పనిచేస్తున్న సంస్థకు కన్నం వేసి బంగారు ఆభరణాలతో పశ్చిమబెంగాల్కు ఉడాయించిన నలుగురు నిందితులను అబిడ్స్ పోలీసులు 48 గంటల్లో అరెస్ట్ చేసి, రూ.1.05 కోట్ల విలువైన సొత్తును రికవరీ చేశారు.
బీహార్లో ఇటీవల కొందరు దొంగలు బ్రిడ్జిలను, రైలింజన్ను దొంగలించిన వార్తల్ని చూసి ఆశ్చర్యపోయాం. తాజాగా బెంగళూరులోనూ ఇలాంటి ఘటనే జరిగింది. కొందరు కేటుగాళ్లు ఏకంగా మొబైల్ టవర్నే ఎత్తుకెళ్లారు
తాళాలు వేసిన ఇండ్లను టార్గెట్గా చేసుకొని పలు జిల్లాల్లో చోరీలకు పాల్పడ్డ ఘరానా దొంగను రాయికల్ పోలీసులు పట్టుకున్నారు. రూ.11లక్షల7వేల సొత్తు రికవరీ చేశారు. ఈ మేరకు జగిత్యాల డీఎస్పీ కార్యాలయంలో గురువారం �
కుంటాల మండలంలోని పలు గ్రామాల్లో పంటచేల నుంచి పత్తి దొంగిలించిన ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. ఎస్ఐ సుమాంజలి మంగళవారం వివరాలు వెల్లడించారు. అంబకంటి గ్రామానికి చెందిన నారాయణ, సాయి, కుభీర్ మండలం మర్
క్షయ వ్యాధి నియంత్రణాధికారి కార్యాలయంలో ప్రోగ్రాం వివరాలను జాతీయ క్షయ నియంత్రణ పోర్టల్లో నమోదు చేయడానికి వినియోగించే ల్యాప్ట్యాప్ కనిపించకుండా పోయిన విషయం ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. వివరాల్లోక�
రాజస్థాన్ నుంచి హైదరాబాద్లోని జియాగూడ మార్కెట్కు తీసుకెళ్తున్న 246 గొర్రెలు, మేకలను ఎత్తుకెళ్లిన ఘటన రెండు రోజుల క్రితం పటాన్చెరు పోలీస్స్టేషన్ పరిధిలోని ముత్తంగి ఓఆర్ఆర్ జాతీయ రహదారిపై జరిగిం
నగరంలో రాత్రి వేళల్లో వరుస దోపిడీలు, దొంగ తనాలకు పాల్పడుతున్న కరుడుగట్టిన పాత నేరస్తుల ముఠాను హైదరాబాద్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.88 లక్షల విలువైన సొత్తుతో పాటు ఐదు ద్విచ
కుమారుడికి పెండ్లి ఖర్చుల దొంగతనాలకు పాల్పడి చివరకు ఓ మహిళ రైల్వే పోలీసులకు చిక్కింది. మంగళవారం నిజామాబాద్ రైల్వే పోలీసు స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రైల్వే ఎస్సై ప్రణయ్ వివరాలను వెల్