చుంచుపల్లి మండలంలోని ధన్బాద్ పంచాయతీ పరిధిలో ఉన్న పోచమ్మ తల్లి దేవాలయంలో జరిగిన చోరీ, విగ్రహ ధ్వంసం ఘటన స్థానికంగా తీవ్ర కలకలాన్ని రేపింది. కొత్తగూడెం టూ టౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
Ranganath Temple | రంగారెడ్డి జిల్లా హయత్నగర్ పోలీస్ స్టేషన్ ఫరిధిలో దొంగలు మరోసారి రెచ్చిపోయారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి సొంత గ్రామమైన తొర్రూర్లో ఉన్న ప్రసిద్ధ రంగనాథ స్వామి ఆలయంలో హు�
చోరీలు చేసేందుకు భార్యాభర్తల అవతారం ఎత్తారు. పనికోసం వచ్చామంటూ నమ్మబలికి సంపన్నుల ఇంట్లో చేరారు. యజమానులు ఊర్లో లేని సమయం చూసి తమ సహచరులతో కలిసి పక్కా స్కెచ్తో భారీ చోరీకి పాల్పడ్డారు. జూబ్లీహిల్స్లో
పనిచేస్తున్న స్టోర్లో రాత్రివేళ ప క్కా ప్రణాళికతో ప్రవేశించి చోరీ చేశాడు.. సీసీ కెమెరాలకు చిక్కకుండా అన్నీ జాగ్రత్త లు తీసుకున్నాడు.. ఉదయాన్నే స్టోర్కు వచ్చి దొం గలు పడ్డారంటూ హడావుడి చేశాడు.. అయితే చోర
Wine Shop | నల్గొండ జిల్లా చిట్యాల పట్టణ కేంద్రంలోని జాతీయ రహదారి పక్కన ఉన్న ఖుషీ వైన్స్లో ఆదివారం రాత్రి చోరీ జరిగింది. షట్టర్ను గునపంతో పగులగొట్టిన దుండగులు కౌంటర్లో ఉన్న రూ.20 వేల నగదు, ఒక సెల్ఫోన్, రెండు బ�
Hyderabad | హైదరాబాద్లోని కోఠి బ్యాంక్ స్ట్రీట్లో కాల్పులు కలకలం రేపాయి. ఎస్బీఐ ప్రధాన కార్యాలయం వద్ద ఏటీఎంలో డబ్బులు డిపాజిట్ చేసేందుకు వచ్చిన ఓ వ్యక్తిపై కాల్పులు జరిపి.. రూ.6లక్షల వరకు ఎత్తుకెళ్లారు.