మేడ్చల్ మల్కాజ్గిరి : ఎనిమిది సభ్యుల దోపిడి దొంగల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బాచుపల్లిలో శనివారం చోటుచేసుకుంది. నిందితులను యూసఫ్గూడకు చెందిన ఫుడ్ �
Crime news: మనుషుల్లో మానవత్వం మంటగలిసిపోతున్నది. స్వార్థం కోసం ఎంతటి దారుణాలకైనా ఒడిగడుతున్నారు. తేలికగా సొమ్ము సంపాదించడం కోసం సాటి మనుషులను చంపడానికి కూడా వెనుకాడటం లేదు.
కారు అద్దాలు పగులగొట్టి… రూ.5లక్షలు దొంగిలించిన కేసులో ముగ్గురు నిందితులను వనస్థలిపురం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. 7 రోజుల్లోనే వారిని పట్టుకుని, రూ.4.91లక్షలు, మూడు బైక్లు, రెండు సెల్ఫోన
వనస్థలిపురం, ఏప్రిల్ 16: పార్క్ చేసిన కారు అద్దం పగులగొట్టి ఇద్దరు వ్యక్తులు రూ.5 లక్షలు చోరీ చేశారు. ఈ ఘటన వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చైతన్యప
ఇండోర్: రోజురోజుకు దొంగలు తెలివి మీరిపోతున్నారు. దొంగతనాలు చేసే తీరు, ఆ దొంగతనానికి ఉపయోగించే ఆయుధాల విషయంలో కొత్త మార్గాలు అనుసరిస్తున్నారు. ఒకప్పుడు కత్తులు, తుపాకులు లాంటి మారణాయుధాలన
షేరింగ్ రూమ్లో చేరి.. రూమ్ మేట్ ధ్రువీకరణ పత్రాలు చోరీ వాటితో కార్లు, బైక్లు అద్దెకు తీసుకుని విక్రయం 2017 నుంచి నేరాలు.. నిందితుడు అరెస్ట్ రూ.70 లక్షల విలువ చేసే కార్లు, బైక్ స్వాధీనం బీటెక్లో ఈఈఈ చేశా�
లక్నో: దోచుకున్న డబ్బు పెద్ద మొత్తంలో ఉండటం చూసి దొంగకు ఆనందం పట్టలేక గుండెపోటు వచ్చింది. దీంతో వైద్యం కోసం దోచుకున్న మొత్తం నుంచి భారీగా ఖర్చు చేయాల్సి వచ్చింది. ఈ వింత ఘటన ఉత్తరప్రదేశ్లోని బిజ్నోర్ జి�
న్యూఢిల్లీ: బంగారు గొలుసును చీమలు దొంగిలించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. అదేమిటి చీమలు బంగారం గొలుసును దొంగిలించడం ఏమిటి అని ఆశ్చర్యపోకండి. ఐపీఎస్ ఆఫీసర్ దీపాన్షు కబ్రా ట్విట్టర్లో ప�
సిటీబ్యూరో, మార్చి 22(నమస్తే తెలంగాణ)/శంషాబాద్ : ఈ దొంగ జీవన శైలి భళే విచిత్రం.. కేవలం బ్రాండెడ్ దుస్తులను ధరించేందుకు, బీచ్ల్లో తిరిగేందుకు మాత్రమే చోరీలు చేస్తాడు. అది కూడా ఒంటిరిగానే చేస్తుంటాడు. చోరీల�
మహబూబాబాద్ : జిల్లాలోని నెల్లికుదురు మండలం ఆలేరులో ఏఈవో(వ్యవసాయ విస్తరణాధికారి)పై దాడి జరిగింది. రైతు వేదికలో ఉన్న ఏఈవో ప్రతిభపై ఓ దుండగుడు దాడికి పాల్పడ్డాడు. కళ్లలో కారం చల్లి, మెడలో నుంచి బంగారు గొలుస
హైదరాబాద్ : బంగారంతో కూడిన బ్యాగ్ను పొగొట్టుకున్న మహిళకు పోలీసులు వెతికితెచ్చి తిరిగి అప్పగించారు. ఈ ఘటన నగరంలోని చాంద్రాయణగుట్టలో బుధవారం చోటుచేసుకుంది. సాదత్నగర్కు చెందిన సబియా బేగం అనే మహిళ �