హైదరాబాద్లోని (Hyderabad) ఫిల్మ్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ దొంగతనం జరిగింది. ఓ ఇంట్లో 43 తులాల బంగారం, రూ.లక్ష నగదును దుండగులు ఎత్తుకెళ్లిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
హైబ్రిడ్ ఫండ్స్ అనేవి మ్యూచువల్ ఫండ్స్. రకరకాల ఆస్తుల్లో పెట్టుబడులు పెడుతాయి. ప్రధానంగా ఈక్విటీ, డెట్ శ్రేణి ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి. గోల్డ్, రియల్ ఎస్టేట్ పెట్టుబడులకూ వీలుంది. అయితే ఈక్విట�
ఫ్లోరిడా తీరంలో శతాబ్దాల క్రితం తుపాను కారణంగా మునిగిపోయిన నౌక శిథిలాల నుంచి 10 లక్షల డాలర్ల్లు(రూ. 8.87 కోట్లు) విలువ చేసే 1,000 బంగారు, వెండి నాణేలను ఓ కంపెనీ స్వాధీ నం చేసుకుంది.
తెలంగాణలో దసరా పండుగకు ఇంటికొచ్చిన ఓ కొత్త అల్లుడిని అత్త సర్ప్రైజ్ చేసింది. కొత్త అల్లుడికి 101 రకాల వంటకాలతో భోజనం ఏర్పాటు చేసింది. అయితే 101 రకాల వంటకాల్లో ఒక వంటకం తగ్గడంతో అల్లుడు కోరిన �
Sujeeth | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూసిన ‘ఓజీ’ చిత్రం గురువారం థియేటర్లలో విడుదలై సంచలన విజయాన్ని నమోదు చేసింది. ప్రీమియర్ షోల నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం, భారీ అంచనాల �
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో అర్ధరాత్రి ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక టీం తనిఖీలు నిర్వహించింది. మహారాష్ట్ర ప్రాంతాల నుండి నిజామాబాద్ జిల్లాకు అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్నారనే సమాచా
బంగారం కొండ దిగొస్తున్నది. రికార్డుల మీద రికార్డులు బద్దలు కొట్టిన అతి విలువైన లోహాల ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గరిష్ఠ స్థాయికి చేరుకోవడంతో డిమాండ్ భారీగా పడిపోవడంతోపాటు అమెరికా ఫెడరల్ రిజర
కర్ణాటకలోని విజయపుర జిల్లాలో మంగళవారం నాటు తుపాకులు, కత్తులతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోకి ప్రవేశించిన ముగ్గురు ముసుగు దొంగలు బ్యాంకు సిబ్బందిని తాళ్లతో కట్టేసి రూ. 20 కోట్ల విలువైన నగదు, బంగారు ఆభరణ�
బంగారం భగ..భగ మండుతున్నది. ఇప్పటికే లక్ష రూపాయల పైకి చేరుకున్న పుత్తడి రోజుకొక గరిష్ఠ స్థాయిని తాకుతున్నది. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాలకు డిమాండ్ ఉండటంతోపాటు దేశీయంగా పండుగ సీజన్ కూడా తోడవ
దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఆల్టైమ్ హైకి చేరాయి. ఇటీవలికాలంలో గోల్డ్, సిల్వర్ రేట్లు క్రమేణా పెరుగుతూ సరికొత్త రికార్డులను సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సోమవారం తులం పసిడి, కిల�