వసంత పంచమి సందర్భంగా రామగుండం ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని గోదావరిఖని శేఖర్ నగర్ (కోడ్ నం.90)లో శనివారం సీమంతాలు, సామూహిక అక్షరభ్యాసం వేడుకతో సందడి నెలకొంది. రామగుండం సీడీపీఓ అలేఖ్య పటేల్ సూచనల మేరకు ఆంగ�
జనంలో కలిసి సాదాసీదా వ్యక్తుల మాదిరిగా, ఎక్కడో మారుమూల పల్లెల్లో గూడెం జాతులకు చెందిన వ్యక్తుల్లా కనిపించే చాటుమాటు నక్సలైట్లు శనివారం రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా ఎదుట లొంగిపోయారు.
ప్రభుత్వ దవాఖానల్లో మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయనే నమ్మకాన్ని ప్రజల్లో కల్పించాల్సిన బాధ్యత వైద్యులపై ఉందని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పేర్కొన్నారు. గోదావరిఖని జనరల్ ఆసుపత్రిలో డ్య
గోదావరిఖని మేకల మండికి మంగళవారం సాయంత్రం జనం దండిగా తరలివచ్చారు. మేకల ధరలు చూసి బెంబేలెత్తిపోయారు. మేడారం సమ్మక్క జాతరకు వెళ్లేముందు ఇంటి వద్ద సమ్మక్కలకు మేకలతో మొక్కులు చెల్లించడం ఆనవాయితీ.
కరాటే రిఫరీ జడ్జిగా గోదావరిఖనికి చెందిన సీనియర్ కరాటే మాస్టర్ పసునూటి చందర్ ఉత్తీర్ణత సాధించారు. హైదరాబాద్ సరూర్ నగర్ లో గల ఇండోర్ స్టేడియంలో ఈనెల 18న కరాటే ఇండియా ఆర్గనైజేషన్, తెలంగాణ స్పోర్ట్స్ కరాటే డూ
: పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం రచ్చపల్లి గ్రామంలో వృద్ధుడు అనారోగ్యంతో మరణించాడు. కాగా అతడి నేత్రాల అతని కుటుంబ సభ్యులు దానం చేశారు. దీంతో నేత్రాలు సజీవంగా ఉండిపోయాయి.
రామగుండం నగర పాలక సంస్థ 2026 నూతన పాలకవర్గానికి త్వరలో జరగబోయే ఎన్నికల నేపథ్యంలో గోదావరిఖనికి చెందిన ఓ విద్యార్థి యువజన నాయకుడు కారెక్కనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
‘అమ్మా.. సమ్మక్క తల్లీ.. మా మొక్కును అలకించమ్మా.. నీ చెంతకు వస్తాం’ అమ్మా అంటూ వేడుకోగానే భక్తుల కోర్కెలు తీర్చే వన దేవతలకు భక్తులు తమ ఎత్తు బంగారం (బెల్లం) సమర్పించేందుకు భక్తులు సిద్ధమవుతున్నారు. గోదావరిఖ
భారత వాతావరణ శాఖ 151వ దినోత్సవాన్ని పురస్కరించుకోని గురువారం సాయంత్రం రామగుండంలోని భారత వాతావరణ కేంద్రంలో ఘనంగా ఆవిర్భావ దినోత్సవం జరిగింది. అధికారులు కేక్ కట్ చేసి సంబురాలు నిర్వహించుకున్నారు.
రోడ్డు భద్రత ప్రతీ ఒక్కరి బాధ్యత అని ఈ మార్పు ముందు ప్రభుత్వ ఉద్యోగుల నుంచే రావాలని, మిమ్మల్ని చూసి హెల్మెట్ ధరించాలన్న ఆలోచన అందరిలో కలగాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా సూచించారు.
భూమిపై స్వర్గంగా పిలవబడే అద్భుతమైన ప్రకృతి సౌందర్యం.. హిమాలయాలలోని మంచుతో కప్పబడిన శిఖరం.. జాలువారే లోయలకు ఆనవాళ్లు కాశ్మీర్ అందాలు.. మరోవైపు నవలలు.. సినిమాలు.. ఊహలకే పరిమితమైన జల కన్యలు.. ఇక్కడ సందడి చేస్తు�
ఈనెల 15 నుంచి నాగపూర్ లో జరగనున్న కోలిండియా సాంస్కృతిక పోటీలకు ఎంపికై బయలుదేరి వెళ్తున్న రామగుండం రీజీయన్ కళాకారులకు బుధవారం గోదావరిఖనిలో ఘనంగా వీడ్కోలు పలికారు.
ఇక మీదట సరదాగా బయటకు వెళ్లి దమ్ము కొట్టాలంటే కాస్త ఆలోచించాలి. గోదావరిఖని నగరంలోని పొగరాయుళ్లకు మాత్రం ఇంకా కష్టమే అని చెప్పాలి. ఎందుకంటే... నాడు కరోనా విపత్తు సమయంలో రూ.10 ల సిగరేట్ ను అమాంతం రూ.20కి పెంచిన వ్
రామగుండం నగర పాలక సంస్థ పరిధిలో మొత్తంగా ఒక లక్షా 83వేల 49 ఓటర్లుగా నిర్ధారించారు. ఈమేరకు నగర పాలక సంస్థ కార్యాలయంలో అదనపు కలెక్టర్ జే అరుణ శ్రీ ఆదేశాల మేరకు సోమవారం సాయంత్రం అడిషనల్ కమిషనర్ మారుతి ప్రసాద్ �