రామగుండం నగర పాలక సంస్థలో మహిళా కార్మికుల ప్రక్షాళన చర్యలు ఆందోళనకు దారితీస్తోంది. నగర పాలక సంస్థ కమిషనర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే అరుణ శ్రీ ఆదేశాలతో 11 మంది మహిళా కార్మికులను ఉన్నపలంగా తోటమాలి ప�
సింగరేణి సంస్థలో ఈ నెల 24, 25 తేదీల్లో జరిగిన మెడికల్ బోర్డు కేవలం అడ్వైజరీ మెడికల్ బోర్డు మాత్రమేనని, సాధారణంగా జరిగే మెడికల్ బోర్డు కాదని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిరియాల రాజ
పెద్దపెల్లి కాంగ్రెస్ పార్టీ ఎంపీ గడ్డం వంశీకృష్ణకు రామగుండంలో ప్రొటోకాల్ ఉండదా...? ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్లా...? లేనట్లా...? అనే అంశాన్ని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తేల్చి చెప్పాలని సీనియర్ కాంగ్రెస్
కార్పొరేషన్ పరిధిలో ఎక్కడైనా... ఎవరైనా.. బయట చెత్తను కాల్చినట్లయితే సమాచారం ఇస్తే వారికి రూ.5 వేల జరిమానా విధించనున్నట్లు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, రామగుండం నగరపాలక సంస్థ ఇన్చార్జి కమిషనర్ జే అరుణశ్ర�
భావి భారత పౌరులుగా డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం లక్ష్యంగా ముందుకు సాగుతామని విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు. గోదావరిఖని ఎల్బీనగర్ గల ఇండో అమెరికన్ పాఠశాలలో శుక్రవారం నషా చోడ్ భారత్ కార్యక్రమంలో భాగంగా మె�
చాలా రోజులుగా ఆస్తి పన్నులు కట్టకుండా బకాయిపడ్డ వారికి రామగుండం నగర పాలక సంస్థ రెడ్ నోటీసులు జారీ చేస్తుంది. ఈ నోటీసులను మొదటి హెచ్చరికగా ప్రజలు భావించి వెంటనే స్పందించి కార్పొరేషన్ కు ఆస్తి పన్ను చెల్ల
మహిళల రక్షణే లక్ష్యమని షీ టీం ఇన్చార్జ్ ఎస్ఐ లావణ్య అన్నారు. రామగుండం పోలీసు కమిషనర్ అదేశాల మేరకు గురువారం అంతర్గాం మండలం లింగాపూర్ మోడల్ స్కూల్, ఎల్లంపల్లి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో విద్యార�
Kalyana Lakshmi | కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ కింద పేదింటి ఆడబిడ్డల పెళ్లికి లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తానని అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి.. ఇచ్చిన హామీని నెరవేర్చడంలో ఘోరంగా విఫలమయ్యాడు.
సింగరేణి సంస్థ రామగుండం డివిజన్ 1 పరిధిలోని జీడీకే-11 గనిని ఆదివారం సాయంత్రం జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్ పర్సన్ కిషోర్ మాక్వనా, సభ్యులు వడ్డేపల్లి రాం చందర్ లవకుష్ కుమార్, సెక్రెటరీ ఐఏఎస్ అధికారి గూడె శ్�
దారి మైసమ్మ గుళ్లను కూల్చినప్పటి నుంచే తమ డివిజన్లో అరిష్టంతో ఇంటింటికి విష జ్వరాలతో బాధపడుతున్నారని బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు బొడ్డు రవీందర్ పేర్కొన్నారు. ఫైవ్-ఇంక్లైన్ బస్తీ ప్రజల విన్నపం మేరకు ఆ �
గోదావరిఖని నగరంలో విచ్చలవిడిగా కేఫ్ ల పేరుతో స్మోకింగ్ జోన్ సెంటర్లను కొనసాగిస్తున్నారని డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కొంటు సాగర్ ఆరోపించారు. రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయంలో అదనపు కలెక్టర్, ఇన్ చార్�
తానొకటి తలిస్తే... దైవమొకటి తలచినట్టు ఉంది గోదావరిఖనిలో ప్రస్తుత పరిస్థితి. కూల్చివేతల వ్యవహారం బెడిసి కొట్టడంతో ఓ వర్గం నాయకులు చేతులెత్తేసినట్లు తెలుస్తోంది. ఇళ్ల కూల్చివేతలతో ఇంతకాలం ఓపిక పట్టిన ప్ర�
పోచమ్మను కొట్టినోడు కొసెల్లని, ఆ మూర్ఖులంతా మట్టిలో కొట్టుకుపోతారని, రామగుండం ఎమ్మెల్యే రాజీనామా చేయాని బీజేపీ రామగుండం నియోజక వర్గ ఇన్చార్జి కందుల సంధ్యారాణి డిమాండ్ చేశారు.