బంగారం ధరలు మళ్లీ విజృంభిస్తున్నాయి. దేశీయ మార్కెట్లో వరుసగా రేట్ల పెరుగుదల కనిపిస్తున్నది. నిజానికి ఈ ఏడాది జనవరి ఆఖర్లో ఆల్టైమ్ హై రికార్డు స్థాయికి చేరిన పసిడి విలువ.. ఆ తర్వాత రోజుల్లో క్రమేణా తగ్�
బంగారం ధరలు ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నాయి. గత కొన్ని రోజులుగా పుంజుకుంటు వచ్చిన పుత్తడి సోమవారం ఐదు నెలల గరిష్ఠ స్థాయిని తాకింది. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాలకు డిమాండ్ పెరుగడంతోపాటు అమె�
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ కింద రూ.లక్షతోపాటు తులం బంగారం ఇస్తామన్న హామీపై బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డిని నిలదీయాలని రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి �
తాకట్టు పెట్టిన బంగారం మాయమైన ఘటన గురువారం మహబూబాబాద్లోని ఇండియన్ బ్యాంక్లో ఆలస్యంగా వెలుగుచూసింది. బ్యాంకులో రై తులు, వ్యాపారులు బంగారం తాక ట్టు పెట్టి రుణం తీసుకుని, ఆరు నెలలకోసారి రెన్యువల్ చేస్�
బంగారం ధరలు వరుసగా మూడోరోజూ పెరిగాయి. గురువారం ఒక్కరోజే ఢిల్లీ స్పాట్ మార్కెట్లో 24 క్యారెట్ (99.9 స్వచ్ఛత) 10 గ్రాముల రేటు రూ.3,800 ఎగిసింది. దీంతో 7 వారాల గరిష్ఠ స్థాయిని తాకుతూ రూ.1,53,800కు చేరింది. జూన్ 18 (రూ.1,53,400) తర�
ప్రేమ వివాహం చేసుకున్న భార్య తన గత వివాహాల విషయాన్ని దాచిపెట్టి మోసం చేసిందని,బంగారం,నగదు తీసుకెళ్లడంతో పాటు బెదిరింపులకు పాల్పడిందంటూ భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు మధురానగర్ పోలీసులు కేసు నమోదు చేశారు.
bus driver | మాజీ ప్రభుత్వ బస్సు డ్రైవర్ ఇంట్లో సోదాలు చేసిన అధికారులు షాక్ అయ్యారు. కోట్లాది నగదు, కిలోల బంగారం లభించాయి. ఈ నేపథ్యంలో నోట్ల లెక్కింపు మెషిన్తో ఆ డబ్బును లెక్కిస్తున్నారు.
ఒకసారి లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయి సస్పెండ్ అయినా ఆ అధికారి బుద్ధి మారలేదు. అప్పుడు కేవలం లక్షల్లో సంపాదించిన ఆ అధికారి ఇప్పుడు కోట్లకు పడగలెత్తాడు.
హైదరాబాద్ బంజారాహిల్స్ పరిధిలో పనిచేసే కంపెనీకే కన్నం వేసి కిలోకు పైగా బంగారాన్ని కాజేసిన ఇద్దరిని నగర కమిషనర్స్ టాస్క్ఫోర్స్ బృందం, బంజారాహిల్స్ పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేశారు. బుధవారం సి�
Karimnagar | కరీంనగర్ పట్టణంలో మరోసారి దోపిడీ కలకలం రేపింది. పీఎంజే జ్యువెల్లరీ షాపులో దోపిడీ ఘటన జరిగిన రెండు నెలలు గడవకముందే, అదే తరహాలో మరో ఇంట్లో దోపిడీ జరిగింది.
బంగారం ధరలు మళ్లీ పుంజుకుంటున్నాయి. అంతర్జాతీయ పెట్టుబడిదారులు తమ ఇన్వెస్ట్మెంట్లను సురక్షితమైన అతి విలువైన లోహాల వైపు మళ్లించడంతో వీటి ధరలు ఎగబాకుతున్నాయి.
పోగొట్టుకున్న బంగారం, మొబైల్ ఫోన్, నగదును అరగంటలోనే పోలీసులు గుర్తించి బాధితురాలికి అప్పగించారు. ఈ ఘటన నల్లగొండ జిల్లా గుర్రంపోడు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. గుర్రంపోడు మండలం ఉట్లపల్లి �
గట్టులోని రెండు చోట్ల బంగారం దొరికిందనే ప్రచారం గుట్టు వీడడం లేదు. ఈ వ్యవహారం ఎటూ తేలకపోవడంతో పలు రకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గట్టులోని బిచ్చాలపేటలోని మసీదు సమీపంలో ఓ పురాతన ప్రాంతంలో పెద్ద ఎత్తు�