జీడీకే-1 గనిలో జరుగుతున్న అధికారుల అవినీతి అక్రమాలపై గుర్తింపు సంఘం నాయకుల చర్యలపై తాను ఫిర్యాదు చేసినందుకే తనపై కక్షగట్టి తనను బదిలీ చేయాలని ధర్నా చేశారని జీడికే గని ఎస్సీ, ఎస్టీ అసోసియేషన్ అసిస్టెంట్ �
రామగుండం నగర పాలక సంస్థ 60 డివిజన్ల కు కార్పొరేటర్ల ఎన్నికకు సర్వం సిద్ధమైంది. నగర పాలక సంస్థ విస్తరించి ఉన్న గోదావరిఖని, యైటింక్లయిన్ కాలనీ, ఎన్టీపీసీ, రామగుండం పట్టణాల్లో మొత్తం 59 డివిజన్లకు పోలింగ్ జరగన
సింగరేణి సంస్థ రామగుండం డివిజన్-1 పరిధిలోని జీడికే-1 గనిలో పనిచేస్తున్న మహిళా కార్మికురాలు తమను తీవ్రంగా వేధిస్తుందని, ఆమెను వెంటనే గని నుంచి బదిలీ చేయాలని డిమాండ్ చేస్తూ కార్మికులు భారీ ధర్నాకు దిగారు.
గడిచిన రెండు సంవత్సరాల్లో హామీల అమల్లో ఘోరంగా విఫలమైన అధికార కాంగ్రెస్ పార్టీకి మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పాలని బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి రాష్ట్ర పోలీస్ హౌసింగ్ బోర్డ్ మాజీ చైర్మన్ కోల�
ఆత్మరక్షణ విద్యలో గోదావరిఖని విద్యార్థులు సత్తా చాటారు. అంతర్జాతీయ స్థాయి పోటీల్లో అరుదైన విజయం సాధించారు. ఈ మేరకు హైదరాబాద్ లో ని సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో న్యూ డ్రాగన్ ఫైటర్స్ మార్షల్ ఆర్ట్స్ అకాడమ
ముఖ్యమంత్రి హోదాలో ఉండి వెలమలను టార్గెట్ గా చేస్తూ జాతి పేరుతో దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్న రేవంత్ రెడ్డి ఇప్పటికైనా తన పద్ధతి మార్చుకోవాలని రామగుండం మున్సిపల్ వెలమ సంఘం నాయకుడు సీనియర్ కాంగ్రెస్ నేత
రామగుండంలోని 60 డివిజన్లలో గమ్మత్తు ప్రచారం జరుగుతోంది. ఇంటింటికి ప్రచారంలో అభ్యర్థులు మారుతున్నా.. వెనుకాల జెండాలు పట్టుకొని ఓట్లు అడిగే ప్రచార మహిళలు మాత్రం మారడం లేదు.
‘చేనేతలను ప్రోత్సహిద్దాం.. హస్త కళలను ఆదరిద్దాం..’ లక్ష్యంతో గోదావరిఖని జీఎం కాలనీలో గల అర్జీ-1 కమ్యూనిటీ హాలులో కళాభారతి హ్యాండ్లూమ్స్ సంస్థ ఆధ్వర్యంలో చేనేత, హస్త కళా మేళా కొలువుదీరింది. ఈమేరకు సింగరేణి
రామగుండం కార్పొరేషన్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి చిక్కులు ఏర్పడుతున్నాయి. 60 డివిజన్లో అభ్యర్థులను నిలిపిన కాంగ్రెస్ పార్టీ చాలా చోట్ల రెబల్ అభ్యర్థులు పోటీపడుతుండడంతో ఆందోళన వ్యక్తమవుతోంది.
పెద్దపల్లి జిల్లాలో ఈ నెల 11 న జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో ప్రశాంతం గా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా సూచించారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని పోలింగ్ �
Strike | కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 12 న దేశ వ్యాప్తంగా జరిగే సార్వత్రిక సమ్మె లో సింగరేణి కార్మికులు, కాంట్రాక్టు కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని సింగరేణి జేఏసీ సంఘాల నాయ
రామగుండం నియోజకవర్గంలో జాఫర్ జామానాకు మించి ఎమ్మెల్యే మాక్కాన్ సింగ్ గుండాయుజం చేస్తున్నాడని, కార్పొరేషన్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ని ఎదుర్కోలేక తమ పార్టీ అభ్యర్థులను పోలీస్స్టేషన్కు పిలిపించి బెదిరి�