కార్మికులకు సరైన పనిముట్లు, కనీసం తాగడానికి స్వచ్ఛమైన నీరు లేకపోయినా, వైద్యం అందక పోయినా మాట్లాడని గుర్తింపు సంఘం, సింగరేణిలో జరుగుతున్న వేల కోట్ల రూపాయల అవినీతిని ప్రశ్నించని గుర్తింపు సంఘం.. యాజమాన్యా
సింగరేణి కార్మిక క్షేత్రంలోని సెంటినరీ కాలనీ నుంచి అడ్రియాల లాంగ్వాల్ ప్రాజెక్టుకు వెళ్లే ప్రధాన రహదారి పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. ముఖ్యంగా ఆర్జీ-3 జీఎం కార్యాలయానికి అత్యంత సమీపంలోనే నడి రోడ్డ
రామగిరి, జూన్ 27 : రామగిరి మండలం పన్నూరు గ్రామపంచాయతీ పరిధిలోని వకీల్పల్లి ఫ్లాట్స్లో విషాదం చోటుచేసుకుంది. స్థానికంగా నివాసం ఉంటున్న మొగిలి సాయి (26) ఆత్మహత్య చేసుకున్నాడు.
సింగరేణి కార్మికుల హక్కుల సాధన కోసం ఏఐటీయూసీ సమ్మెకైనా వెనుకాడదని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య అన్నారు. జీడీకే-11వ ఇంక్లైన్ లో శనివారం జరిగిన గేట్ మీటింగ్
గోదావరిఖని మార్కెట్ ఏరియాలో 40 ఫీట్ల రోడ్డు నిర్మిస్తామని, అపరిశుభ్ర వాతావరణంలో మాంసం విక్రయిస్తే లైసెన్సు రద్దు చేసి మార్కెట్ నుంచి ఖాళీ చేయిస్తామని రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి హెచ్చరించారు.
ఆకలితో ఏ ఒక్కరూ అలమటించకూడదని మానవసేవే మాధవ సేవగా భావించి ఎంతో మంది పేదల ఆకలి తీరుస్తూ రామగుండం లయన్స్ క్లబ్ అక్షయపాత్రగా నిలిచిందని రామగుండం నగర పాలక సంస్థ మేయర్ మహంకాళి స్వామి అన్నారు.
అభివృద్ధి పనులు నాణ్యతతో సకాలంలో పూర్తి చేయాలనీ, పనుల్లో జాప్యం, నిర్లక్ష్యం చేసే కాంట్రాక్టర్లకు నోటీసులు జారీ చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, రామగుండం నగర పాలక సంస్థ కమిషనర్ జే అరుణశ్రీ సంబంధిత
బొగ్గు గని కార్మికుల 12వ వేతన ఒప్పందాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సింగరేణిలో నాలుగు జాతీయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు చేపట్టనున్నట్టు నాయకులు వెల్లడించారు.
రామగుండంలో మూతపడిన 62.5మెగావాట్ల బీ థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని తెలంగాణ ఇంధన శాఖ ప్రత్యేక కార్యదర్శి నవీన్ మిట్టల్ సందర్శించారు. రాష్ట్ర జెఎన్కో సీఎండీ ఎస్ హరీశ్, థర్మల్ అండ్ ప్రాజెక్టు డైరెక్టర్ రాజశేఖర�
సింగరేణి లో (ఎస్సీసీఎల్)లో బొగ్గు రవాణా వ్యవస్థ అత్యంత పకడ్బందీగా, పారదర్శకంగా కొనసాగుతోందని ఆర్జీ-3 జీఎం మధుసూదన్, ఏపీ ఏజీఏం బండి సత్యనారాయణ తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (SATG) వైస్ చైర్పర్సన్ & మేనేజింగ్ డైరెక్టర్, యువజన సేవల కమిషనర్, అకోయిజం సోనీ బాలా దేవి( ఐఎఫ్ఎస్) సోమవారం సింగరేణి రామగుండం ప్రాంతాన్ని సందర్శించారు.
ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా గోదావరిఖని ఆర్యవైశ్య భవన్ లో ఆదివారం నిర్వహించిన సామూహిక యోగాసనాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. యాంత్రిక జీవనంలో ఆరోగ్యమే మహాభాగ్యమని సందేశాన్ని ప్రజల్లో స్ఫూర్తి కలిగించ
రామగుండం-మణుగూరు రైల్వే లైన్లో మార్పు చేయాలని రామగుండం మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ కోరారు. ప్రజా అవసరాల దృష్ట్యా రామగుండం సమీపంలోని రాఘవాపూర్, మంథని, మేడారం సమక్క సాలర