ఓ ఇంట్లో పట్టపగలే జరిగిన చోరీని బాచుపల్లి పోలీసులు వారం రోజుల్లోనే ఛేదించారు. అద్దెకుంటున్న ఓ మహిళ తన మరిదితో కలిసి పక్కా ప్లాన్ ప్రకారం దొంగతనానికి పాల్పడినట్లు గుర్తించిన పోలీసులు ఇద్దరు నిందితులను
ఆలయంలో చోరీకి వచ్చిన ఓ దొంగ హుండీ నుంచి సొమ్మును కాజేయడానికి యత్నించగా అతడి చేయి అందులోనే ఇరుక్కుపోయింది. ఈ ఘటన కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం రామేశ్వర్పల్లిలో చోటుచేసుకున్నది.
పనిచేస్తున్న గుడిలోనే దొంగతనం చేయాలనుకున్నాడో వ్యక్తి. అయితే హుండీలో చెయ్యి ఇరుక్కుపోవడంతో దొరికిపోయిన ఘటన కామారెడ్డి (Kamareddy) జిల్లా బిక్కనూరు మండలంలో జరిగింది.
domestic help strangles Woman employer | ఒక యువకుడు పనిలో చేరిన మరునాడే ఇంటి యజమానురాలి గొంతు నొక్కి హత్య చేశాడు. ఆమెకు చెందిన డైమండ్, బంగారు గాజులు చోరీ చేశాడు. రైలులో పారిపోతుండగా పోలీసులు అరెస్ట్ చేశారు.
Gold ornaments | పెళ్లి వేడుకల్లో 30 తులాలు బంగారం ఆభరణాలను(Gold ornaments) గుర్తుతెలియని వ్యక్తులు అపహరించిన(Theft) సంఘటన జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది.
ఏటీఎంను ధ్వంసం చేసి నగదును ఆపహరించిన ఘటన మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో శనివారం అర్ధరాత్రి తర్వాత చోటుచేసుకున్నది. మండల కేంద్రంలోని బస్టాండ్ సెంటర్లో ఇల్లందు-మహబూబాబాద్ జాతీయ రహదారి
పని చేస్తున్న ఇంటికే కన్నం వేసి.. బంగారు నగలతో పాటు నగదును అపహరించిన ముఠాను కొల్లూరు పోలీసులు, మాదాపూర్ ఎస్ఓటీ బృందం సంయుక్త ఆపరేషన్లో అరెస్ట్ చేసి, రిమాండ్కు తరలించారు. మాదాపూర్ డీసీపీ కార్యాలయంల�
Kalvakurthi | నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి(Kalvakurthi) పరిధిలో పలు దొంగతనాలకు(theft )పాల్పడిన నిందితుల వద్ద నుంచి భారీ మొత్తంలో పంచలోహ విగ్రహాలు, బంగారు ఆభరణాలు, బైకులను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘున
నాగర్కర్నూల్ బస్టాండ్లో నిలిపి ఉన్న కారు అద్దం పగలగొట్టి రూ.లక్ష యాభైవేలను ఎత్తుకెళ్లిన ఘటన గురువారం మధ్యాహ్నం చోటుచేసుకున్నది. ఇందుకు సంబంధించి బాధితుడు శంకర్ తెలిపిన వివరాల ప్రకారం ..