నది. గరిష్ఠ స్థాయిలో ధరలు కొనసాగుతున్నప్పటికీ కొనుగోళ్లు మాత్రం ఆగడం లేదు. ప్రస్తుత సంవత్సరంలో దేశీయంగా 900 టన్నుల పసిడికి డిమాండ్ ఉంటుందని వరల్డ్ గోల్డ్
గోల్డ్ ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్లు) జనవరి నెలల్లో భారీ మొత్తంలో పెట్టుబడుల్ని ఆకర్షించాయి. 2024 జనవరి నెలలో గోల్డ్ ఈటీఎఫ్ల్లో మదుపుదారులు ఒక్కసారిగా రూ.657 కోట్లు ఇన్వెస్ట్చేసినట్టు అసోసియే�
బంగారం అంటే మన భారతీయులకే ఎంత మక్కువనో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఏటేటా బంగారానికి డిమాండ్ పెరుగుతూ ఉంటుంది. అయితే, ఇటీవలి కాలంలో మాత్రం బంగారానికి మన దేశంలో డిమాండ్ తగ్గుతుందట. ఫుల్ స�
Jeevan Reddy | కల్యాణలక్ష్మి పథకంలో భాగంగా పెండ్లి సాయం కింద రూ.లక్షతోపాటు తులం బంగారం అదనంగా ఇవ్వాలనే ఆలోచన తనదేనని పట్టభద్రుల ఎమ్మెల్సీ టీ జీవన్రెడ్డి తెలిపారు.
దేశంలో బంగారం గిరాకీ గత ఏడాది తగ్గుముఖం పట్టింది. 2022తో పోల్చితే 2023లో గోల్డ్ డిమాండ్ 3 శాతం పడిపోయినట్టు బుధవారం ‘గోల్డ్ డిమాండ్ ట్రెండ్స్ రిపోర్టు 2023’ పేరిట విడుదలైన ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) న
BJP Govt | వరుసగా ఆరో ఏడాదీ కేంద్ర ప్రభుత్వం డిజిన్వెస్ట్మెంట్ లక్ష్యం నెరవేరే అవకాశాలు కన్పించడం లేదు. ప్రస్తుత 2023-24 ఆర్థిక సంవత్సరంలో పీఎస్యూల వాటాల్ని విక్రయించి రూ. 51,000 కోట్లు సమీకరించాలని నిరుడు బడ్జెట�
నిజామాబాద్ రూరల్ పోలీస్స్టేషన్ పరిధిలోని ముబారక్నగర్లో ఆదివారం రాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. తాళం వేసి ఉన్న రెండిండ్లలో చోరీకి పాల్పడ్డారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం..
బంగారం దిగుమతులు మళ్లీ పుంజుకున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి డిసెంబర్ మధ్యకాలంలో భారత్ 35.95 బిలియన్ డాలర్ల విలువైన పసిడిని దిగుమతి చేసుకున్నది.
మండల పరిధిలోని కొల్గూర్లో దారుణం జరిగింది. చోరీకి వచ్చిన దుండగుడు మహిళ మెడపై బంగారు ఆభరణాలను తీసుకొని ముఖంపై దిండుపెట్టి హత్య చేశాడు. ఈ దారుణం శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. సీపీ అనురాధ, అడిషన