కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని సీఐటీయూ అనుబంధ మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు వేల్పుల కుమారస్వామి డిమాండ్ చేశారు. ఈమేరకు మంగళవారం మున్సిపల్ కార్మికుల �
రామగుండం లయన్స్ క్లబ్ రెండో పీఎస్టీలుగా మహిళా సారథులకు పట్టం కట్టారు. ఈమేరకు గోదావరిఖని ఆర్ఆర్ గార్డెన్ లో క్లబ్ 55వ సంస్థాపన వేడుక అట్టహాసంగా నిర్వహించారు.
సింగరేణి సంస్థ చివరకు స్కూల్ బస్సులు నడపలేని స్థితికి దిగజారడం ఆందోళన కలిగిస్తోందని, సంస్థ మనుగడను కాపాడుకునే ప్రయత్నంలో భాగంగానే తమ నాయకుడు హరీష్రావు నేతృత్వంలో సింగరేణిలో జరుగుతున్న కుంభకోణాలను బ�
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో )ను సందర్శించి, అక్కడ రాకెట్ ప్రయోగాలు, ఉపగ్రహ నిర్మాణాలను స్వయంగా వీక్షించి గమ్యాన్ని ముద్దాడిన ఘనత దక్కించుకున్నాడు పెద్దపల్లి జిల్లా గోదావరిఖని తిలక్ నగర్ కు చెందిన
సింగరేణి కార్మికుల సమస్యలపై బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కౌశిక హరి చేపట్టిన పాదయాత్రకు మద్దతుగా వెళ్తున్న పాలకుర్తి మండలం బీఆర్ఎస్ నాయకులను బసంత్ నగర్ పోలీసులు అరెస్ట్ చేసి బసంత్ నగర్ పోలీస్ స్టేషన్ కు తర�
సింగరేణి సంస్థను నామరూపాలు లేకుండా చేయడం కోసమే దుర్మార్గమైన ప్రయత్నాలు జరుగుతున్నాయని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. రామగుండం RG-1, OCP 5 లో శుక్రవారం మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్, టీజీబీకేఎస్ అధ్య�
రామగుండం నియోజక వర్గ నిరుద్యోగులకు ఒకే చోట ఉచిత శిక్షణ ఇచ్చేందుకు హైదరాబాద్ లో ని పీజేఆర్ సంస్థ ముందుకు వచ్చిందని రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి తెలిపారు.
సింగరేణి సంస్థలో అపరిస్కృతంగా ఉన్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గురువారం సాయంత్రం ఆర్ జీవన్ జనరల్ మేనేజర్ కార్యాలయం ముందు మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్, టీబీజీ
బెంగుళూరులోని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)ను సందర్శంచడానికి గోదావరిఖని తిలక్ నగర్ కు చెందిన రాకం కిరణ్-శ్వేత దంపతుల కుమారుడు రిశ్విక్ కు ఆహ్వానం లభించింది.
సింగరేణి సంస్థలో అపరిస్కృతంగా ఉన్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సింగరేణి యాజమాన్యానికి గుర్తింపు కార్మిక సంఘం ఏఐటీయూసీ సోమవారం సమ్మె నోటీసు జారీ చేసింది.
పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన యూట్యూబ్ స్టార్, కళాకారిణి, జబర్దస్త్ ఫేమ్ వర్షిణి మాజీ మంత్రి కేటీఆర్ చే ప్రశంసలు అందుకుంది. ఎల్లలు దాటిన ఆమె ప్రతిభను కేటీఆర్ ప్రత్యేకంగా అభినందించారు.
సింగరేణి సంస్థలో వెంటనే మెడికల్ బోర్డు ఏర్పాటు చేయాలని విజిలెన్స్ మారు పేర్ల సమస్యను పరిష్కరించాలనే డిమాండ్ తో ఈనెల 13న గోదావరిఖనిలో భారీ పాదయాత్ర నిర్వహించనున్నట్లు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కౌశిక్ హర�
రోహిణి కార్తెలో రోళ్లు పగిలే ఎండ నుంచి ఉపశమనంగా మృగశిర కార్తి సోమవారం నుంచి ఆగమనమైంది. మృగశిర అనగానే ముందుగా గుర్తుకొచ్చేది చేపలు. ఈ కార్తి ఆరంభం రోజున చేపలు తినడం ఆనవాయితీ.
కాంగ్రెస్ పాలనలో కుంభకోణాల గనిగా మారిన సింగరేణిని కాపాడుకునేందుకు బీఆర్ఎస్ నడుంబిగించింది. నల్లనేల వేదికగా అనుబంధ సంఘం టీబీజీకేఎస్తో కలిసి సమరశంఖం పూరించింది. ‘కాంగ్రెస్ హఠావో.. సింగరేణి బచావో’ న