బంగారం ధరలు మళ్లీ భగ్గుమన్నాయి. గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన ధరలు శనివారం భారీగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.870 పెరిగి రూ.74,620 పలికింది. అంతక్రితం ధర రూ.73,750గా ఉన్�
వెండి ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. వరుసగా రెండోరోజు శుక్రవారం కిలో వెండి ధర ఏకంగా రూ.89 వేల మార్క్ను అధిగమించింది. బంగారం ధరలు తగ్గుముఖం పట్టినప్పటికీ వెండి మాత్రం పరుగులు పెడుతున్నది. రికార్డు స
వెండి ధరలు రికార్డు స్థాయికి ఎగబాకాయి. ఢిల్లీలో గురువారం ఒకేరోజు కిలో వెండి ఏకంగా రూ.1,800 అధికమై రికార్డు స్థాయి రూ.88 వేలు దాటింది. చివరకు మార్కెట్ ముగిసే సమయానికి రూ.88,700 పలికింది. అంతకుముందు ఇది రూ.86,900గా ఉన్న�
ప్రముఖ నగల వ్యాపార సంస్థ కల్యాణ్ జువెల్లర్స్ గత ఆర్థిక సంవత్సరం (2023-24) క్యూ4 లేదా ఆఖరి త్రైమాసికానికి (జనవరి-మార్చి)గాను పన్ను అనంతరం రూ.137.49 కోట్ల ఏకీకృత లాభం ప్రకటించింది. ఏడాది క్రిందటితో పోల్చితే 97 శాతం ప�
Akshaya Tritiya | నేడు అక్షయ తృతీయ (Akshaya Tritiya) సందర్భంగా దేశ ప్రజలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi ) శుభాకాంక్షలు తెలిపారు. ఈ శుభ సందర్భం అందరి జీవితాల్లో కొత్త శక్తిని, ఉత్సాహాన్ని తీసుకురావాలని ఆశిస్తున్నట్లు పేర్కొన�
Bank Locker Broke | పీపీఈ కిట్ ధరించిన దొంగలు ప్రైవేట్ బ్యాంకు లాకర్ను పగులగొట్టారు. అందులో ఉంచిన సుమారు ఐదు కోట్ల విలువైన బంగారు ఆభరణాలు, నగలు చోరీ చేశారు. ఈ విషయం తెలుసుకున్న బ్యాంకు అధికారులు షాక్ కాగా, కస్టమర�
బంగారం కొనుగోళ్లకు అక్షయ తృతీయ ఎంతో ప్రత్యేకం. ఈ ఏడాదికిగాను ఈ నెల 10 (శుక్రవారం)న వస్తున్నది. ఈరోజున పసిడి కొనుగోళ్లు శుభప్రదమని భారతీయుల నమ్మకం. అందుకే దేశవ్యాప్తంగా ఉన్న చిన్న, పెద్ద నగల వ్యాపారులు సైతం �
హైందవ ధర్మంలో ప్రతి పర్వానికీ ఓ ప్రత్యేకత ఉంది. కాలక్రమంలో కొన్ని పండుగల అంతరార్థం మారిపోయింది. అసలు కారణం మరుగునపడి.. కొసరు కారణం పైచేయి సాధిస్తున్నది. ‘అక్షయ తృతీయ’ విషయంలోనూ ఇదే కనిపిస్తుంది.
Gold Rate | నలుగురు స్త్రీమూర్తులు కలిస్తే.. కబుర్లాడేది కాంచనం గురించే! ఇద్దరు ఇన్వెస్టర్ల భేటీలోనూ పసిడి ప్రస్తావన రాక మానదు. రోజురోజుకూ ప్రియమవుతున్న బంగారం మీద ఎందుకంత ప్రేమంటే సరైన సమాధానం దొరకదు.
సుమారుగా 25 కిలోల బంగారాన్ని అక్రమంగా తరలిస్తూ ముంబై విమానాశ్రయ అధికారులకు దొరికిపోయిన ఆఫ్ఘనిస్థాన్ కాన్సుల్ జనరల్ జాకియా వార్దక్ తన పదవికి రాజీనామా చేశారు.
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ప్లాజా వద్ద రూ.4.31 కోట్ల విలువైన 5.694 కిలోల బంగారాన్ని హైదరాబాద్ జోనల్ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ విభాగం అధికారులు గురువారం రాత్రి పట్
Gold Smuggling | దుబాయ్, షార్జాల నుంచి వేర్వేరు విమానాల్లో బంగారం స్మగ్లింగ్ చేస్తున్న ఇద్దరు మహిళలు సహా ఆరుగురు వ్యక్తులను ఢిల్లీ, చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయాల్లో కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు. ఆ బంగారం వి
Gold-Diamond Seize | మహారాష్ట్ర రాజధాని ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో అక్రమంగా తరలిస్తున్న రూ.6.46 కోట్ల విలువైన బంగారం, వజ్రాలను కస్టమ్స్ అధికారులు సోమవారం రాత్రి స్వాధీనం చేసుకున్నారు.