రామగుండంలోని 60 డివిజన్లలో గమ్మత్తు ప్రచారం జరుగుతోంది. ఇంటింటికి ప్రచారంలో అభ్యర్థులు మారుతున్నా.. వెనుకాల జెండాలు పట్టుకొని ఓట్లు అడిగే ప్రచార మహిళలు మాత్రం మారడం లేదు.
‘చేనేతలను ప్రోత్సహిద్దాం.. హస్త కళలను ఆదరిద్దాం..’ లక్ష్యంతో గోదావరిఖని జీఎం కాలనీలో గల అర్జీ-1 కమ్యూనిటీ హాలులో కళాభారతి హ్యాండ్లూమ్స్ సంస్థ ఆధ్వర్యంలో చేనేత, హస్త కళా మేళా కొలువుదీరింది. ఈమేరకు సింగరేణి
రామగుండం కార్పొరేషన్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి చిక్కులు ఏర్పడుతున్నాయి. 60 డివిజన్లో అభ్యర్థులను నిలిపిన కాంగ్రెస్ పార్టీ చాలా చోట్ల రెబల్ అభ్యర్థులు పోటీపడుతుండడంతో ఆందోళన వ్యక్తమవుతోంది.
పెద్దపల్లి జిల్లాలో ఈ నెల 11 న జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో ప్రశాంతం గా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా సూచించారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని పోలింగ్ �
Strike | కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 12 న దేశ వ్యాప్తంగా జరిగే సార్వత్రిక సమ్మె లో సింగరేణి కార్మికులు, కాంట్రాక్టు కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని సింగరేణి జేఏసీ సంఘాల నాయ
రామగుండం నియోజకవర్గంలో జాఫర్ జామానాకు మించి ఎమ్మెల్యే మాక్కాన్ సింగ్ గుండాయుజం చేస్తున్నాడని, కార్పొరేషన్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ని ఎదుర్కోలేక తమ పార్టీ అభ్యర్థులను పోలీస్స్టేషన్కు పిలిపించి బెదిరి�
గోదావరిఖని, కోల్బెల్ట్ : రామగుండం కార్పొరేషన్ ఎన్నికల్లో బెదిరింపులతో విజయం సాధించేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. సామరస్య పద్ధతిలో గెలుపు సాధించలేమని భావిస్తున్న కాంగ్రెస�
సింగరేణి సంస్థ రామగుండం డివిజన్ 1 పరిధిలోని జీడికే 1,3 గనుల్లో రికార్డ్ స్థాయి బొగ్గు ఉత్పత్తి తో పాటు సీఎస్పీలో భారీ బొగ్గు రవాణా జరిపి రికార్డ్ సృష్టించినట్లు రామగుండం డివిజన్ 1 జనరల్ మేనేజర్ లలిత్ కుమార�
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు సిట్ నోటీస్ జారీ చేయడం రాజ్యాంగ విరుద్ధమని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ తీవ్రంగా విమర్శించారు. గోదావరిఖని చౌరస్తాలో ఆదివారం బిఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర�
రామగుండం నగర పాలక సంస్థ అధికారుల తీరు మారడం లేదు. రాష్ట్రమంతటా ఒకలా ఉంటే రామగుండంలో అధికారుల తీరు మరోలా వ్యవహరిస్తున్నారని ఇప్పటికే ఆరోపణలు ఉన్నాయి. సాధారణ రోజుల మాదిరిగానే ఎన్నికల వేళ సైతం నిర్లక్ష్యం
‘అమ్మా.. నీవు చూపిన దారి..నేర్పిన విలువలు ఈ జీవితమంతా నీవు నాకు మార్గదర్శకం, నీ జ్ఞాపకాలతోనే ముందుకు సాగుతా’ అని గోదావరిఖనికి చెందిన కోలిండియా క్రీడాకారుడు, సీనియర్ కళాకారుడు పోతుల చంద్రపాల్ ప్రతిన చేశాడ�
పెద్దపల్లి జిల్లాలోని మున్సిపాలిటీ, కార్పొరేషన్లో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ సజావుగా కొనసాగుతుందని కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. గోదావరిఖని సప్తగిరి కాలనీలో గల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని నామినేషన