యే దుబారా బల్దియా హై... రామగుండం నగర పాలక సంస్థకు ఈ పేరు చక్కగా సరిపోతుందని పలువురు అంటున్నారు. ఎందుకంటే వాహనాల కొనుగోళ్లలో చూపుతున్న శ్రద్ధ, వాటి వినియోగంలో మాత్రం చూపించడం లేదు.
చారాణా కోడికి.. బారానా మసాలా అంటే ఇదే కాబోలు. రామగుండం నగర పాలక సంస్థ నూతనంగా కొనుగోలు చేసిన మినీ ఎక్స్కవేటర్ వాహనం విషయంలో ఇదే తరహా విమర్శలు వస్తున్నాయి. కాంట్రాక్టర్లు ఎంత చెబితే అధికారులు అంత బిల్లు చె�
రామగుండం మండల కేంద్రంలోని హౌజింగ్బోర్డుకాలనీలో నూతనంగా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఏర్పాటు కోసం క్లస్టర్ రిసోర్స్ పర్సన్లు రామకుమార్, వెంకటేశ్వర్లు, గౌస్, శ్రీలత సర్వే చేపట్టారు. హౌసింగ్ బోర్డు కాలనీ పిల�
గోదావరిఖనికి చెందిన బహుముఖ ప్రజ్ఞాశాలి మేజిక్ రాజాను స్థానిక కళాకారులు, కళా సంఘాల ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. ఇటీవల హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగిన వసుంధర విజ్ఞాన వికాస మండలి 32వ వార్షికోత్సవ వేడుక�
గోదావరిఖని పట్టణంలో ఒక భారీ షాపింగ్ మాల్ నిర్మాణానికి సంబంధించి పర్మిషన్ ఇవ్వడంలో రామగుండం బల్దియా అధికారులు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. షాపింగ్ మాల్ నిర్మాణానికి పర్మిషన్ ఇస్తే ఒకే మొత్తం�
ఇదే మా ఆఖరి కోరిక... మరణానంతరం మా దేహాలు వృథా కావడం మాకిష్టం ఉండదు.. వైద్య విద్యార్థుల పరిశోధనలకు ఉపయోగపడాలని గోదావరిఖని శారదానగర్ కు చెందిన రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి లైశెట్టి రాజయ్య- మధురమ్మ అనే వృద్ధ దంప�
రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయంలో అసలేం జరుగుతుంది..? డివిజన్ల పునర్విభజనకు సంబంధించి ఇటీవల వెలువరించిన డ్రాఫ్ట్ నోటిఫికేషన్ (ముసాయిదా)ను ఫైనల్ చేస్తారా..? లేదంటే సవరిస్తారా..? అన్నది ఎటూ తేలడం లేదు.
రామగుండం నియోజకవర్గం 42వ డివిజన్ పరిధిలో తిరుమల్ నగర్ కు చెందిన తాడురి శ్రీనివాస్ గౌడ్ చిన్న వయసులోనే అనారోగ్యంతో మరణించాడు. కుటుంబ పెద్ద మరణంతో తీవ్ర దుఃఖం లో వున్న వారి పరిస్థితిని చూసి డివిజన్ బీఆర్ఎస�
ఓ చిన్నారిని తప్పించబోయి సింగరేణి సంస్థ అధికారి ఒకరు మృత్యు ఒడిలోకి వెళ్లిన హృదయ విధారకర సంఘటన స్థానికులను కలిచివేసింది. యైటింక్లెయిన్ కాలనీ లో సింగరేణి క్వాటర్ల మధ్య శనివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప�
గోదావరిఖని జవహర్ నగర్ లో గల సింగరేణి క్రీడా మైదానంలో మర్కటాల సమూహం చూస్తున్నారుగా... శనివారం ఉదయం వాకింగ్ కు వచ్చిన వాకర్లపై వానరాలు విరుచుకపడ్డాయి. దీనితో గత్యంతరం లేక వాకర్స్ భయం తో బతుకు జీవుడా అంటూ వె�
సింగరేణి కార్మికులు, రిటైర్డ్ కార్మికులు, వారి కుటుంబాలు సింగరేణి ఏరియా ఆసుపత్రి, డిస్పెన్సరీలో సరిపడా మందులు లేక పడుతున్న ఇబ్బందులపై ఇటు సింగరేణి యాజమాన్యం, అటు కార్మిక సంఘాలు కదిలాయి.
పేద, మధ్య తరగతి విద్యార్థులకు విద్యను దూరం చేయాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ బస్సు పాస్ ఛార్జీలు పెంచిందని, తగ్గించకపోతే తిరుగుబాటు తప్పదని తెలంగాణ రక్షణ సమితి (డెమోక్రటిక్) పెద్దపల్లి జి�
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గోదావరిఖని శివారు శ్మశాన వాటికలో తెల్లకార్డు కలిగిన వారికి కల్పించిన ఉచిత అంత్యక్రియలు ఎందుకు ఎత్తివేయాల్సి వచ్చిందని, అదొక్కటే కార్పొరేషన్ కు భారంగా మారిందా..? అని 25వ డివిజన�