Gold | శనివారం ఉదయం గ్రామంలోకి వచ్చిన ఇద్దరు యువకులు తమ వద్ద ఉన్న పౌడర్, రసాయన ద్రావణాలను చూపిస్తూ బంగారం, వెండి ఆభరణాలను మెరిపిస్తామని ప్రచారం చేశారు. మొదట పలువురు వారి మాటలను నమ్మకపోయినా, గ్రామానికి చెందిన
బంగారం ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ లేకపోవడంతోపాటు దేశీయంగా అంతంత మాత్రంగానే ఉండటంతో గత మూడు రోజులుగా దిగువముఖం పట్టింది.
దేశవ్యాప్తంగా పసిడికి డిమాండ్ పడిపోతున్నది. దిగుమతులను నియంత్రించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం పుత్తడిపై దిగుమతి సుంకాన్ని ఆరు శాతం నుంచి 15 శాతానికి పెంచడంతో ధరలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి.
గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం, వెండి ధరలు భారీగా పుంజుకున్నాయి. న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో తులం బంగారం ధర రూ.1,600 అందుకొని రూ.1.62 లక్షలకు చేరుకున్నది.
భారత షూటింగ్ సంచలనం, తెలంగాణ బిడ్డ ఇషా సింగ్ అంతర్జాతీయ వేదికపై సరికొత్త రికార్డులతో మెరిసింది. ఐఎస్ఎస్ఎఫ్ రైఫిల్/పిస్టల్ ప్రపంచకప్లో అసాధారణ ప్రదర్శనతో చరిత్ర సృష్టించింది.
బంగారం ధరలు మరింత దిగొచ్చాయి. న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల బంగారం ధర రూ.1,100 తగ్గి రూ.1,61,300కి దిగొచ్చింది. బంగారంతోపాటు వెండి ధర లు కూడా భారీగా పతనం చెందాయి.
బంగారం ధరలు మళ్లీ ప్రియమవుతున్నాయి. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు చక్కబడుతుండటంతో మదుపరులు తమ పెట్టుబడులను అతి విలువైన లోహాలవైపు మళ్లించడంతో వరుసగా మూడోరోజూ బంగారం ధరలు భారీగా పెరిగాయి
Gold | దేశంలోని ఆలయాలకు చెందిన బంగారాన్ని నగదీకరించే యోచనేదీ లేదని కేంద్ర ప్రభుత్వం మంగళవారం స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా ఆలయ ట్రస్టులు లేదా మత సంబంధమైన సంస్థల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉన్న పసిడి నిల్వలన�
silver bar : పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో వెండి దిగుమతులపై కేంద్రం ఆంక్షలు విధించింది. ముఖ్యంగా 99.9 శాతం స్వచ్ఛత కలిగిన వెండి కడ్డీల దిగుమతులపై ఈ ఆంక్షలు అమలుకానున్నాయి.
బంగారం ధరలు మళ్లీ దిగొచ్చాయి. అతి విలువైన లోహాలపై దిగుమతి సుంకాన్ని 15 శాతానికి పెంచుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయంతో రికార్డు స్థాయి లో దూసుకుపోయిన ధరలు మళ్లీ అంతే వేగంతో కిందికి పడిపోయాయి.
ఓ ఇంటి తాళాన్ని పగులగొట్టి బంగారు, వెండి ఆభరణలతో పాటు నగదు ఎత్తుకెళ్లిన ఘటన పెద్దపల్లి జిల్లా కేంద్రంలో చోటు చేసుకున్నది. స్థానికుల కథనం ప్రకారం.. పెద్దపల్లి పట్టణంలోని భూంనగర్ కు చెందిన ముస్త్యం రవీందర�
Import Duty: బంగారం, వెండిపై దిగుమతి సుంకాన్ని పెంచారు. ఆ ఖనిజాలపై దిగుమతి సుంకాన్ని ఆరు నుంచి 15 శాతానికి పెంచినట్లు ప్రభుత్వం తెలిపింది. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో దిగుమతి సుంకం పెంచినట్లు తెలు
రత్నాలు, ఆభరణాల పరిశ్రమలో భయాందోళనలు నెలకొన్నాయి. కనీసం ఏడాదిపాటు బంగారం కొనుగోళ్లను దేశ ప్రజలు వాయిదా వేయాలంటూ సాక్షాత్తు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీనే సూచించడం.. ఇండస్ట్రీని ఒక్కసారిగా కలవరపాటుకు గుర�