Padmanabha Swamy temple | కేరళలోని ప్రసిద్ధ పద్మనాభ స్వామి ఆలయంలో చోరీ జరిగింది. ఆలయంలోని మందిరంలో పూజకు వినియోగించే కంచు పాత్రను దొంగిలించారు. ఈ విషయాన్ని గుర్తించిన ఆలయ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో హర్య
Hyderabad | దేవతలారా.. మేము చేస్తున్న దొంగతనాల్లో బంగారం, వెండి ఆభరణాలతో పాటు నగదు, విలువైన వస్తువులు దొరకాలి.. అంటూ తమ దేవతలకు మొక్కుకొని ఈ ముఠాలు దొంగతనానికి బయలుదేరుతాయి.
శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే-5 గనిపై కార్మికుల రెస్ట్ హాల్లో శనివారం రాత్రి దొంగతనం జరిగింది. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కార్మికుల వ్యక్తిగత టూల్ బాక్స్లు(పెట్టలు) పగుల గొట్టి వాటిలోని రూ. 10 వేల�
ఉప ముఖ్యమంత్రి భట్టి ఇంట్లో దొంగలు పడ్డారు. బంగారం, వెండి, నగదు ఎత్తుకెళ్లారు. ఇంట్లో వాచ్మన్గా పనిచేస్తున్న వ్యక్తే ఈ దొంగతనానికి పాల్పడినట్టు పోలీసుల విచారణలో తేలింది. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 14 బీ
పోచారం ఐటీ కారిడార్ పోలీసు స్టేషన్ పరిధిలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. ఇంట్లో ఉన్న రూ.2కోట్లు , 28 తులాల బంగారు ఆభరణాలను తస్కరించారు. పోలీసుల కథనం ప్రకారం.. చౌదరిగూడ సమీపంలోని మక్త గ్రామానికి చెందిన నాగభూ�
మేడ్చల్ (Medchal) జిల్లా పోచారం ఐటీకారిడార్ ఠానా పరిధిలో భారీ చోరీ జరిగింది. చౌదరిగూడలోని మక్త గ్రామంలో నాగభూషణం అనే వ్యక్తికి చెందిన ఇంటి తాళం పగులగొట్టిన దుండగులు బీరువాలో దాచిన రూ.2.2 కోట్లతో పాటు 28 తులాలు
సెల్ఫోన్ టవర్లకు అండర్ గ్రౌండ్ నుంచి వేసే విలువైన కాపర్ కేబుల్ వైర్లను దొంగిలించిన 14 మంది ముఠా సభ్యులను బోయిన్పల్లి పోలీసులు అరెస్టు చేసి, రిమాండ్కు తరలించారు. నిందితుల వద్ద నుంచి 10 లక్షల విలువ చ�
నగరంలోని ఎన్టీఆర్ విగ్రహం సమీపంలో ఉన్న కియా కార్ల షోరూంలో బుధవారం అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. 3.50 లక్షల నగదు ఎత్తుకెళ్లారు.
ఓ ఇంట్లో పట్టపగలే జరిగిన చోరీని బాచుపల్లి పోలీసులు వారం రోజుల్లోనే ఛేదించారు. అద్దెకుంటున్న ఓ మహిళ తన మరిదితో కలిసి పక్కా ప్లాన్ ప్రకారం దొంగతనానికి పాల్పడినట్లు గుర్తించిన పోలీసులు ఇద్దరు నిందితులను
ఆలయంలో చోరీకి వచ్చిన ఓ దొంగ హుండీ నుంచి సొమ్మును కాజేయడానికి యత్నించగా అతడి చేయి అందులోనే ఇరుక్కుపోయింది. ఈ ఘటన కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం రామేశ్వర్పల్లిలో చోటుచేసుకున్నది.