మేడ్చల్ (Medchal) జిల్లా పోచారం ఐటీకారిడార్ ఠానా పరిధిలో భారీ చోరీ జరిగింది. చౌదరిగూడలోని మక్త గ్రామంలో నాగభూషణం అనే వ్యక్తికి చెందిన ఇంటి తాళం పగులగొట్టిన దుండగులు బీరువాలో దాచిన రూ.2.2 కోట్లతో పాటు 28 తులాలు
సెల్ఫోన్ టవర్లకు అండర్ గ్రౌండ్ నుంచి వేసే విలువైన కాపర్ కేబుల్ వైర్లను దొంగిలించిన 14 మంది ముఠా సభ్యులను బోయిన్పల్లి పోలీసులు అరెస్టు చేసి, రిమాండ్కు తరలించారు. నిందితుల వద్ద నుంచి 10 లక్షల విలువ చ�
నగరంలోని ఎన్టీఆర్ విగ్రహం సమీపంలో ఉన్న కియా కార్ల షోరూంలో బుధవారం అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. 3.50 లక్షల నగదు ఎత్తుకెళ్లారు.
ఓ ఇంట్లో పట్టపగలే జరిగిన చోరీని బాచుపల్లి పోలీసులు వారం రోజుల్లోనే ఛేదించారు. అద్దెకుంటున్న ఓ మహిళ తన మరిదితో కలిసి పక్కా ప్లాన్ ప్రకారం దొంగతనానికి పాల్పడినట్లు గుర్తించిన పోలీసులు ఇద్దరు నిందితులను
ఆలయంలో చోరీకి వచ్చిన ఓ దొంగ హుండీ నుంచి సొమ్మును కాజేయడానికి యత్నించగా అతడి చేయి అందులోనే ఇరుక్కుపోయింది. ఈ ఘటన కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం రామేశ్వర్పల్లిలో చోటుచేసుకున్నది.
పనిచేస్తున్న గుడిలోనే దొంగతనం చేయాలనుకున్నాడో వ్యక్తి. అయితే హుండీలో చెయ్యి ఇరుక్కుపోవడంతో దొరికిపోయిన ఘటన కామారెడ్డి (Kamareddy) జిల్లా బిక్కనూరు మండలంలో జరిగింది.
domestic help strangles Woman employer | ఒక యువకుడు పనిలో చేరిన మరునాడే ఇంటి యజమానురాలి గొంతు నొక్కి హత్య చేశాడు. ఆమెకు చెందిన డైమండ్, బంగారు గాజులు చోరీ చేశాడు. రైలులో పారిపోతుండగా పోలీసులు అరెస్ట్ చేశారు.
Gold ornaments | పెళ్లి వేడుకల్లో 30 తులాలు బంగారం ఆభరణాలను(Gold ornaments) గుర్తుతెలియని వ్యక్తులు అపహరించిన(Theft) సంఘటన జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది.
ఏటీఎంను ధ్వంసం చేసి నగదును ఆపహరించిన ఘటన మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో శనివారం అర్ధరాత్రి తర్వాత చోటుచేసుకున్నది. మండల కేంద్రంలోని బస్టాండ్ సెంటర్లో ఇల్లందు-మహబూబాబాద్ జాతీయ రహదారి