రామగుండం ఎరువుల కర్మాగారం(ఆర్ఎఫ్సీఎల్)లో ఉద్యోగాలకు ఇస్తామన్న దళారుల విషయంలో బాధితులకు న్యాయం చేయాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు వ్యాల్ల హరీష్ రెడ్డి డిమాండ్ చేశారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో ఆదివారం �
తల్లిదండ్రులు లేని ఓ అనాథ యువతి పెళ్లికి ఆలయ ఫౌండేషన్ సభ్యులు అన్నీ తామై అండగా నడిచారు. పెళ్లి ఖర్చులకు రూ.30వేల నగదు, విందు భోజనాలకు 25 కిలోల బియ్యం అందజేసి ఆసరాగా నిలిచారు.
జగిత్యాలలో జరగనున్న కేసీఆర్ భారీ బహిరంగ సభకు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, అల్ట్రాటెక్ కాంట్రాక్ట్ కార్మిక సంఘం అధ్యక్షుడు కౌశిక హరి ఆధ్వర్యంలో ఆ పార్టీ శ్రేణులు సోమవారం భారీగా తరలి వెళ్లారు.
వెంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చినట్టు ఉంది రామగుండం నగర పాలక సంస్థ పరిధిలోని సమాఖ్య గ్రూపు మహిళల పరిస్థితి. ఎందుకంటే.. సోమవారం భూపాలపల్లి జిల్లా కాటారంలో జరిగిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభ
పాలకుర్తి మండలం బసంత్ నగర్ అల్ట్రాటెక్ సిమెంట్ కర్మాగారం పర్మినెంట్ కార్మికుల గుర్తింపు సంఘం ఎన్నికల నిర్వహించాలని డిమాండ్ చేస్తూ కర్మాగారం ఆవరణలో కార్మికులు వివిధ కార్మిక సంఘాల నాయకులు శనివారం నిర�
రామగుండం అగ్నిగుండంగా మారింది. అడుగు బయట పెడదామంటే అగ్గిలా మండుతుంది. ఉదయం 7 గంటల నుంచి ఎండ దగడు జనాలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. రామగుండంలో గడిచిన నాలుగు రోజులు ఈ ప్రతికూల వేడి వాతావరణం మరింత ఆందోళనకు గ
పెద్దపల్లి జిల్లా రామగుండం నగరపాలక సంస్థ లో కో -ఆప్షన్ పదవుల భర్తీకి గురువారం సాయంత్రం అధికారులు నోటిఫికేషన్ జారీ చేశారు. జీవో నంబర్ 57, 58 అనుసరించి సీడీఎంఏ ఉత్తర్వుల ప్రకారం.. ఐదుగురు కో ఆప్షన్ సభ్యులను ఎన్
రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ నియంత పాలనకు ప్రజా కంటక పాలనకు నిదర్శనమని, రామగుండం నియోజకవర్గంలో ప్రజలను వ్యాపారులను బెదిరిస్తూ అక్రమంగా అర్ధరాత్రి కూల్చివేతలు చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్త�
రామగుండం ముద్దుబిడ్డ, ఐఏఎస్ అధికారి పరికిపండ్ల నరహరి భారత ప్రభుత్వంలో కీలక అధికారిగా నియమితులై తెలంగాణ గర్వించే స్థాయికి ఎదగడం సంతోషంగా ఉందని పలువురు పేర్కొన్నారు.
రామగుండం బల్దియాలో మళ్లీ కూల్చివేతల భయం మొదలైంది. ఆదివారం కోర్టుకు సెలవు కావడంతో ఈ రాత్రి బుల్డోజర్ ఎటు నుంచి దూసుకొస్తుందోనని నగరంలో ఉత్కంఠ వాతావరణం నెలకొంది.
: రామగుండం నగర పాలక సంస్థలో కో- ఆప్షన్ (నామినేటెడ్) పదవుల భర్తీకి అంతా సిద్ధమైంది. అందుకోసం శాస్త్రీయ ముసాయిదా నోటిఫికేషన్ తయారైంది. ఈమేరకు రెండు రోజుల్లో ఎప్పుడైనా నోటిఫికేషన్ జారీ చేసేందుకు ముహూర్తం ఖరా
రామగుండం నగర పాలక సంస్థ 41వ డివిజన్ జవహర్ నగర్ లో గల ఓ రేషన్ దుకాణంలో బియ్యం తూకంలో తరుగు తీస్తున్నారన్న ఆరోపణలపై గురువారం సివిల్ సప్లయ్ అధికారులు విచారణ దాగుడుమూతలు విధంగా సాగింది.