Jeevan Reddy | కల్యాణలక్ష్మి పథకంలో భాగంగా పెండ్లి సాయం కింద రూ.లక్షతోపాటు తులం బంగారం అదనంగా ఇవ్వాలనే ఆలోచన తనదేనని పట్టభద్రుల ఎమ్మెల్సీ టీ జీవన్రెడ్డి తెలిపారు.
దేశంలో బంగారం గిరాకీ గత ఏడాది తగ్గుముఖం పట్టింది. 2022తో పోల్చితే 2023లో గోల్డ్ డిమాండ్ 3 శాతం పడిపోయినట్టు బుధవారం ‘గోల్డ్ డిమాండ్ ట్రెండ్స్ రిపోర్టు 2023’ పేరిట విడుదలైన ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) న
BJP Govt | వరుసగా ఆరో ఏడాదీ కేంద్ర ప్రభుత్వం డిజిన్వెస్ట్మెంట్ లక్ష్యం నెరవేరే అవకాశాలు కన్పించడం లేదు. ప్రస్తుత 2023-24 ఆర్థిక సంవత్సరంలో పీఎస్యూల వాటాల్ని విక్రయించి రూ. 51,000 కోట్లు సమీకరించాలని నిరుడు బడ్జెట�
నిజామాబాద్ రూరల్ పోలీస్స్టేషన్ పరిధిలోని ముబారక్నగర్లో ఆదివారం రాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. తాళం వేసి ఉన్న రెండిండ్లలో చోరీకి పాల్పడ్డారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం..
బంగారం దిగుమతులు మళ్లీ పుంజుకున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి డిసెంబర్ మధ్యకాలంలో భారత్ 35.95 బిలియన్ డాలర్ల విలువైన పసిడిని దిగుమతి చేసుకున్నది.
మండల పరిధిలోని కొల్గూర్లో దారుణం జరిగింది. చోరీకి వచ్చిన దుండగుడు మహిళ మెడపై బంగారు ఆభరణాలను తీసుకొని ముఖంపై దిండుపెట్టి హత్య చేశాడు. ఈ దారుణం శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. సీపీ అనురాధ, అడిషన
బంగారం, వెండి ఫైండింగ్స్, నాణేలపై కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకాన్ని పెంచింది. ఆభరణాల తయారీలో ఉపయోగించే హుక్స్, పిన్స్,క్లాంప్ తదితరాల్ని ఫైండింగ్స్గా వ్యవహరిస్తారు. ఇప్పటివరకూ బంగారం, వెండి బార్స�
Gold Import Duty | ఇక ముందు బంగారం, వెండి మరింత పిరం అయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి. బంగారం, వెండి నాణాలపై కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకం 11 నుంచి 15 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకున్నది.
Gold-Sliver | బంగారం, వెండి వినియోగదారులకు కేంద్రం షాక్ ఇచ్చింది. పుత్తడి, వెండి తదితర విలువైన లోహాలకు సంబంధించిన నాణేలపై దిగుమతి సుంకాన్ని పెంచుతూ ఆర్థిక మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకున్నది.
వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2024-25)గాను కేంద్ర ప్రభుత్వం నూతన బడ్జెట్ను ప్రవేశపెట్టనుండటంతో ఆయా రంగాల నుంచి డిమాండ్లు, విజ్ఞప్తులు, ప్రతిపాదనలు మొదలయ్యాయి.
పట్టణంలో సమ్మక్క-సారలమ్మల జాతర సందడి మొదలైంది. వచ్చే నెల 21వ తేదీ నుంచి జాతర ప్రారంభంకానుండగా, పట్టణంలోని మార్కె ట్, పాతబస్టాండ్, యాపల్ ఏరియాల్లోని దుకాణాల యజమానులు భారీ ఎత్తున బెల్లం నిలువలను అందుబాటు
కొత్త సంవత్సరం మొదలైంది. గత ఏడాది అనుభవాలు.. వాటి నుంచి నేర్చుకున్న పాఠాలు ఇంకా మన ముందు కనిపిస్తూనే ఉన్నాయి. వృత్తిగత, వ్యక్తిగత జీవితాల విషయంలో ఎలాంటి ప్రణాళిక అవసరమో.. ఫైనాన్షియల్ టార్గెట్లను కూడా అం�
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన షాదీముబారక్, కల్యాణ లక్ష్మి పథకాలు ఆడబిడ్డలకు వరం లాంటిదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బాలాపూర్ మండల పరిధిలోని బడంగ్పేట మున్సిపల్ కార