నగరంలో రాత్రి వేళల్లో వరుస దోపిడీలు, దొంగ తనాలకు పాల్పడుతున్న కరుడుగట్టిన పాత నేరస్తుల ముఠాను హైదరాబాద్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.88 లక్షల విలువైన సొత్తుతో పాటు ఐదు ద్విచ
కుమారుడికి పెండ్లి ఖర్చుల దొంగతనాలకు పాల్పడి చివరకు ఓ మహిళ రైల్వే పోలీసులకు చిక్కింది. మంగళవారం నిజామాబాద్ రైల్వే పోలీసు స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రైల్వే ఎస్సై ప్రణయ్ వివరాలను వెల్
Ghaziabad | దొంగలకు దొరికింది దోచుకెళ్లడం అలవాటు. అలా దోచుకెళ్లిన ఇంటి వైపు కన్నెత్తి చూడరు. ఎందుకంటే దొరికిపోతామేమో అన్న భయం. అయితే, ఓ దొంగ మాత్రం ఇందుకు భిన్నంగా ప్రవర్తించాడు. ఓ ఇంట్లో ఏకంగా 20 లక్షల విలువ గల బం�
Viral News | దొంగలకు దొరికింది దోచుకెళ్లడం అలవాటు. అలా దోచుకెళ్లిన ఇంటి వైపు కన్నెత్తి చూడరు. ఎందుకంటే దొరికిపోతామేమో అన్న భయం. అయితే, ఓ దొంగ మాత్రం ఇందుకు భిన్నంగా ప్రవర్తించాడు. ఓ ల్యాప్టాప్ను దొంగిలించి ఏకం�
ఓ వ్యక్తి జేబులో నుంచి 45 రూపాయలు కొట్టేసిన దొంగను పట్టుకుని 24 ఏండ్లకు జైలు శిక్ష విధించారు. వినడానికి కాస్త ఫన్నీగా.. ఉత్తరప్రదేశ్ ఇచ్చిన తీర్పు ఇప్పుడు వైరల్గా మారింది.
దొంగలు రకరకాలుగా ఉంటారు. పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు కొత్త కొత్త ప్రయోగాలు చేస్తుంటారు. అలాంటి వాడే ఈ దొంగ కూడా. పోలీసులకు మస్కా కొట్టేందుకు అతను ఎంచుకున్న విధానం కూడా కొత్తగానే ఉంది. పూర్తి వివరాల�
బ్యాంకులో డ్రైవర్గా పని చేస్తున్న ఒక వ్యక్తి.. తన అప్పులు తీర్చుకోవడం కోసం రూ.17 లక్షలు ఎత్తుకెళ్లాడు. ఈ ఘటన ముంబైలో జరిగింది. స్థానికంగా ఉన్న ఒక బ్యాంకులో డ్రైవర్గా పనిచేస్తున్న 46 ఏళ్ల వ్యక్తి.. రూ.17 లక్షల�
బిచ్చగాళ్లలా ఇళ్లకు వచ్చి దొంగతనాలు చేస్తున్న అన్నచెల్లెళ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముంబైలో ఈ ఘటన వెలుగు చూసింది. సత్యబాబా అనే 40 ఏళ్ల వ్యక్తికి ఇద్దరు చెల్లెళ్లు. పూజ వయసు 25 సంవత్సరాలు కాగా, ని
ప్రస్తుతం మనం ఏం నేర్చుకోవాలన్నా యూట్యూబ్లో దొరికేస్తున్నాయి. ఈ జ్ఞానాన్ని కొంత మంది చెడు పనులకు ఉపయోగిస్తున్నారు. తాజాగా మహరాష్ట్రలోని పాల్ఘర్ ప్రాంతంలో ఒక దొంగతనం జరిగింది. ఇంటికి కన్నం వేసిన దొంగ.. �