హిమాయత్నగర్,మే12 : తాళం వేసిన ఇంట్లోకి గుర్తు తెలియని దుండగులు చొరబడి రూ.20లక్షల నగదును ఎత్తుకెళ్లిన సంఘటన నారాయణగూడ పీస్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ బి.గట్టుమల్లు తెలిపిన వివరాల ప్రకారం.. హిమాయత్నగర్ �
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు మంచు విష్ణు ఆఫీసులో చోరీ జరిగింది. దీనిపై మంచు విష్ణు, అతని మేనేజర్ సంజయ్ ఇద్దరూ వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిలింనగర్లో విష్ణు ఛాంబర్లో ఈ చోరీ జరిగినట్ల
గుండాల : మండలంలోని వస్తాకొండూర్ గ్రామంలో శుక్రవారం తాళం వేసి ఉన్న ఇంటిలో దొంగతనం జరిగింది. గ్రామానికి చెందిన బిజ్జాల లక్ష్మీనర్సయ్య వైద్యం నిమిత్తం ఈ నెల 8న హైదరాబాద్ వెళ్లాడు. దీంతో ఇదే అదునుగా భావించ�
తాళం వేసిన ఫ్లాట్లో చోరీ సీసీ కెమెరాల్లో ముగ్గురి కదలికలు రికార్డు నిజామాబాద్ క్రైం, డిసెంబర్ 14: నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ అపార్ట్మెంట్లో దొంగలు హల్చల్ చేశారు. తాళం వేసిన ఓ ఇంట్లోకి చొరబడ్�
సారపాక : సారపాకలోని సాకేతపురి ఆంజనేయస్వామి ఆలయంలో గురువారం రాత్రి చోరీ జరిగింది. ఆంజనేయ స్వామి ఆలయంలో గేటు తాళం పగలగొట్టి ఉండటాన్ని గమనించిన పూజారి వెంకటేశ్వరరావు ఆలయంలోకి వెళ్లి చూడగా హుండీ పగలగొట్టి �
బంజారాహిల్స్ : అర్థరాత్రి గుర్తు తెలియని వ్యక్తి బంజారాహిల్స్లోని ఓ వ్యాపారి ఇంట్లోకి ప్రవేశించి చోరీకి పాల్పడిన ఘటన బంజారాహిల్స్ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బ�
మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని నర్సింహనగర్లో భారీ చోరీ జరిగింది. చోరీ చేసే సమయంలో గోడలపై ఇంటి పరిసర ప్రాంతాల్లో కారం చల్లి చోరీకి పాల్పడ్డారు దొంగలు. ఈ ఘటన అక్టోబర్ 31వ తేదీన చోటుచేసుకోగా ఆలస్
బండ్లగూడ : కంటి శస్త్ర చికత్స కోసం సొంతూరికి వెళ్లి వచ్చే సరికి ఇంట్లో దొంగలు పడి నగదు,బంగారం ఎత్తుళ్లిన సంఘటనలో రాజేంద్రనగర్ పోలీసులు దొంగను అరెస్టు చేసి గురువారం రిమాండ్కు తరలించారు.ఇన్స్పెక్టర్ �
Crime news | ఒంటరి మహిళలే లక్ష్యంగా చేసుకొని వారి మెడలోని ఆభరణాలను దోచుకుంటున్న యువకుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు వెల్దుర్తి ఎస్సై మహేందర్ తెలిపారు. గురువారం తన కార్యాలయంలో వివరాలను మీడియాకు వె�
ఇందల్వాయి, అక్టోబర్ 19: నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండల కేంద్రంలోని ఇండియన్ బ్యాంకు ఏటీఎంలో సోమవారం అర్ధరాత్రి దుండగులు చోరీకి పాల్పడినట్టు ఎస్సై గౌరేందర్ గౌడ్ తెలిపారు. ఏటీఎంను ధ్వంసం చేసి రూ. 11.31 ల�