Sabarimala: శబరిమల బంగారం చోరీ కేసులో సిట్ కొత్త నివేదిక ఇచ్చింది. అనుమానిత వ్యక్తులు అనుకున్నదాని కన్నా ఎక్కువ మోతాదులోనే బంగారాన్ని చోరీ చేసినట్లు సిబ్ బృందం పేర్కొన్నది. కొల్లాం విజిలెన్స్ కోర్టు�
Cash, Suitcase With Gold, Diamonds | ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు ఒక ఇంటిపై రైడ్ చేశారు. కుప్పలుగా ఉన్న కోట్లాది డబ్బు, సూట్కేస్ నిండా ఉన్న కోట్ల విలువైన బంగారం, వజ్రాలు చూసి షాకయ్యారు. వీటితో పాటు బ్యాగు నిండ�
దేశీయ మార్కెట్లో బంగారం ధరలు దిగొస్తున్నాయి. వరుసగా రెండోరోజూ గోల్డ్ రేట్లు క్షీణించాయి. మంగళవారం ఢిల్లీలో 24 క్యారెట్ (99.9 స్వచ్ఛత) 10 గ్రాముల విలువ రూ.2,800 పడిపోయి రూ.1,39,000 వద్ద స్థిరపడింది. సోమవారం రూ.500 దిగజారి
Hyderabad | హైదరాబాద్లో వృద్ధురాలి మిస్సింగ్ కేసును నాచారం పోలీసులు చేధించారు. బంగారం కోసం ఇంట్లో కిరాయికి ఉంటున్న క్యాబ్ డ్రైవర్నే హత్య చేశాడని గుర్తించారు.
వెండి వెలుగులు చిమ్ముతున్నది. ఇప్పటికే సామాన్యుడికి అందనంత దూరానికి చేరుకున్న వెండి మరో శిఖరాన్ని అధిగమించింది. రోజుకొక గరిష్ఠ స్థాయికి చేరుకుంటున్న అతి విలువైన లోహాల ధరలు శనివారం రికార్డు స్థాయిలో దూ
Gold Price | బంగారం, వెండి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. శుక్రవారం మరో ఆల్టైం హైకి చేరుకున్నాయి. ప్రధానంగా అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ నెలకొనడంతో ధరలు భారీగా పుంజుకుంటున్నాయని ఆల్ ఇండియా సరఫా అసోసియేషన్ �
2016 నుంచి బంగారం ధర బుల్లిష్ ట్రెండ్లోనే ఉంటున్నది. అయినప్పటికీ చాలామంది ఆర్థిక నిపుణులు పుత్తడిపై పెట్టుబడిని సరైన నిర్ణయంగా అంగీకరించలేకపోయారు. కానీ ఇప్పుడు వారందరి అభిప్రాయాలు మారుతున్నాయి. పోర్ట్
‘కల్యాణలక్ష్మితో తులం బంగారం ఇస్తమన్నరు, ఎప్పుడిస్తరు? మహిళలకు రూ.2500 ఏమైనయ్? గ్యాస్ సబ్సిడీ రూ.500 ఎప్పుడు వేస్తరు? అంటూ మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం రూప్లాతండా జీపీ పరిధి ఎర్రచక్రుతండాలో మహిళల�
ఒకప్పుడు కేవలం నగలుగానే తెలిసిన బంగారం, వెండి.. ఇప్పుడు అంతకుమించి గొప్ప పెట్టుబడి సాధనాలుగా తయారయ్యాయి. భారత్లాంటి సంప్రదాయ దేశంలోనూ గోల్డ్, సిల్వర్.. ఇన్వెస్టర్లకు అత్యుత్తమ సురక్షిత పెట్టుబడి మార్
వరుసగా పెరుగుతూపోయిన వెండి ధరలకు బ్రేక్ పడింది. బుధవారం ఢిల్లీ స్పాట్ మార్కెట్లో కిలో రేటు రూ.460 పడిపోయి రూ.1,80,900 పలికింది. అంతకుముందు 6 రోజులు సిల్వర్ వాల్యూ క్రమంగా పెరుగుతూపోయిన విషయం తెలిసిందే. ఈ క్రమ
భారత ఈక్వెస్ట్రియన్ ఆశిష్ లిమాయె సరికొత్త చరిత్ర సృష్టించాడు. పట్టాయ (థాయ్లాండ్)లో జరిగిన ఏషియన్ ఈక్వెస్ట్రియన్ చాంపియన్షిప్స్లో అతడు స్వర్ణం సాధించి ఈ టోర్నీ చరిత్రలో భారత్కు తొలి వ్యక్తిగత
బంగారం, వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. శుక్రవారం ఢిల్లీలో 24 క్యారెట్ (99.9 స్వచ్ఛత) 10 గ్రాముల పుత్తడి విలువ రూ.700 పుంజుకొని రూ.1,30,160గా నమోదైంది.