బంజారాహిల్స్ : అర్థరాత్రి గుర్తు తెలియని వ్యక్తి బంజారాహిల్స్లోని ఓ వ్యాపారి ఇంట్లోకి ప్రవేశించి చోరీకి పాల్పడిన ఘటన బంజారాహిల్స్ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బ�
మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని నర్సింహనగర్లో భారీ చోరీ జరిగింది. చోరీ చేసే సమయంలో గోడలపై ఇంటి పరిసర ప్రాంతాల్లో కారం చల్లి చోరీకి పాల్పడ్డారు దొంగలు. ఈ ఘటన అక్టోబర్ 31వ తేదీన చోటుచేసుకోగా ఆలస్
బండ్లగూడ : కంటి శస్త్ర చికత్స కోసం సొంతూరికి వెళ్లి వచ్చే సరికి ఇంట్లో దొంగలు పడి నగదు,బంగారం ఎత్తుళ్లిన సంఘటనలో రాజేంద్రనగర్ పోలీసులు దొంగను అరెస్టు చేసి గురువారం రిమాండ్కు తరలించారు.ఇన్స్పెక్టర్ �
Crime news | ఒంటరి మహిళలే లక్ష్యంగా చేసుకొని వారి మెడలోని ఆభరణాలను దోచుకుంటున్న యువకుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు వెల్దుర్తి ఎస్సై మహేందర్ తెలిపారు. గురువారం తన కార్యాలయంలో వివరాలను మీడియాకు వె�
ఇందల్వాయి, అక్టోబర్ 19: నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండల కేంద్రంలోని ఇండియన్ బ్యాంకు ఏటీఎంలో సోమవారం అర్ధరాత్రి దుండగులు చోరీకి పాల్పడినట్టు ఎస్సై గౌరేందర్ గౌడ్ తెలిపారు. ఏటీఎంను ధ్వంసం చేసి రూ. 11.31 ల�
భార్యతో కలిసి ఓ ప్రబుద్ధుడి నిర్వాకం డబ్బు, బంగారం, ఆస్తి పత్రాలు చోరీ హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ): గూగుల్ సాయంతో తండ్రి ఇంటికే కన్నం వేశాడు ఓ ప్రబుద్ధుడు, ఆయన భార్య. దీనిపై ఆ తండ్రి �
Saifabad theft: నగరంలోని సైఫాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో ఈ తెల్లవారుజామున దోపిడీ జరిగింది. స్థానికంగా ఓ మార్వాడీ ఇంట్లో పనిమనుషులుగా చేరిన నేపాలీ దంపతులు
కూసుమంచి: మండల పరిధిలోని గుర్వాయిగూడెం రామాలయంలో శుక్రవారం అర్థరాత్రి చోరీ జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు ఆలయంలోని హుండీ తాళాలు పగులగొట్టి అందులో నగదు, కానుకలు ఎత్తుకెళ్లారు.సుమారు రూ.15 వేల నగదు, ఇతర
‘ నేను మీకు దొరకను..నాకు నేనుగా లొంగిపోతేనే మీకు దొరికినట్లు… మీరు నన్ను పట్టుకోలేరు.. మీ టెక్నాలజీ కంటే ఐదేండ్లు ముందున్నా’.. అంటూ ఓ కార్ల దొంగ పలు రాష్ట్రాల పోలీసులకు సవాల్ విసురుతున్నాడు. ఇతడిని పట్టుక�
ముంబై : అతడో ఘరానా దొంగ..తాళాలు వేసిన ఇండ్లలో చోరీలు చేయడంలో చేయితిరిగిన నేరగాడు. 30కిపైగా ఇండ్లలో దొంగతనాలకు పాల్పడిన అతడు తాను ఓ ఇంటివాడయ్యేందుకు స్కెచ్ వేశాడు. చోరీ సొత్తుతో ఫ్లాట్ కొనుగోలు
అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉన్నహాలీవుడ్ స్టార్ టామ్ క్రూజ్ కారుని సినీ ఫక్కీలో దొంగలించారు. దాదాపు కోటి రూపాయల విలువగల ఈ బీఎండబ్ల్యూను చివరకు పోలీసులు ఎలాగోలా ట్రేస్ చేశారు. కానీ కారులోని విలువైన లగేజ�
భారత్కు రావాల్సిన మేఘాలను చైనా భాగంలోనే కరిగించే ప్రమాదం మేఘాలను కరిగించి కృత్రిమ వర్షం సగం దేశంలో ఎప్పుడంటే అప్పుడే తియాన్హే పేరుతో ప్రాజెక్టు రూపకల్పన బీజింగ్, ఆగస్టు 14: సమృద్ధిగా వానలు పడాలంటే చెట�