బంగారం ధరలు మరింత దిగొచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ పడిపోవడం, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతీకార సుంకాల విధింపుపై మరొసారి హెచ్చరికలు జారీ చేయడంతో గ్లోబల్ మార్కెట్లో అతి విలువైన లో
ఇంటి ముందుకు కల్లు తాగుతామని నమ్మించి ఇంట్లో ఒంటరిగా ఉన్న ఓ వృద్ధురాలిపై ఉన్న బంగరాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. ఈ సంఘటన పెద్దపెల్లి జిల్లా కాల్వ శ్రీరాంపుర్ మండలం కూనారం గ్రామంలో చోటుచ�
ళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ పథకాల కింద ప్రతీ ఆడబిడ్డకు తులం బంగారం ఇచ్చేంత వరకు తన పోరాటం ఆగదని, ప్రశ్నిస్తూనే ఉంటానని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు.
World Police Games | అమెరికాలోని బర్మింగ్హామ్ నగరంలో జరిగిన ప్రపంచ పోలీస్(Police ) , ఫైర్ గేమ్స్ ( Fire Games) – 2025 పోటీల్లో టీటీడీ (TTD) సెక్యూరిటీ విజిలెన్స్ విభాగానికి చెందిన ఇద్దరు అధికారులు క్రీడా ప్రతిభను ప్రదర్శించి అద్భుత వ�
వరంగల్ రైల్వే స్టేషన్ పరిధిలో దొంగతనాలకు పాల్పడుతున్న ఓ దొంగను రైల్వే పోలీసులు అరెస్ట్ చేసి బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. వరంగల్ జి ఆర్ పి స్టేషన్లో నిందితుడి వివరాలను సీఐ పీ సురేందర్ శనివారం వ
Gold Stolen From Judge's Bedroom | హైకోర్టు న్యాయమూర్తి బెడ్రూమ్ నుంచి బంగారం చోరీ అయ్యింది. అత్యంత భద్రత ఉండే జడ్జి నివాసంలో ఈ దొంగతనం జరిగిన విషయం తెలుసుకుని పోలీసులు షాక్ అయ్యారు. ఆ న్యాయమూర్తి ఫిర్యాదుపై కేసు నమోదు చే�
రికార్డు స్థాయిలో దూసుకుపోయిన బంగారం ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. అంతర్జాతీయంగా ఉద్రిక్తత పరిస్థితులు తగ్గుముఖం పట్టడం, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ప్రతీకార సుంకాలపై అక్కడి కోర్టు
దేశీయ మార్కెట్లో బుధవారం వెండి ధరలు పరుగులు పెట్టాయి. ఈ ఒక్కరోజే ఢిల్లీలో కిలో ధర ఏకంగా రూ.1,900 ఎగిసి రూ.1,02,100కు చేరింది. సాధారణ కొనుగోలుదారులు, పారిశ్రామిక వర్గాల నుంచి డిమాండ్ పెరిగిందని అఖిల భారత సరఫా అసో�
రికార్డు స్థాయిలో దూసుకుపోయిన ధరల కారణంగా బంగారు ఆభరణాల వినిమయంపై ప్రతికూల ప్రభావం చూపుతున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆభరణాల వినిమయం 9 శాతం నుంచి 10 శాతం వరకు తగ్గే అవకాశాలున్నాయని దేశీయ రేటింగ్ ఏజ�
Deaths | సెప్టిక్ ట్యాంకులో పేరుకుపోయిన బంగారం మడ్డిని బయటికి తీసుకురావడానికి లోపలికి వెళ్లిన నలుగురు కూలీలు అందులోనే ప్రాణాలు కోల్పోయారు. రాజస్థాన్ రాజధాని జైపూర్లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ�
నస్రుల్లాబాద్ మండలంలోని మైలారం గ్రామ శివారులో గల కొచ్చర్ మైసమ్మ ఆలయానికి ఆదివారం బోధన్ పట్టణానికి చెందిన చింతామణి సప్తగిరి 11 గ్రాముల బంగారు రెండు గాజులను ఆలయ కమిటీ సభ్యులకు ఆయన ఆదివారం అందజేశారు.