సామాజిక సేవలో విన్నూత కార్యక్రమాలు చెపడుతున్న ఎన్టీపీసీకి చెందిన సమతా సైనిక్ దళ్ రాష్ట్ర నాయకులు, చైర్మన్, దుర్గం నగేశ్ కు ఆమెరికా గ్లోబల్ హ్యూమన్ పీస్ యూనివర్సిటీ డాక్టరేట్ ను ప్రకటించింది.
అమృత్ మిత్రలుగా పని చేసే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ స్వశక్తి మహిళలు ఆర్థికంగా స్థిరపడాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే అరుణ శ్రీ అన్నారు. రామగుండం నగర పాలక కార్యాలయంలో సోమవారం సాయంత్రం అమృత్ �
ఎన్నికల విధులు రిటర్నింగ్ అధికారులు పకడ్బందీగా నిర్వహించాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. సమీకృత జిల్లా కలెక్టరేట్లో సోమవారం సాధారణ ఎన్నికల పరిశీలకుడు అనుగు నరసింహారెడ్డి తో
గోదావరిఖని ఆర్టీసీ డిపో టిమ్స్ డ్రైవర్లు రోడ్డెక్కారు. హైదరాబాద్, మియాపూర్ లాంటి దూర ప్రాంతాలకు వెళ్లే బస్ డ్రైవర్లకు టికెట్ ఇష్యూయింగ్ మెషిన్ (టిమ్స్) ఇస్తూ అదనపు పని భారాన్ని మోపుతున్నారని ఆరోపిస్తూ ఉ
‘రోడ్లపై తిరిగే వీధి కుక్కలు, పశువులను షెల్టర్లకు తరలించండి. బస్టాండ్లు, దవాఖానలు, క్రీడా ప్రాంగణాలు, విద్యా సంస్థల వద్ద కంచె నిర్మించండి. కుక్కలను పట్టుకొని జంతు జనన నియంత్రణ (ఏబీసీ) నిబంధనల ప్రకారం వ్యా�
సమాజ హితమే మా అభిమతమనీ, ఆపదలో ఉన్న వారి జీవితాలకు దారి చూపడమే మా సంకల్ప బలమని స్వచ్ఛంద సంఘాల ఐక్య వేదిక ప్రతినిధులు ప్రతిన బూనారు. ఈమేరకు గోదావరిఖనిలో ప్రపంచ వాలంటీర్స్ దినోత్సవంను స్వచ్ఛంద సేవకులంతా ఓ చ�
గోదావరిఖనిలో మొదటి తరం కిరాణం వర్తక వ్యాపారుల్లో ఒకరైనా పాత బావు సేట్ (82) కొద్ది రోజులుగా ఆనారోగ్యంతో బాధపడుతూ ఆయన శనివారం తుది శ్వాస విడిచారు. గోదావరిఖని కళ్యాణ్ నగర్ కు చెందిన పాత బాపు 50 యేళ్లుగా కిరాణం వ
పెద్దపల్లి జిల్లాకేంద్రంలోనే జిల్లా కోర్టును ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన వివాదం రోజుకో కొత్తమలుపు తిరుగుతోంది. ఆరోపణలు ప్రత్యారోపణలతో న్యాయవాదులు రాజకీయాన్ని తలపిస్తున్నారు.
రామగుండం నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనుల్లో తమకు భాగస్వామ్యం కల్పించాలని మున్సిపల్ కాంట్రాక్టర్లు విన్నవించారు. ఈమేరకు స్థానిక ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ ను మున్సిపల్ కాంట్�
రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయంలో కారణం తెలియదు కానీ కీలకమైన ఇంజనీరింగ్ విభాగం ప్రక్షాళన జరిగింది. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, నగర పాలక సంస్థ కమిషనర్ జే అరుణ శ్రీ ఆదేశాల మేరకు ఇంజనీరింగ్ సెక్షన్ ను గ
రామగుండం నగర పాలక సంస్థ పరిధిలో వివిధ అభివృద్ధి పనుల విషయంలో నిర్లక్ష్యం వహించినా, నాణ్యత ప్రమాణాలు పాటించకపోయినా, సకాలంలో పనులు ప్రారంభించకపోయినా సదరు కాంట్రాక్టర్లకు నోటీసులు జారీ చేసి ఆపై బ్లాక్ లి�
విద్యార్థులు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే లింక్ లు ఓపెన్ చేయొద్దని సైబర్ క్రైమ్ సీఐ జే కృష్ణమూర్తి తెలిపారు. రామగుండం సీపీ ఆదేశాల మేరకు గోదావరిఖని ఎల్ బీ నగర్
Godavarikhani : గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీస్ కళాబృందంతో సైబర్ నేరాలు, డ్రగ్స్, ట్రాఫిక్ రూల్స్, రోడ్డు ప్రమాదాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
మాజీ మంత్రి హరీష్ రావు సవాల్ కు రాష్ట్ర ముఖ్యమంత్రి రెవంత్ రెడ్డి లేదా స్థానిక ఎమ్మెల్యే మాక్కాన్ సింగ్ సమాధానం చెప్పాలని, కానీ స్థాయిని మించి మాజీ మంత్రి హరీష్ రావుపై పరుష పదజాలంతో తమ స్థాయుని మించి కాం�