కూతురు ఇంజినీరింగ్ చదువు కోసం ఓ తల్లి దొంగతనానికి పాల్పడింది.. చివరికి పోలీసులకు పట్టుబడింది. టోలిచౌకి పోలీస్ స్టేషన్లో గురువారం మీడియా సమావేశంలో ఏసీపీ సయ్యద్ ఫయాజ్, ఇన్స్పెక్టర్ రమేశ్ నాయక్, అ
సింగరేణి ఉద్యోగిని ఇంట్లో భారీ చోరీ జరిగింది. ఈ సంఘటన సింగరేణి కొత్తగూడెం ఏరియా రుద్రంపూర్లో సోమవారం చోటుచేసుకుంది. చుంచుపల్లి మండలం సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలోని కార్మిక ప్రాంతమైన రుద్రంపూర
మూడు నెలల క్రితం చోరీ అయిన బైక్ ట్రాఫిక్ పోలీసులు విధించిన చలానా వల్ల దొరికింది. వివరాల్లోకి వెళ్తే.. బంజారాహిల్స్ కేబీఆర్ పార్కు చౌరస్తాలో బంజారాహిల్స్ ట్రాఫిక్ ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి తన సిబ్బంద�
తాను పనిచేస్తున్న వ్యక్తి ఇంట్లోనే దొంగతనానికి పాల్పడిన యువకుడితోపాటు మరో ఇద్దరు యువకులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. సోమవారం బాలానగర్ ఏసీపీ పింగళి నరేశ్ రెడ్డి వివరాలను వెల్లడించా�
ఇంటి ముందుకు కల్లు తాగుతామని నమ్మించి ఇంట్లో ఒంటరిగా ఉన్న ఓ వృద్ధురాలిపై ఉన్న బంగరాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. ఈ సంఘటన పెద్దపెల్లి జిల్లా కాల్వ శ్రీరాంపుర్ మండలం కూనారం గ్రామంలో చోటుచ�
గత కొద్ది రోజులుగా మంథని ప్రాంతంలో దొంగలు రెచ్చి పోతున్నారు. ఇంటికి తాళం వేసి ఉంటే చాలు దానికి కన్నం వేస్తూ ఉన్నదంతా ఊడ్చుకు పోతున్నారు. ఇలా మంథని ప్రాంతంలో జరుగుతున్న వరుస దొంగతనాలతో ప్రజలు బెంబేలెత్తి
బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని పాటిగడ్డలో ఉన్న సన్స్టీల్ దుకాణంలో భారీ చోరీ జరిగింది. స్టీల్ దుకాణంలోని లాకర్ నుంచి రూ.48లక్షలు అపహరణకు గురైనట్లు దుకాణ యజమాని గిరీశ్ జైన్ పోలీస్ స్టేషన్లో ఫి
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో శనివారం అర్ధరాత్రి ఓ తాళం వేసిన ఇంట్లో దొంగలు పడి దోచుకెళ్లారు. నగరంలోని వినాయక్ నగర్ లోని ప్రధాన రోడ్డు పక్కన గల సూపర్ మార్కెట్ వెనకాల బచ్చు ప్రసాద్ అనే వ్యాపారి ఇంట్లో దొంగ�