నల్లగొండ జిల్లా దామరచర్ల మండల కేంద్రంలోని విజయశ్రీ జ్యువెలరీ షాపులో శుక్రవారం తెల్లవారుజామున చోరీ జరిగింది. 30 తులాల బంగారు ఆభరణాలు అపహరణకు గురయ్యాయి.
చోరీ కేసులో దోషిగా తేలిన వ్యక్తికి ఏడాది జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధిస్తూ బుధవారం నకిరేకల్ జుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ షేక్ ఆరిఫ్ తీర్పు వెలువరించినట్లు కట్టంగూర్ ఎస్ఐ మునుగోటి రవీందర్ �
బ్యాంకులకు సెలవు రోజును ఎంచుకుని భద్రతా సిబ్బంది లేని ఏటీఎంలను లక్ష్యంగా చేసుకుని కొత్త తరహ దొంగతనాలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర దొంగలను తిరుమలగిరి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
Narsingi | హైదరాబాద్ నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో వరుస దొంగతనాలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. గత కొద్దిరోజులుగా నార్సింగి పరిధిలో వరుస దొంగతనాలు జరుగుతున్నాయి. తాజాగా సోమవారం నాడు బండ్లగూడ జాగీర్ కార
దొంగతనం కేసులో పోలీసులు ఓ అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ను అరెస్ట్ చేసి, మరొకరికి నోటీసులు జారీ చేశారు. పంజాగుట్ట సీఐ శోభన్ వివరాల ప్రకారం.... పంజాగుట్ట ద్వారకాపురి కాలనీలో నివాసం ఉండే ఎ. పురుషోత్త
వరుస దొంగతనాలతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఎస్పీ కార్యాలయానికి కూతవేటు దూరంలోని కాలనీలో వరుసగా చోరీలు జరుగుతుండడం తో స్థానికులు విడతల వారీగా గస్తీ నిర్వహించాల్సిన పరిస్థితి నెలకొన్నది.
Hijra Thieves | దొంగతనం చేయడంలో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్ అన్నట్టుగా మారిపోయింది. కొన్ని సార్లు దొంగ తెలివి తేటల ముందు ఏవీ పనికిరావనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. తాజాగా మారువేషంలో వచ్చి దొంగతనాలకు పాల్పడుతున్న �
దొంగతనం చేయడంలో ముంబైలో శిక్షణ పొంది పలు దొంగతనాలు చేసిన ఓ వ్యక్తి.. చివరకు పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యాడు. కేపీహెచ్బీ కాలనీ పరిధిలో దొంగిలించిన 6 ల్యాప్టాప్లను స్వాధీనం చేసుకొని అతడిని రిమాండ్ క�
ఖమ్మం జిల్లా మధిర మండలంలోని సిరిపురం గ్రామంలో గల శ్రీ రాజరాజ నరేంద్ర స్వామి ఆలయంలో దుండగులు బుధవారం రాత్రి చోరీకి పాల్పడ్డారు. ఆలయాన్ని రూరల్ ఎస్ఐ లక్ష్మీ భార్గవి పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్
Komuravelli Mallanna Temple | రంగారెడ్డి జిల్లా హయత్నగర్కు చెందిన మల్లెల సుదర్శనం అనే భక్తుడు తన కుటుంబ సభ్యులతో కలిసి మల్లన్న దర్శనానికి కొమురవెల్లికి శనివారం ఆలయ కాటేజీని అద్దెకు తీసుకుని అందులో బస చేశాడు.
Hyderabad | మంచి చెడులు నేర్పించి.. పిల్లలను సరైన దారిలో నడిపించాల్సిన ఆ తల్లి తన కుమారులను తప్పుదారి పట్టించింది. తాను దొంగతనాలు చేయడమే కాకుండా.. ముగ్గురు కొడుకులను కూడా అదే మార్గంలోకి దించింది. తాళం వేసిన ఇళ్లన