స్పాట్ మార్కెట్లో పరుగులు పెడుతున్న బంగారం ధరలు.. రోజుకో రికార్డును సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలోనే గురువారం మరో ఆల్టైమ్ హైని గోల్డ్ రేట్లు చేరుకున్నాయి.
గుర్తు తెలియని వ్య క్తులు ఇంట్లోకి చొరబడి 12 తులాల బంగారాన్ని అపహరించిన ఘటన మక్తల్ పట్టణంలో ఆదివారం చో టు చేసుకున్నది. ఎస్సై భాగ్యలక్ష్మిరెడ్డి కథనం మేరకు.. రాఘవేంద్ర కాలనీలో నివాసం ఉంటున్న మన్యంకొండ అనే
ఒంటిపై పది కిలోల బంగారు ఆభరణాతో పూజాకార్యక్రమానికి హాజరైన వ్యక్తి అందరినీ ఆకట్టుకున్నారు. మెదక్ జిల్లా అల్లాదుర్గంలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో శుక్రవారం జరిగిన ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన కార్యక్రమానిక�
Gold Price | బంగారం ధర ఒక్కసారిగా ఎగిసింది. దీంతో గురువారం మరో సరికొత్త స్థాయికి చేరింది. ఢిల్లీ స్పాట్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ పసిడి ధర రూ.1,130 ఎగబాకి ఆల్టైమ్ హైని తాకింది. మునుపెన్నడూ లేనివిధంగా రూ.67, 450
తులంన్నర బంగారం కోసం నవమాసాలు మోసి జన్మనిచ్చిన తల్లిపై విచక్షణారహితంగా దాడిచేశాడు ఓ కసాయి కొడుకు. తీవ్ర గాయాలపాలైన ఆ మాతృమూర్తి దవాఖానలో చికిత్స పొందుతున్నది. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా కేంద్రంలో వెలుగు�
బంగారాన్ని తాకట్టు పెట్టుకొని ఇచ్చిన రుణాలన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించాలని అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సూచించింది. ఈ మేరకు ఆయా బ్యాంకుల అధిపతులకు ఆర్థిక సేవల శాఖ (డీఎఫ్�
బంగారం ధరలు మున్ముందు మరింతగా పెరిగే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఇప్పటికే రికార్డు స్థాయిల్లో కదలాడుతున్న పుత్తడి విలువ.. ఈ ఏడాది సరికొత్త శిఖరాలనే అధిరోహిస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమ
భారత్లో పసిడికి డిమాండ్ అంతకంతకు పెరుగుతున్నది. గరిష్ఠ స్థాయిలో ధరలు కొనసాగుతున్నప్పటికీ కొనుగోళ్లు మాత్రం ఆగడం లేదు. ప్రస్తుత సంవత్సరంలో దేశీయంగా 900 టన్నుల పసిడికి డిమాండ్ ఉంటుందని వరల్డ్ గోల్డ్
గోల్డ్ ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్లు) జనవరి నెలల్లో భారీ మొత్తంలో పెట్టుబడుల్ని ఆకర్షించాయి. 2024 జనవరి నెలలో గోల్డ్ ఈటీఎఫ్ల్లో మదుపుదారులు ఒక్కసారిగా రూ.657 కోట్లు ఇన్వెస్ట్చేసినట్టు అసోసియే�
బంగారం అంటే మన భారతీయులకే ఎంత మక్కువనో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఏటేటా బంగారానికి డిమాండ్ పెరుగుతూ ఉంటుంది. అయితే, ఇటీవలి కాలంలో మాత్రం బంగారానికి మన దేశంలో డిమాండ్ తగ్గుతుందట. ఫుల్ స�