సరైన ధ్రువపత్రాల అనుమతితోనే లక్ష్మీ నరసింహా ఫంక్షన్ హాలు నిర్మించామని యజమాని చింతలపల్లి కిషన్ రావు వెల్లడించారు. ఈ మేరకు ఆయన మంగళవారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. రామగుండం నగర పాలక సంస్థ పరిధిలోని కృష్
రామగుండం నగర పాలక సంస్థలోని పారిశుధ్య విభాగంలో చెత్త సేకరణ వాహనాలపై పని చేస్తున్న మహిళా కార్మికులను డ్రైవర్లు, సూపర్వైజర్లు వేధింపులకు గురి చేస్తున్నారని ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ అధ్యక్షుడు మద్దెల దినేష్
సందేశాత్మక చిత్రాల ద్వారానే సమాజంలో మార్పు వస్తుందని గోదావరిఖని సబ్ డివిజనల్ పోలీస్ అధికారి (ఏసీపీ) మడత రమేష్ అన్నారు. తెలంగాణ లైఫ్ సినిమా ఛానల్ ఆధ్వర్యంలో రాపల్లి కుమార్ పటేల్ రచన, దర్శకత్వంలో నిర్మిస్�
పర్యావరణ పరిరక్షణ కోసం ఎన్టీపీసీలోని శ్రీ భగవతీ యూత్ అధ్యక్షుడు కొంకటి రవిగౌడ్ ఆధ్వర్యంలో ఆదివారం ఎన్టీపీసీ ష్టానగర్లో పెద్ద ఎత్తున హరితహారం కార్యక్రమాన్ని చేపట్టారు. కాలనీలోని ఖాళీ ప్రదేశాల్లో దాదా�
ఆషాఢ మాసం వస్తే చాలు.. మహిళలకు ముందుగా గుర్తుకొచ్చేది గోరింటాకు. గౌరీ దేవి ప్రతిరూపంగా భావించే మైదాకుతో ఈ మాసంలో ఒక్కసారైనా చేతులను అలంకరించుకోవడం సాంప్రదాయం. సహజంగా పెరిగే మైదాకు చెట్ల ఆకులను తీసుకవచ్చ
పిల్లల పుట్టిన రోజున తల్లిదండ్రులు ఆనందంతో విందులు, వినోదాలతో ఆర్భాటాలు చేయడం సహజం. కానీ, గోదావరిఖని పవర్ హౌజ్ కాలనీకి చెందిన ఓ మాతృమూర్తి తన కూతురు పుట్టిన రోజున అపురూప కానుక ఇవ్వాలని తలచింది. తన మరణానం
సింగరేణి సంస్థ రామగుండం డివిజన్ వన్ పరిధిలోని జీడికే 11 గని లో శుక్రవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో గని పైకప్పు కూలింది. ఈ ప్రమాదంలో జీ శ్రీకాంత్ అనే బదిలీ వర్కర్ కార్మికుడు గాయాలపాలయ్యాడు.
హత విధీ... రామగుండం నగర పాలక సంస్థ అధికారుల బాధ్యతా రాహిత్యంకు పరాకాష్ట ఇది. గోదావరిఖని శివారు ప్రాంతమైన గోదావరి నది వంతెనపై ఇదీ దుస్థితి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిండుకుండలా ప్రవహిస్తున్న గోదావరి నది
తడి, పొడి చెత్తను వేరు చేసి మున్సిపల్ వాహనాలకు అందించాలని రామగుండం నగర పాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ నాయిని వెంకటస్వామి సూచించారు. స్థానిక రాంనగర్ ప్రాంతంలో ఇంటింటికి వెళ్లి అవగాహన కల్పించారు. పారిశుధ్య న
అరుదుగా వచ్చే గుండె జబ్బులు ప్రస్తుత కలుషిత వాతావరణం వల్ల వయసుతో నిమిత్తం లేకుండా చిన్నా, పెద్దా, ఆడా, మగ అనే తేడా లేకుండా అందరికీ గుండె జబ్బులు రావడం సాధారణంగా మారిందని, ఇలాంటి పరిస్థితుల్లో మానసిక ఒత్తి
ప్రముఖ ఇంద్రజాలికులు, ప్రఖ్యాత వ్యక్తిత్వ వికాస నిపుణులు డాక్టర్ బీవీ పట్టాభిరామ్ ఆకస్మిక మృతి పట్ల గోదావరిఖని ఇంద్రజాలికులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రామగుండం పారిశ్రామిక ప్రాంత ఇంద్రజాలికులతో ప�
రామగుండం నగర పాలక సంస్థ లో 2024లో జరిగిన డీజిల్ అవకతవకలపై విచారణ పూర్తైంది. పారిశుధ్య విభాగానికి కీలకంగా వ్యవహరించిన ఓ అధికారి పలు అవకతవకలకు పాల్పడినట్లు గతంలో ఆరోపణలు వచ్చాయి. ‘బల్దియాలో డీజిల్ గోల్ మాల్..
రామగుండం నగర పాలక సంస్థ 33వ డివిజన్లో ప్రజా పోరాటాల ఫలితంగానే రోడ్డు సాధించుకున్నామని ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ అధ్యక్షుడు మద్దెల దినేష్ పేర్కొన్నారు. ఈమేరకు డివిజన్లో నూతన రోడ్డు పనులను నగర పాలక సంస్థ ఎస్ఈ శ
గోదావరిఖని నగర నడిబొడ్డు పోచమ్మ మైదానం ఖాళీ స్థలంలో రాత్రికి రాత్రే వెలిసిన నిర్మాణాల తొలగింపులో రాజకీయ ఒత్తిళ్లకు రామగుండం కార్పొరేషన్ అధికారులు ఆరోపణలను మూటగట్టుకుంటున్నారు. ‘నగరంలో రాత్రికి రాత్ర
రామగుండం నియోజకవర్గం పాలకుర్తి మాజీ ఎంపీపీ కుమారుడు బీఆర్ఎస్ ఎన్నారై విభాగం నాయకుడు వ్యాళ్ళ హరీష్ రెడ్డి స్వదేశాగమానం సందర్భంగా రామగుండం బీఆర్ఎస్ శ్రేణులు ఎయిర్ పోర్ట్ వద్ద సోమవారం ఘన స్వాగతం పలికారు.