రామగుండం నగర పాలక సంస్థ మెప్మా విభాగానికి సంబంధించిన ఆర్.పీలు గురువారం బీఎల్ ఓ విధులకు మూకుమ్మడి రాజీనామా చేశారు. పని భారానికి తోడు బీఎల్వో విధులకు ఏలాంటి భత్యాలు చెల్లించకుండా మానసిక ఇబ్బందులకు గురి చే
‘గోదావరిఖని పట్టణంలో మళ్లీ కూల్చివేతల పర్వం కొనసాగుతుంది.. సోమవారం రాత్రి పోచమ్మ మైదానంలో జరిగిన కూల్చివేతల చర్యకు రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్సింగ్ బాధ్యత వహించాలి’ అని రామగుండం మాజీ ఎమ్మెల
గోదావరిఖనికి చెందిన శివంగి మహిళా మణులను జయహో స్వచ్ఛంద సంస్థ ఘనంగా సత్కరించింది. ఇటీవల హైదరాబాద్ రవీంద్రభారతిలో పీపుల్ మీడియా సంస్థచే గోదావరిఖనికి చెందిన కూచిపూడి నృత్య కళాకారిణి డాక్టర్ రంగ జ్యోతి, త�
Accident | పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ఎదురుగా రాజీవ్ రహదారిపై మంగళవారం తెల్లవారుజామున ఓ ఆటోను స్విఫ్ట్ డిజైర్ కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో బోల్తాపడ
గని కార్మికుడు, అమరుడు పుట్ట నారాయణది ప్రభుత్వ హత్యేనని, అప్పటి పాలకులు ఆ కుటుంబం న్యాయం చేయకపోవడం దుర్మార్గపు చర్య అని పలువురు ప్రజా సంఘాల నాయకులు అభిప్రాయ పడ్డారు.
సంప్ నిర్మాణం జరిగినా నీటి సరఫరాలో నిర్లక్ష్యం, రైల్వే స్టేషన్ ప్రధాన కాలువ నిర్మాణం సగంలో ఆపిన కాంట్రాక్టర్, చోద్యం చూస్తున్న అధికారులపై సత్వర చర్యలు తీసుకోవాలని మాజీ కార్పొరేటర్ కన్నూరి సతీష్ కుమార్ �
ద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది.
సహా ఉద్యోగి పదవి విరమణ వేడుకకు వెళ్లి తిరుగు ప్రయాణంలో...ఇంటికి వెళ్తున్న క్రమంలో కారు విద్యుత్ స్తంభాన్ని ఢీకొని సింగరేణి ఉద్యోగి వేల్పుల శ�
Whatsapp Group | డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల నుంచి తప్పించుకునేందుకు "పోలీస్ మామలు" పేరుతో ఏర్పాటు చేసిన ఓ వాట్సాప్ గ్రూప్ ఇప్పుడు బట్టబయలైంది. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడ్డ �
Godavarikhani | పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సింగరేణి కార్మికులు ప్రయాణిస్తున్న ఓ కారు అతివేగంతో వచ్చి రాజేశ్ థియేటర్ వద్ద ఉన్న కరెంటు స్తంభాన్ని బలంగా ఢీకొట్టింది.
గోదావరిఖని నగరంలో కాలువలపై ఉన్న అక్రమ కట్టడాలను వెంటనే తొలగించాలని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ఠాకూర్ అధికారులను ఆదేశించారు. నగర పాలక మేయర్ మహంకాళి స్వామితో కలిసి 39వ డివిజన్ శివాజీ నగర్, కూరగాయల మార్�
రామగుండం నగర పాలక సంస్థ 7వ డివిజన్ జీఎం కాలనీలో శ్రీ సూరపనేని అనుదీప్ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహించిన వృత్తి శిక్షణా తరగతులు ముగిశాయి. ఈమేరకు ఆదివారం డివిజన్ కార్పొరేటర్ వేగోళపు రమాదేవి శ్రీని�
గోదావరిఖనిలో కోల్ బెల్ట్ విభిన్న రంగాల కళాకారులు సందడి చేశారు. హైదరాబాద్ తార ఆర్ట్స్ అకాడమి నిర్వహించిన ఉగాది, నల్లవజ్రం పురస్కారాల రెండు రోజుల పండుగ ఆదివారం వైభవోపేతంగా ముగిసింది.
పొద్దంతా ఇంటి పనులకు సమయం కేటాయించే గృహిణిలకు ఇకపై సాయంకాలం పాఠశాల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నట్లు రామగుండం నగరపాలక సంస్థ 41 డివిజన్ కార్పొరేటర్ మార్కాపూర్ సూర్య ప్రకటించారు.
రామగుండం నగర పాలక సంస్థ మేయర్ మహంకాళి స్వామి మండుటెండలో కదలకుండా కూర్చొని మరమ్మతు పనులు పూర్తి చేయించిన సంఘటన శనివారం గోదావరిఖనిలో ప్రాధాన్యత చోటు చేసుకుంది.