బంగారం కొండ దిగుతున్నది. గత మూడు రోజులుగా పెరుగుతూ వచ్చిన పుత్తడి భారీగా దిగొచ్చింది. అంతర్జాతీయ మార్కెట్లో అనూహ్యంగా అతి విలువైన లోహాలు ధరలు ఒక్కసారిగా తగ్గడంతో దేశీయంగా ధరలు చౌకతున్నాయి. హైదరాబాద్ బ�
Customs Seizes Gold, Electronics | విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. రూ.6.75 కోట్ల విలువైన బంగారం, ఎలక్ట్రానిక్స్ వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. అలాగే రూ.88 లక్షల విలువైన విదేశీ కరెన్సీని పట్టుక�
ఇంగ్లాండ్ నుంచి 100 మెట్రిక్ టన్నుల బంగారాన్ని భారత్కు తీసుకొచ్చింది రిజర్వుబ్యాంక్. గడిచిన ఆర్థిక సంవత్సరంలో ఇంతటి విలువైన పుత్తడిని ఒకే ఏడాది తీసుకురావడం విశేషం. 1991 తర్వాత ఇంతటి స్థాయిలో బంగారాన్న�
మలద్వారంలో దాదాపు కిలో బంగారాన్ని దాచి అక్రమంగా రవాణా చేస్తున్న ఓ ఎయిర్హోస్టెస్ను డైరెక్టరేట్ ఆఫ్ రెవిన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు అరెస్ట్ చేశారు. ఎయిర్హోస్టెస్ సురభి ఖాతూన్ మస్కట్
లోక్సభ ఎన్నికలు వేళ దేశ వ్యాప్తంగా జరిగిన సోదాల్లో 1,150 కోట్ల విలువైన నగదు, బంగారాన్ని ఆదాయపు పన్ను శాఖ స్వాధీనం చేసుకుంది. 2019 ఎన్నికల్లో పట్టుబడిన రూ.392 కోట్లతో పోలిస్తే ఇది దాదాపు మూడు రెట్లు అధికం.
Gold Smuggling | గోల్డ్ స్మగ్లింగ్ ప్రయత్నాన్ని సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) జవాన్లు అడ్డుకున్నారు. ఒక ఇంటిని చుట్టుముట్టారు. గ్రామస్తుల సమక్షంలో తనిఖీ చేశారు. కోట్ల విలువైన బంగారం బిస్కెట్లను స్వాధీనం చేసుక
బంగారం ధరలు మరింత తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ అంతకంతకు పడిపోవడంతో వరుసగా రెండోరోజు శుక్రవారం కూడా ధరలు దిగొచ్చాయి. ఢిల్లీ బులియన్ మార్కెట్లో తులం బంగారం ధర రూ.900 తగ్గి రూ.73 వేల దిగువకు చేరుకు�
బంగారం ధరలు మళ్లీ భగ్గుమన్నాయి. గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన ధరలు శనివారం భారీగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.870 పెరిగి రూ.74,620 పలికింది. అంతక్రితం ధర రూ.73,750గా ఉన్�
వెండి ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. వరుసగా రెండోరోజు శుక్రవారం కిలో వెండి ధర ఏకంగా రూ.89 వేల మార్క్ను అధిగమించింది. బంగారం ధరలు తగ్గుముఖం పట్టినప్పటికీ వెండి మాత్రం పరుగులు పెడుతున్నది. రికార్డు స
వెండి ధరలు రికార్డు స్థాయికి ఎగబాకాయి. ఢిల్లీలో గురువారం ఒకేరోజు కిలో వెండి ఏకంగా రూ.1,800 అధికమై రికార్డు స్థాయి రూ.88 వేలు దాటింది. చివరకు మార్కెట్ ముగిసే సమయానికి రూ.88,700 పలికింది. అంతకుముందు ఇది రూ.86,900గా ఉన్న�
ప్రముఖ నగల వ్యాపార సంస్థ కల్యాణ్ జువెల్లర్స్ గత ఆర్థిక సంవత్సరం (2023-24) క్యూ4 లేదా ఆఖరి త్రైమాసికానికి (జనవరి-మార్చి)గాను పన్ను అనంతరం రూ.137.49 కోట్ల ఏకీకృత లాభం ప్రకటించింది. ఏడాది క్రిందటితో పోల్చితే 97 శాతం ప�
Akshaya Tritiya | నేడు అక్షయ తృతీయ (Akshaya Tritiya) సందర్భంగా దేశ ప్రజలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi ) శుభాకాంక్షలు తెలిపారు. ఈ శుభ సందర్భం అందరి జీవితాల్లో కొత్త శక్తిని, ఉత్సాహాన్ని తీసుకురావాలని ఆశిస్తున్నట్లు పేర్కొన�