హుజూరాబాద్, జమ్మికుంటలోని ప్రముఖ ఆలయాల్లో చోరీ జరిగింది. హుజూరాబాద్ పురపాలక సంఘం పరిధిలోని కేసీ క్యాంపులో గల శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో, జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని వెంకటాద్రినగర్ శ్రీపద్�
Theft in Jawahar Nagar | జవహర్నగర్లో ఓ పెళ్లి ఇంట భారీ దొంగతనం జరిగింది. ఇంట్లోని బంగారు ఆభరణాలు, విలువైన వస్తువులను దోపిడీ దొంగలు లూటీ చేశారు. సాకేత్కాలనీ ఫేస్-1, 16బీ ఇంట్లో ఇంటి తలుపులు పగులగొట్టి దొంగలు ఇంట్లోకి చొ
పోయిన, దొంగిలించబడిన మొబైల్ ఫోన్లు త్వరగా పట్టుకోవడానికి CEIR (Central equipment identity register) వెబ్సైబ్లో వివరాలను నమోదు చేసుకోవాలని ఎస్పీ రాజేంద్రప్రసాద్ తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు కార్యక్రమంలో ఆయన
వేసవిలో జరిగే దోపిడీ, దొంగతనాలను అరికట్టేందుకు సైబరాబాద్ పోలీసులు యాక్షన్ప్లాన్ సిద్ధం చేశారు. గురువారం సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర కమిషనరేట్లో పోలీసు అధికారులతో ఏర్పాటు చేసిన �
పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ సమీపంలో 63వ జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న మహాలక్ష్మి మద్యం దుకాణం(వైన్షాపు)లో చోరీ జరిగింది. ము ఖానికి మంకీ టోపీ ధరించి ఉన్న దుండగుడు మంగళవారం అర్ధరాత్రి 12 నుంచి 12.30 గంటల సమయంలో మ
పనిచేస్తున్న సంస్థకు కన్నం వేసి బంగారు ఆభరణాలతో పశ్చిమబెంగాల్కు ఉడాయించిన నలుగురు నిందితులను అబిడ్స్ పోలీసులు 48 గంటల్లో అరెస్ట్ చేసి, రూ.1.05 కోట్ల విలువైన సొత్తును రికవరీ చేశారు.
బీహార్లో ఇటీవల కొందరు దొంగలు బ్రిడ్జిలను, రైలింజన్ను దొంగలించిన వార్తల్ని చూసి ఆశ్చర్యపోయాం. తాజాగా బెంగళూరులోనూ ఇలాంటి ఘటనే జరిగింది. కొందరు కేటుగాళ్లు ఏకంగా మొబైల్ టవర్నే ఎత్తుకెళ్లారు
తాళాలు వేసిన ఇండ్లను టార్గెట్గా చేసుకొని పలు జిల్లాల్లో చోరీలకు పాల్పడ్డ ఘరానా దొంగను రాయికల్ పోలీసులు పట్టుకున్నారు. రూ.11లక్షల7వేల సొత్తు రికవరీ చేశారు. ఈ మేరకు జగిత్యాల డీఎస్పీ కార్యాలయంలో గురువారం �
కుంటాల మండలంలోని పలు గ్రామాల్లో పంటచేల నుంచి పత్తి దొంగిలించిన ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. ఎస్ఐ సుమాంజలి మంగళవారం వివరాలు వెల్లడించారు. అంబకంటి గ్రామానికి చెందిన నారాయణ, సాయి, కుభీర్ మండలం మర్