పనిచేస్తున్న స్టోర్లో రాత్రివేళ ప క్కా ప్రణాళికతో ప్రవేశించి చోరీ చేశాడు.. సీసీ కెమెరాలకు చిక్కకుండా అన్నీ జాగ్రత్త లు తీసుకున్నాడు.. ఉదయాన్నే స్టోర్కు వచ్చి దొం గలు పడ్డారంటూ హడావుడి చేశాడు.. అయితే చోర
Wine Shop | నల్గొండ జిల్లా చిట్యాల పట్టణ కేంద్రంలోని జాతీయ రహదారి పక్కన ఉన్న ఖుషీ వైన్స్లో ఆదివారం రాత్రి చోరీ జరిగింది. షట్టర్ను గునపంతో పగులగొట్టిన దుండగులు కౌంటర్లో ఉన్న రూ.20 వేల నగదు, ఒక సెల్ఫోన్, రెండు బ�
Hyderabad | హైదరాబాద్లోని కోఠి బ్యాంక్ స్ట్రీట్లో కాల్పులు కలకలం రేపాయి. ఎస్బీఐ ప్రధాన కార్యాలయం వద్ద ఏటీఎంలో డబ్బులు డిపాజిట్ చేసేందుకు వచ్చిన ఓ వ్యక్తిపై కాల్పులు జరిపి.. రూ.6లక్షల వరకు ఎత్తుకెళ్లారు.
Kasibugga | శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో భారీ చోరీ జరిగింది. గుడిలోని బంగారం, వెండి ఆభరణాలను దోచుకెళ్లారు. దేవాలయం వెనుక ద్వారం నుంచి వచ్చిన దుండగులు ఆభరణాలను ఎత్తుకెళ్లినట్లు
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేసిన దుండగులు మూడిన్లకు కన్నం వేశారు. స్థానిక వినాయక నగర్ ప్రాంతంలోని మూడు ఇళ్ల తాళాలు ధ్వంసం చేసిన దుండగులు బంగారు నగలు, వెండి వస్తువులు, నగదును ద�
భవన నిర్మాణాలు జరిగే చోట సెంట్రింగ్ స్టీల్ దొంగతనాలు నగరంలో విచ్చలవిడిగా జరుగుతున్నాయని, ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం వాటిని అరికట్టాలని శ్రీ సిద్ధి వినాయక వెల్డింగ్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు �
అతడు ఢిల్లీలో పేరొందిన యూనివర్సిటీలో ఏంబీఏ చదివాడు. కానీ ఉద్యోగం దొరక్కపోవడంతో మత్తు పదార్థాలకు బానిసై వాటిని కొనడానికి కావాల్సిన డబ్బు కోసం దొంగతనాల బాట పట్టాడు.
సులభంగా డబ్బులు సంపాదించాలన్న ఉద్దేశ్యంతో తాను పనిచేస్తున్న ఇంట్లో దొంగతనానికి పాల్పడ్డ పనిమనిషిని శనివారం టోలిచౌకి పోలీసులు అరెస్ట్ చేసి 5 లక్షల రూపాయల విలువ చేసే నాలుగున్నర తులాల బంగారు ఆభరణాలను స్
గూగుల్ మ్యాప్స్ను ఆధారంగా చేసుకొని శివారు ప్రాంతాల్లో కాలేజీలను అంతర్రాష్ట్ర దొంగలు టార్గెట్ చేశారు. బాటసింగారంలోని బ్రిలియంట్ కాలేజీలోకి చొరబడి అక్టోబర్ 9వ తేదీ రాత్రి రూ. 1.07 కోట్లు చోరీ చేసిన ముఠ