గత కొద్ది రోజులుగా మంథని ప్రాంతంలో దొంగలు రెచ్చి పోతున్నారు. ఇంటికి తాళం వేసి ఉంటే చాలు దానికి కన్నం వేస్తూ ఉన్నదంతా ఊడ్చుకు పోతున్నారు. ఇలా మంథని ప్రాంతంలో జరుగుతున్న వరుస దొంగతనాలతో ప్రజలు బెంబేలెత్తి
బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని పాటిగడ్డలో ఉన్న సన్స్టీల్ దుకాణంలో భారీ చోరీ జరిగింది. స్టీల్ దుకాణంలోని లాకర్ నుంచి రూ.48లక్షలు అపహరణకు గురైనట్లు దుకాణ యజమాని గిరీశ్ జైన్ పోలీస్ స్టేషన్లో ఫి
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో శనివారం అర్ధరాత్రి ఓ తాళం వేసిన ఇంట్లో దొంగలు పడి దోచుకెళ్లారు. నగరంలోని వినాయక్ నగర్ లోని ప్రధాన రోడ్డు పక్కన గల సూపర్ మార్కెట్ వెనకాల బచ్చు ప్రసాద్ అనే వ్యాపారి ఇంట్లో దొంగ�
తాను పంచాయతీ కార్యదర్శిని, మీ గ్రామానికి కొత్తగా బదిలీపై వచ్చానని, నీకు రూ.4వేల పెన్షన్ ఇప్పిస్తానని గుర్తు తెలియని వ్యక్తి వృద్ధురాలిని నమ్మించి ఆమె వద్ద ఉన్న బంగారం, నగదును ఎత్తుకెళ్లిన సంఘటన శనివారం క�
ఒక సీసీ కెమెరా వందమంది పోలీసులతో సమానమంటూ పోలీసుఅధికారులు ప్రకటనలు ఇవ్వడం మనం వింటున్నాం. పలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన నిఘా నేత్రాలు నిద్రపోతున్నా పట్టించుకునే వారే కరువయ్యారు.
పని కోసం వచ్చి ఇంట్లో నగలు దొంగలించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయపురి కాలనీలో ఉండే వెంకటేశ్వర్లు ఇటీవల విజయపురి కాలనీలో ఒక అపార్ట్మెంట్లోని ప్లాట్ ని కొనుగోలు చేసి తన కుటుంబంతో కలిసి ని�
హనుమాజీపేట వైన్స్ లో శుక్రవారం రాత్రి చోరీకి పాల్పడి నగదు తో పాటు మద్యం ను ఎత్తుకెళ్లినట్లు వైన్స్ యజమాన్యం పేర్కొంది శుక్రవారం రాత్రి 10 గంటలకు వైన్స్ మూసివేసి ఇంటికెళ్లిన అనంతరం శనివారం ఉదయం వైన్స్ తె�
ఖమ్మం జిల్లా ముదిగొండ మండలంలో భారీ దొంగతనం జరిగింది. మల్లారం గ్రామంలో దొంగలు గురువారం రాత్రి ఓ ఇంట్లోకి ప్రవేశించి 25 తులాల బంగారు ఆభరణాలు, రూ.4 లక్షల నగదును అపహరించుకుపోయారు.
ఉదయం ఉప్మా తింటూ.. టీవీ చూస్తున్నది కోమలి. తనకు నా అన్నవాళ్లు ఎవరూ లేరు. ఓ పిజ్జా సెంటర్లో పనిచేస్తూ చిన్న గదిలో ఒంటరిగా అద్దెకు ఉంటున్నది. పిజ్జా సెంటర్కు వచ్చే కొందరిని చూసినప్పుడల్లా.. వారిలా పోష్ లైఫ
అర్ధరాత్రి వంటగది కిటికీ లో నుంచి ఇంట్లో చొరబడిన దొంగలు 67 తులాల బంగారు ఆభరణాలు రూ.రెండు లక్షల నగదును అపహరించుకుపోయిన ఘటన చాదర్ ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.