ఖమ్మం జిల్లా మధిర మండలంలోని సిరిపురం గ్రామంలో గల శ్రీ రాజరాజ నరేంద్ర స్వామి ఆలయంలో దుండగులు బుధవారం రాత్రి చోరీకి పాల్పడ్డారు. ఆలయాన్ని రూరల్ ఎస్ఐ లక్ష్మీ భార్గవి పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్
Komuravelli Mallanna Temple | రంగారెడ్డి జిల్లా హయత్నగర్కు చెందిన మల్లెల సుదర్శనం అనే భక్తుడు తన కుటుంబ సభ్యులతో కలిసి మల్లన్న దర్శనానికి కొమురవెల్లికి శనివారం ఆలయ కాటేజీని అద్దెకు తీసుకుని అందులో బస చేశాడు.
Hyderabad | మంచి చెడులు నేర్పించి.. పిల్లలను సరైన దారిలో నడిపించాల్సిన ఆ తల్లి తన కుమారులను తప్పుదారి పట్టించింది. తాను దొంగతనాలు చేయడమే కాకుండా.. ముగ్గురు కొడుకులను కూడా అదే మార్గంలోకి దించింది. తాళం వేసిన ఇళ్లన
ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా.. అనే సామెత మనందరికీ తెలిసిందే. ఈ సామెతకు అచ్చు సరిపోయేలా ఓ తల్లి.. తను దొంగతనాలు చేయడంతో పాటు తన ముగ్గురు కొడుకులను కూడా అదే వృత్తిలో దించింది.
Banjarahills | రోడ్డుమీద వెళ్తున్న వ్యక్తిపై దాడి చేసి డబ్బులు లాక్కున్న ఘటనలో ముగ్గురు యువకులను బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు.
ఫిల్మ్నగర్ రోడ్ నంబర్-8లోని సినీహీరో విశ్వక్సేన్ సోదరి ఇంట్లో దొంగతనం జరిగింది. తెల్లవారుజామున ఐదున్నర గంటల సమయంలో ఓ గుర్తుతెలియని వ్యక్తి వచ్చి మూడో అంతస్తులోని విశ్వక్సేన్ సోదరి రూమ్లోని బం
Medchal | మేడ్చల్, మార్చి 1 : మేడ్చల్ పట్టణంలోని తుమ్మ చెరువు కట్టపై ఉన్న కట్ట మైసమ్మ ఆలయంలో చోరీ జరిగింది. శుక్రవారం అర్ధరాత్రి గుడి తలుపులు పగులగొట్టి కొందరు దుండగులు గర్భగుడిలోకి చొరబడ్డారు.
‘కంచ చేను మేసిన’ చందంగా.. కాపలాగా ఉన్న సెక్యూరిటీ గార్డు కొంతమందితో చేతులు కలిపి పెద్ద ఎత్తున చోరీకి పాల్పడ్డాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలు శంషాబాద్ జోన్ డీసీపీ కార్యాలయంలో డీసీపీ రాజేశ�
Nizamabad | నిజామాబాద్ శివారులోని ఆర్టీసీ కాలనీలో ఓ తాళం వేసిన ఇంట్లో దొంగతనం జరిగింది. ఆర్టీసీ డ్రైవర్ డ్యూటీకి వెళ్లిన సమయంలో కొందరు దుండగులు తాళం పగులగొట్టి ఇంట్లోకి చొరబడి.. ఐదు తులాల బంగారం దోచుకెళ్లారు.
Theft | కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా లోనే అత్యంత ప్రాచుర్యం పొందిన దేవాలయమైన శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బుధవారం రాత్రి దొంగతనం జరిగిందని రెబ్బెన ఎస్సై చంద్రశేఖర్ తెలిపారు
Theft | నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గాజులుపేట్ ఏరియాలో ఓ తాళం వేసిన ఇంట్లో దొంగలు పడి బంగారం, నగదు దోచుకు వెళ్లారు. విద్యుత్ శాఖలో లైన్మెన్గా విధులు నిర్వహిస్తున్న అజిత్ సింగ్ అనే వ్యక్తి మంగళవారం ఇంటి�
Workers Agitation | నిజామాబాద్ మార్కెట్ యార్డ్ (Nizamabad market yard) వ్యవహారం రచ్చకెక్కింది. శనివారం మార్కెట్ యార్డులో దాదాపు రెండు గంటల పాటు హమాలీలు ధర్నా నిర్వహించారు. కార్మికులు పసుపు దొంగతనం చేస్తున్నారని మార్కెట్ కమిటీ