గూగుల్ మ్యాప్స్ను ఆధారంగా చేసుకొని శివారు ప్రాంతాల్లో కాలేజీలను అంతర్రాష్ట్ర దొంగలు టార్గెట్ చేశారు. బాటసింగారంలోని బ్రిలియంట్ కాలేజీలోకి చొరబడి అక్టోబర్ 9వ తేదీ రాత్రి రూ. 1.07 కోట్లు చోరీ చేసిన ముఠ
భూపాలపల్లి ఏరియాలోని సింగరేణి గనులపై భారీ చోరీ జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చిం ది. రెండు రోజుల క్రితం ఏరియా వర్షాప్, కేటీకే-5 ఇంక్లెయిన్ గని, కేటీకే ఓసీ- 2, వె య్యి క్వార్టర్స్ ప్రాంతాల్లో దొంగలు ప�
అబ్ధుల్లాపూర్ మెట్ పోలీస్స్టేషన్ పరిధి, బాటసింగారంలోని బ్రిలియంట్ ఇంజినీరింగ్ కళాశాలలో అక్టోబర్ 9 అర్ధరాత్రి జరిగిన భారీ నగదు చోరీ కేసును పోలీసులు ఛేదించారు. కేసుతో సంబంధం ఉన్న ఇద్దరు అంతర్రాష్
ఓ రిటైర్డ్ ఆర్మీ అధికారి ఇంట్లో పని మనుషులుగా చేరి మత్తు మందు ఇచ్చి చోరీ చేసిన ఘటన కార్ఖానా పీఎస్ పరిధిలో ఆదివారం సంచలనం సృష్టించింది. తిరుమలగిరి ఏసీపీ రమేశ్, సీఐ అనురాధ వివరాల ప్రకారం.. గన్రాక్ కాలన�
గుర్తు తెలియని దుండగులు అర్ధరాత్రి వేళ రియల్ ఎస్టేట్ కార్యాలయంలో చొరబడి నగదు, బంగారు బిస్కెట్లను అపహరించుకుపోయారు. ఈ ఘటన ఎల్బీనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
బోధన్ పట్టణంలోని ప్రధాన రహదారి పక్కనే ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ బ్రాంచ్ నుంచి రూ.ఐదు లక్షల చోరీ జరిగి నేటితో మూడు నెలలు పూర్తి అవుతున్నది. అయినా ఇప్పటి వరకు నిందితుల ఆచూకీ మాత్రం లభించలేదు..
నగల దుకాణానికి కన్నం వేసిన దుండగులు సుమారు.25 లక్షల విలువచేసే వెండి వస్తువులను దొంగిలించారు. ఈ సంఘటన దుండిగల్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం...దుండిగల్ మున్సిపాలిటీ పరిధి,బౌరం�
చిగురుమామిడి మండలంలోని ముదిమాణిక్యం గ్రామంలోని పెద్దమ్మ గుడిలో బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనానికి పాల్పడ్డారు. పెద్దమ్మ గుడి లోని అమ్మవారి బంగారపు ముక్కుపుడక పుస్తెలు హుండీలో ఉన్న ద�
కథలాపూర్ మండలం తక్కళ్లపెల్లి గ్రామ శివారులో ఆదివారం సినీ ఫక్కీ లో చోరి జరిగింది. కోరుట్ల మండలం మాదాపూర్ గ్రామానికి చెందిన నాగెల్లి గంగు- బుచ్చయ్య దంపతులు కథలాపూర్ మండలం బొమ్మెన గ్రామంలో ఆదివారం జరిగిన ఓ
రామగిరి మండలంలో చోరీలు వరుసగా చోటుచేసుకుంటూ ప్రజల్లో భయాందోళన సృష్టిస్తున్నాయి. గత మూడు నెలలుగా దొంగలు ఈ ప్రాంతాన్ని టార్గెట్ చేసినట్టుగా కనిపిస్తోంది. గతంలో కల్వచర్ల గ్రామానికి చెందిన ఇరిగేషన్ శాఖ ఏఈ
నగర శివారులోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో కోటి రూపాయలు గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేశారు. ప్రతి నిత్యం వందలాది మంది సిబ్బంది, వేలాది మంది సిబ్బంది కాలేజీ ఆవరణలో తిరుగుతుండడం, సీసీ కెమెరాలు, సెక్యూరిటీ సి�
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్లో ఓ ఇంజినీరింగ్ కాలేజీలో భారీ చోరీ (Theft) జరిగింది. అబ్దుల్లాపూర్మెట్ పరిధిలోని బ్రిలియంట్ ఇంజినీరింగ్ కాలేజీలో దుండగులు రూ.కోటి ఎత్తుకెళ్లారు.
Elephant Theft | తాను కొనుగోలు చేసిన ఏనుగు చోరీ అయ్యిందని ఒక వ్యక్తి ఫిర్యాదు చేశాడు. మావటివాడు మోసం చేసినట్లు ఆరోపించాడు. ఈ అసాధారణ కేసుపై దర్యాప్తు చేసిన పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిశాయి.