భారత్కు రావాల్సిన మేఘాలను చైనా భాగంలోనే కరిగించే ప్రమాదం మేఘాలను కరిగించి కృత్రిమ వర్షం సగం దేశంలో ఎప్పుడంటే అప్పుడే తియాన్హే పేరుతో ప్రాజెక్టు రూపకల్పన బీజింగ్, ఆగస్టు 14: సమృద్ధిగా వానలు పడాలంటే చెట�
హైదరాబాద్ : మద్యం దుకాణంలో భారీగా నగదు చోరీ చేసిన వర్కర్ను నగరంలోని కుషాయిగూడ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. వివరాలిలా ఉన్నాయి. ఇంజినీరింగ్ డ్రాప్అవుట్ అయిన బి.సునీల్(33) చింతలకుంటలో గల
దొంగతనాలే అతడి వృత్తి.. అక్కడా.. ఇక్కడా అని కాదు.. ఎక్కడైనా సరే తనకు అనుకూలంగా ఉంటే క్షణాల్లో దోచేస్తాడు. దోచేసిన సొమ్ముతో జల్సాలు చేస్తాడు. ఒకటి కాదు రెండు కాదు అనేక కేసుల్లో ప్రధాన నేరస్తుడిగా ఉన్న ఓ గజదొం�
మేడ్చల్ మల్కాజ్గిరి : ఎనిమిది సభ్యుల దోపిడి దొంగల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బాచుపల్లిలో శనివారం చోటుచేసుకుంది. నిందితులను యూసఫ్గూడకు చెందిన ఫుడ్ �
Crime news: మనుషుల్లో మానవత్వం మంటగలిసిపోతున్నది. స్వార్థం కోసం ఎంతటి దారుణాలకైనా ఒడిగడుతున్నారు. తేలికగా సొమ్ము సంపాదించడం కోసం సాటి మనుషులను చంపడానికి కూడా వెనుకాడటం లేదు.
కారు అద్దాలు పగులగొట్టి… రూ.5లక్షలు దొంగిలించిన కేసులో ముగ్గురు నిందితులను వనస్థలిపురం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. 7 రోజుల్లోనే వారిని పట్టుకుని, రూ.4.91లక్షలు, మూడు బైక్లు, రెండు సెల్ఫోన
వనస్థలిపురం, ఏప్రిల్ 16: పార్క్ చేసిన కారు అద్దం పగులగొట్టి ఇద్దరు వ్యక్తులు రూ.5 లక్షలు చోరీ చేశారు. ఈ ఘటన వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చైతన్యప
ఇండోర్: రోజురోజుకు దొంగలు తెలివి మీరిపోతున్నారు. దొంగతనాలు చేసే తీరు, ఆ దొంగతనానికి ఉపయోగించే ఆయుధాల విషయంలో కొత్త మార్గాలు అనుసరిస్తున్నారు. ఒకప్పుడు కత్తులు, తుపాకులు లాంటి మారణాయుధాలన
షేరింగ్ రూమ్లో చేరి.. రూమ్ మేట్ ధ్రువీకరణ పత్రాలు చోరీ వాటితో కార్లు, బైక్లు అద్దెకు తీసుకుని విక్రయం 2017 నుంచి నేరాలు.. నిందితుడు అరెస్ట్ రూ.70 లక్షల విలువ చేసే కార్లు, బైక్ స్వాధీనం బీటెక్లో ఈఈఈ చేశా�