బంగారం.. తరాలు మారినా వన్నె తగ్గని సంపద. అందుకే అప్పుడు, ఇప్పుడు, ఎప్పటికీ కూడా పుత్తడిపై అందరికీ అంత మక్కువ. అయితే ఒకప్పటితో పోల్చితే నేడు పసిడిని చూసే వైఖరి మారింది.
ట్రావెల్స్ బస్సులో భారీగా బంగారం చోరీ అయింది. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా చిరాగ్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. ముంబైకి చెందిన నగల వ్యాపారి ఆశిష్ హైదరాబాద్లో రూ.2.80 కోట్ల
బంగారం ధరలు భారీగా దిగొస్తున్నాయి. గురువారం తులం రేటు మరో రూ.1,000కిపైగా పడిపోయింది. దీంతో 24 క్యారెట్ 10 గ్రాముల విలువ హైదరాబాద్లో రూ.70 వేల దిగువకు చేరి రూ.69,820గా నమోదైంది.
బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్నారా అయితే ఇదే సరైన సమయం. పసిడి, వెండిలపై కస్టమ్ డ్యూటీని తగ్గిస్తూ కేంద్ర సర్కార్ తీసుకున్న నిర్ణయంతో వరుసగా రెండోరోజు బుధవారం ధరలు భారీగా తగ్గాయి. అతి విలువైన లోహాలకు డ
FM Nirmala Sitharaman: బంగారం, వెండితో పాటు మొబైల్ ఫోన్ల ధరలు కూడా తగ్గనున్నాయి. మొబైల్ ఫోన్లు, మొబైల్ సంబంధిత విడి విభాగాలపై కస్టమ్ డ్యూటీని 15 శాతం తగ్గిస్తున్నట్లు మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. బంగ�
క్యాన్సర్ రోగులకు కేంద్ర బడ్జెట్లో (Union Budget) ఊరట లభించింది. క్యాన్సర్ చికిత్సకు రోగులు లక్షల్లో ఖర్చు చేస్తున్న విషయం తెలిసిందే. అందులో ఔషధాలకే అధిక వాటా ఉంటుంది. ఈ నేపథ్యంలో క్యాన్సర్ రోగుల మందులపై కేం�
సంగారెడ్డి జిల్లాలోని శివారు గ్రామాల్లో తాళాలు వేసిన ఇండ్లను ఎంచుకుని రాత్రివేళల్లో నేరాలకు పాల్పడుతున్న అంతర్ జిల్లా దొంగల ముఠాను అరెస్ట్ చేశామని జిల్లా అదనపు ఎస్పీ సంజీవరావ్ వెల్లడించారు.
ఒడిశాలోని పూరీలో ఉన్న శ్రీ జగన్నాథ దేవాలయంలోని రత్న భాండాగారాన్ని ఈ నెల 14న తెరవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ రహస్య గదిలోని ఐదు పెట్టెల్లో ఉన్న అమూల్యమైన ఆభరణాలను లెక్కించబోతున్నారు.
టైర్డ్ ఐఏఎస్ అధికారి ఇంట్లో దొంగలు పడి 100 తులాల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన నార్సింగి పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. బండ్లగూడ జాగీరు పరిధిలోని గంధంగూడ కృష్ణారెడ్�