సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలోని రుద్రంపూర్ పంచాయతీ ప్రాథమిక పాఠశాలలో గుర్తుతెలియని వ్యక్తులు సుమారు 100 మీటర్ల సర్వీస్ కేబుల్ను కత్తిరించి తీసుకెళ్లారు. సోమవారం పాఠశాలకు వచ్చిన ఉపాధ్యాయులు చోరీని
రుద్రంపూర్ పంచాయతీ పరిధిలో పట్టపగలే ఆటో ట్రాలీ బ్యాటరీ చోరీకి గురైన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం చుంచుపల్లి మండలం రుద్రంపూర్ పంచాయతీలో దహన సంస్కారాల నిర్వహణ బాధ్యతలు చేప
Transformer Theft | ఒక రైతు పొలంలోని ట్రాన్స్ఫార్మర్ను చోరీ చేసేందుకు దొంగలు ప్రయత్నించారు. అయితే వారి కారు బురద నేలలో చిక్కుకుపోయింది. దానిని లాగేందుకు వారు తీసుకొచ్చిన మరో వాహనం కూడా అక్కడ ఇరుక్కుపోయింది.
అర్వపల్లి మండల కేంద్రంలో శుక్రవారం అర్ధరాత్రి రిషిత వైన్స్ షాప్ -1 లో చోరీ జరిగింది. సీసీ కెమెరాలో రికార్డ్ అయిన ఫుటేజీ టైం ప్రకారం అర్దరాత్రి సుమారు 1-30 గంటల సమయంలో ఇద్దరు దుండగులు ముఖాలకు టవల్స్ చుట్టుక�
Thief | పాతబస్తీలోని ఓ ఇంట్లో దొంగతనానికి పాల్పడిన దొంగ బంగారం, ఫోన్లు తీసుకున్నాడు. అయితే అక్కడి నుంచి వెళ్లిపోకుండా హాయిగా చోరీ చేసిన బెడ్ రూంలోనే నిద్రపోయాడు. గంజాయి మత్తులో సోయి లేకుండా పడుకొని ఉన్న దొంగ
భువనగిరి పట్టణంలోని హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఏటీఎంలో శుక్రవారం తెల్లవారుజామున ఓ దుండగుడు చోరీకి విఫలయత్నం చేశాడు. ఏటీఎంలో చోరీకి పాల్పడేందుకు ద్విచక్ర వాహనంపై వచ్చి ఏటీఎంను ధ్వంసం చేసి అందులోని నగదును అ�
డ్రగ్స్కు బానిసలైన యువకులు, విద్యార్థులు డబ్బుల కోసం దొంగతనాలు, చైన్స్నాచింగ్లకు అలవాటు పడుతున్నారని ఈగల్ ఫోర్స్ డైరెక్టర్ సందీప్శాండిల్య ఆందోళన వ్యక్తం చేశారు.
Siddhivinayak Donations | మహారాష్ట్ర రాజధాని ముంబైలోని ప్రసిద్ధ సిద్ధివినాయక ఆలయం విరాళాల చోరీ ఆరోపణలపై డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే స్పందించారు. ఐదేళ్లుగా ఆలయానికి అందిన నగదు విరాళాలు, ఆభరణాలు, ఇతర విలువైన వస్తువులపై
ప్రేమ వివాహం చేసుకున్న భార్య తన గత వివాహాల విషయాన్ని దాచిపెట్టి మోసం చేసిందని,బంగారం,నగదు తీసుకెళ్లడంతో పాటు బెదిరింపులకు పాల్పడిందంటూ భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు మధురానగర్ పోలీసులు కేసు నమోదు చేశారు.
వికారాబాద్లోని గాంధీ కాలనీలో నివాసం ఉంటున్న నవీన్ తన కుటుంబ సభ్యులతో కలిసి శనివారం స్వగ్రామమైన చించల్పేటకు వెళ్లారు. సోమవారం ఉదయం వికారాబాద్లోని ఇంటికి రాగా, అప్పటికే ఇంటి తాళం పగుల గొట్టిన విషయాన�
Raj Thackeray | మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) అధినేత రాజ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు చేశారు. ముంబైలోని ప్రసిద్ధ సిద్ధి వినాయక ఆలయంలో ఏటా రూ.18 కోట్ల విరాళాలు చోరీ అవుతున్నాయని ఆరోపించారు. అయోధ్యలోని రామమందిరంలో
అయోధ్య రామ మందిరం కానుకల చోరీపై సీబీఐ విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సహాయ కార్యదర్శి టీ శ్రీనివాసరావు మంగళవారం వేర్వేరు ప్రకటనల్లో డిమాండ్ చే