ఖరీదైన మొబైల్ ఫోన్ల దొంగతనాలు, ఇతర నేరాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాలోని ఆరుగురు సభ్యులను కంచన్బాగ్ పోలీసులు అరెస్ట్ చేశారని, నిందితుల నుంచి పెద్ద ఎత్తున మొబైల్ ఫోన్లు, విడిభాగాలను స్వాధీనం �
మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట మండలం చిల్లపల్లి గ్రామంలో గురువారం అర్ధరాత్రి భారీ దొంగతనాలు చోటుచేసుకున్నాయి. గ్రామంలోని నాలుగు ఇండ్లలోకి చొరబడిన దొంగలు బంగారం, వెండి నగలను అపహరించారు.
Hyderabad | హైదరాబాద్లోని గోషామహల్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ చోరీ జరిగింది. జైన్ స్కూల్ సమీపంలో తాళం వేసిన ఓ ఇంట్లోకి చొరబడి బంగారం, వెండి ఆభరణాలు, నగదును ఎత్తుకెళ్లారు.
చుంచుపల్లి మండలంలోని ధన్బాద్ పంచాయతీ పరిధిలో ఉన్న పోచమ్మ తల్లి దేవాలయంలో జరిగిన చోరీ, విగ్రహ ధ్వంసం ఘటన స్థానికంగా తీవ్ర కలకలాన్ని రేపింది. కొత్తగూడెం టూ టౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
Ranganath Temple | రంగారెడ్డి జిల్లా హయత్నగర్ పోలీస్ స్టేషన్ ఫరిధిలో దొంగలు మరోసారి రెచ్చిపోయారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి సొంత గ్రామమైన తొర్రూర్లో ఉన్న ప్రసిద్ధ రంగనాథ స్వామి ఆలయంలో హు�
చోరీలు చేసేందుకు భార్యాభర్తల అవతారం ఎత్తారు. పనికోసం వచ్చామంటూ నమ్మబలికి సంపన్నుల ఇంట్లో చేరారు. యజమానులు ఊర్లో లేని సమయం చూసి తమ సహచరులతో కలిసి పక్కా స్కెచ్తో భారీ చోరీకి పాల్పడ్డారు. జూబ్లీహిల్స్లో
పనిచేస్తున్న స్టోర్లో రాత్రివేళ ప క్కా ప్రణాళికతో ప్రవేశించి చోరీ చేశాడు.. సీసీ కెమెరాలకు చిక్కకుండా అన్నీ జాగ్రత్త లు తీసుకున్నాడు.. ఉదయాన్నే స్టోర్కు వచ్చి దొం గలు పడ్డారంటూ హడావుడి చేశాడు.. అయితే చోర