Asian Games | ఆసియా క్రీడల్లో (Asian Games) భారత్కు మరో స్వర్ణం లభించింది. మహిళల టీమ్ కాంపౌండ్ విభాగంలో (women's singles quarterfinals) జ్యోతి సురేఖ వెన్నమ్, అదితి గోపిచంద్, పర్ణీత్ కౌర్తో కూడిన జట్టు ఫైనల్లో చైనీస్ తైపీపై (Chinese Taipei) 230-280
Gold Rate | దేశీయ మార్కెట్లో గత వారం, పది రోజులుగా పసిడి జిలుగులు, వెండి వెలుగులు ఏమీ కనిపించడం లేదు. సాధారణంగా పండుగలు, పెండ్లిళ్ల సీజన్ వచ్చిందంటే చాలు.. గోల్డ్, సిల్వర్ మార్కెట్లలో సందడి వాతావరణం నెలకొంటుం
మహారాష్ట్రలోని వసీం జిల్లాలో ఓ బర్రె మంగళసూత్రాన్ని మింగింది. జిల్లాకు చెందిన రైతు రామ్హరి భార్య స్నానం చేసేందుకు వెళుతూ.. దాణా ఉన్న గిన్నెలో రూ. లక్షన్నర విలువైన బంగారు మంగళసూత్రాన్ని దాచిపెట్టింది.
ఎప్పుడూ పండుగ సీజన్లో అధిక ధర పలికే బంగారం ఈ దఫా అంతర్జాతీయ పరిణామాల కారణంగా రోజురోజుకూ తగ్గిపోతున్నది. హైదరాబాద్ మార్కెట్లో శనివారం తులం ధర రూ. 58.200 స్థాయికి దిగివచ్చింది.
చైనాలోని హాంగ్జౌలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో (Asian Games) భారత్ పతకాల జోరు కొనసాగుతున్నది. పురుషుల 50 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో (50 m rifle men's 3P event) భారత జట్టుకు స్వర్ణ పతకం లభించింది.
Gold Price | ప్రస్తుత పండుగ సీజన్లో బంగారం కొనాలనుకునేవారికి శుభవార్త. గడిచిన రెండు రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు గురువారం భారీగా తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాల ధరలు తగ్గుముఖం పట్టడంత�
ఫెడ్ వడ్డీ రేట్లు గరిష్ఠ స్థాయిలోనే దీర్ఘకాలం కొనసాగవచ్చన్న అంచనాలు బలపడటంతో ప్రపంచ మార్కెట్లో పుత్తడి ధర క్రమేపీ పడిపోతున్నది. ఈ క్రమంలోనే హైదరాబాద్లో 24 క్యారెట్ తులం ధర రూ.280 క్షీణించి రూ.59,450 వద్దకు చ
Gold Rates | అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో దేశీయంగా బంగారం, వెండి ధరలు మంగళవారం కూడా తగ్గాయి. 24 క్యారట్ల బంగారం తులం ధర రూ.60 వేల మార్క్ దిగువకు చేరగా, కిలో వెండి ధర రూ.850 పడిపోయింది.
బంగారం ధరలు దిగొస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాల ధరలు భారీగా పడిపోవడంతో దేశీయంగా తగ్గుముఖం పట్టాయి. ఢిల్లీ బులియన్ మార్కెట్లో తులం బంగారం ధర రూ.350 దిగి రూ.60 వేల దిగువకు రూ.59, 650కి చేరుకున్
శంషాబాద్ ఎయిర్పోర్టులో మరోసారి బంగారం పట్టుబడింది. శుక్రవారం కస్టమ్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. రాస్ అల్ ఖైమా నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టుకు వచ్చిన మహిళా ప్రయాణికురాలి బ్యాగును కస్టమ్స్�
బంగారు నగలు, కళాఖండాలకు సంబంధించి తప్పనిసరి హాల్మార్కింగ్ను దేశవ్యాప్తంగా 16 రాష్ర్టాలు, ఓ కేంద్రపాలిత ప్రాంతంలోని మరో 55 జిల్లాల్లో కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. శుక్రవారం వినియోగదారుల వ్యవహార
రెండో విడత సావరిన్ గోల్డ్ బాండ్ (ఎస్జీబీ) ఇష్యూ ధరను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) శుక్రవారం ప్రకటించింది. గ్రాముకు రూ.5,923గా నిర్ణయించింది. ఈ నెల 11 నుంచి సబ్స్క్రిప్షన్ మొదలు కానున్న విషయం తెల