చిగురుమామిడి మండలంలోని ముదిమాణిక్యం గ్రామంలోని పెద్దమ్మ గుడిలో బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనానికి పాల్పడ్డారు. పెద్దమ్మ గుడి లోని అమ్మవారి బంగారపు ముక్కుపుడక పుస్తెలు హుండీలో ఉన్న ద�
కథలాపూర్ మండలం తక్కళ్లపెల్లి గ్రామ శివారులో ఆదివారం సినీ ఫక్కీ లో చోరి జరిగింది. కోరుట్ల మండలం మాదాపూర్ గ్రామానికి చెందిన నాగెల్లి గంగు- బుచ్చయ్య దంపతులు కథలాపూర్ మండలం బొమ్మెన గ్రామంలో ఆదివారం జరిగిన ఓ
రామగిరి మండలంలో చోరీలు వరుసగా చోటుచేసుకుంటూ ప్రజల్లో భయాందోళన సృష్టిస్తున్నాయి. గత మూడు నెలలుగా దొంగలు ఈ ప్రాంతాన్ని టార్గెట్ చేసినట్టుగా కనిపిస్తోంది. గతంలో కల్వచర్ల గ్రామానికి చెందిన ఇరిగేషన్ శాఖ ఏఈ
నగర శివారులోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో కోటి రూపాయలు గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేశారు. ప్రతి నిత్యం వందలాది మంది సిబ్బంది, వేలాది మంది సిబ్బంది కాలేజీ ఆవరణలో తిరుగుతుండడం, సీసీ కెమెరాలు, సెక్యూరిటీ సి�
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్లో ఓ ఇంజినీరింగ్ కాలేజీలో భారీ చోరీ (Theft) జరిగింది. అబ్దుల్లాపూర్మెట్ పరిధిలోని బ్రిలియంట్ ఇంజినీరింగ్ కాలేజీలో దుండగులు రూ.కోటి ఎత్తుకెళ్లారు.
Elephant Theft | తాను కొనుగోలు చేసిన ఏనుగు చోరీ అయ్యిందని ఒక వ్యక్తి ఫిర్యాదు చేశాడు. మావటివాడు మోసం చేసినట్లు ఆరోపించాడు. ఈ అసాధారణ కేసుపై దర్యాప్తు చేసిన పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిశాయి.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేసి దోపిడీకి పాల్పడిన ముఠా సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. ఐదుగురు సభ్యులు ఓ ముఠాగా ఏర్పడి నగరంలో తిరుగుతూ కాలం వేసిన ఇంటికి కన్నం వేసి, దోచుకున�
కూతురు ఇంజినీరింగ్ చదువు కోసం ఓ తల్లి దొంగతనానికి పాల్పడింది.. చివరికి పోలీసులకు పట్టుబడింది. టోలిచౌకి పోలీస్ స్టేషన్లో గురువారం మీడియా సమావేశంలో ఏసీపీ సయ్యద్ ఫయాజ్, ఇన్స్పెక్టర్ రమేశ్ నాయక్, అ
సింగరేణి ఉద్యోగిని ఇంట్లో భారీ చోరీ జరిగింది. ఈ సంఘటన సింగరేణి కొత్తగూడెం ఏరియా రుద్రంపూర్లో సోమవారం చోటుచేసుకుంది. చుంచుపల్లి మండలం సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలోని కార్మిక ప్రాంతమైన రుద్రంపూర
మూడు నెలల క్రితం చోరీ అయిన బైక్ ట్రాఫిక్ పోలీసులు విధించిన చలానా వల్ల దొరికింది. వివరాల్లోకి వెళ్తే.. బంజారాహిల్స్ కేబీఆర్ పార్కు చౌరస్తాలో బంజారాహిల్స్ ట్రాఫిక్ ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి తన సిబ్బంద�