హైదరాబాద్ : జోగులాంబ గద్వాల(Jogulamba Gadwala) జిల్లాలో వరుసు దొంగతనాలతో ప్రజలు బెంబే లెత్తిపోతున్నారు. తాళం వేసిన ఇండ్లే లక్ష్యంగా దుండగులు చోరీలకు పాల్పడుతున్నారు. తాజాగా తాళం వేసి ఉన్న ఓ ఇంట్లో చొరబడిని దొంగలు రూ.10 లక్షలు, 40 తులాల బంగారం(Gold Theft) ఎత్తుకెళ్లారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. హైదరాబాద్ : కుషాయిగూడలో విషాదం చోటు చేసుకుంది.