ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా.. అనే సామెత మనందరికీ తెలిసిందే. ఈ సామెతకు అచ్చు సరిపోయేలా ఓ తల్లి.. తను దొంగతనాలు చేయడంతో పాటు తన ముగ్గురు కొడుకులను కూడా అదే వృత్తిలో దించింది.
Banjarahills | రోడ్డుమీద వెళ్తున్న వ్యక్తిపై దాడి చేసి డబ్బులు లాక్కున్న ఘటనలో ముగ్గురు యువకులను బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు.
ఫిల్మ్నగర్ రోడ్ నంబర్-8లోని సినీహీరో విశ్వక్సేన్ సోదరి ఇంట్లో దొంగతనం జరిగింది. తెల్లవారుజామున ఐదున్నర గంటల సమయంలో ఓ గుర్తుతెలియని వ్యక్తి వచ్చి మూడో అంతస్తులోని విశ్వక్సేన్ సోదరి రూమ్లోని బం
Medchal | మేడ్చల్, మార్చి 1 : మేడ్చల్ పట్టణంలోని తుమ్మ చెరువు కట్టపై ఉన్న కట్ట మైసమ్మ ఆలయంలో చోరీ జరిగింది. శుక్రవారం అర్ధరాత్రి గుడి తలుపులు పగులగొట్టి కొందరు దుండగులు గర్భగుడిలోకి చొరబడ్డారు.
‘కంచ చేను మేసిన’ చందంగా.. కాపలాగా ఉన్న సెక్యూరిటీ గార్డు కొంతమందితో చేతులు కలిపి పెద్ద ఎత్తున చోరీకి పాల్పడ్డాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలు శంషాబాద్ జోన్ డీసీపీ కార్యాలయంలో డీసీపీ రాజేశ�
Nizamabad | నిజామాబాద్ శివారులోని ఆర్టీసీ కాలనీలో ఓ తాళం వేసిన ఇంట్లో దొంగతనం జరిగింది. ఆర్టీసీ డ్రైవర్ డ్యూటీకి వెళ్లిన సమయంలో కొందరు దుండగులు తాళం పగులగొట్టి ఇంట్లోకి చొరబడి.. ఐదు తులాల బంగారం దోచుకెళ్లారు.
Theft | కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా లోనే అత్యంత ప్రాచుర్యం పొందిన దేవాలయమైన శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బుధవారం రాత్రి దొంగతనం జరిగిందని రెబ్బెన ఎస్సై చంద్రశేఖర్ తెలిపారు
Theft | నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గాజులుపేట్ ఏరియాలో ఓ తాళం వేసిన ఇంట్లో దొంగలు పడి బంగారం, నగదు దోచుకు వెళ్లారు. విద్యుత్ శాఖలో లైన్మెన్గా విధులు నిర్వహిస్తున్న అజిత్ సింగ్ అనే వ్యక్తి మంగళవారం ఇంటి�
Workers Agitation | నిజామాబాద్ మార్కెట్ యార్డ్ (Nizamabad market yard) వ్యవహారం రచ్చకెక్కింది. శనివారం మార్కెట్ యార్డులో దాదాపు రెండు గంటల పాటు హమాలీలు ధర్నా నిర్వహించారు. కార్మికులు పసుపు దొంగతనం చేస్తున్నారని మార్కెట్ కమిటీ
Theft In CBI Office | ఏకంగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) కార్యాలయాన్ని దొంగలు టార్గెట్ చేశారు. బీరువాలు, డోర్లు, కిటికీలతో సహా ఫర్నీచర్ మొత్తాన్ని లూఠీ చేశారు. ఒట్టి గోడలు మినహా వస్తువులేవీ కనిపించకపో�
Crime News | బంధువుల ఇంట్లో పెండ్లి ఉండటంతో ఊరికెళ్లి వచ్చేసరికి దాచి పెట్టిన బంగారం, నగదు గుర్తు తెలియని దుండగులు అపహరించిన ఘటన మొయినాబాద్ పోలీస్ స్టేషన్లో జరిగింది.
Hyderabad | అవసరాల నిమిత్తం ఇంట్లో పనికి కుదుర్చుకుని.. అన్నం పెట్టి.. జీతం ఇస్తే... చివరకు తిన్నింటి వాసాలనే లెక్కబెట్టడమే కాదు... అవసరమైతే ఉపాధి కల్పించిన వ్యక్తినే హతమార్చేందుకూ వెనుకాడని ఓ ఘరానా ముఠా గుట్టును హ