రామగుండం మున్సిపాలిటీలో ప్రజాస్వామ్య విలువలకు చోటు లేదని, అందులో ప్రజలు ఎన్నుకున్న కార్పొరేటర్లు అంటే మరీ లెక్కలేదని, కరివేపాకులా తీసిపారేస్తున్నరని 51వ డివిజన్ మహిళా కార్పొరేటర్ ఆకరపు రేఖ మహేస్ ఆవ�
రామగుండం నియోజకవర్గంలో వంద పడకల ఈఎస్ఐ ఆస్పత్రిని నిర్మించాలని స్వచ్ఛంద సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఈ మేరకు స్వచ్ఛంద సంఘాల ఐక్య వేదిక నాయకులు గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో శుక్రవారం సంతకాల సేకరణ �
గోదావరిఖని గంగానగర్ శివారులో గల స్మశాన వాటిక ఆత్మఘోష ను పట్టించుకోని, గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన రూ.1కే అంత్యక్రియలను ఎత్తివేయడం దారుణమని, చిమ్మచీకట్లో కాటికాడ కష్టాలు అంటూ పాలకులపై భారత కమ్యూనిస్టు పా�
పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశాల మేరకు రామగుండం ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో ఖాళీగా ఉన్న 4 పోస్టులకు అధికారులు నోటిఫికేషన్ ఇచ్చారు. ఇందుకు గానూ అత్యధికంగా 721 మంది అభ్యర్థుల నుంచి దరఖాస్తులు వచ్చా�
రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయంలో మంగళవారం రాజకీయ పార్టీలకు అతీతంగా కార్పొరేటర్లు వినూత్న నిరసన చేపట్టారు. కార్యాలయంలో కార్పొరేటర్లకు కనీసం వేటింగ్ హాలు కేటాయించకపోవడం పట్ల తీవ్ర నిరసన వ్యక్తం చేశా�
చెక్ బౌన్స్ కేసుల పరిష్కారం కోసం ఈనెల 18న నిర్వహించే ప్రత్యేక లోక్ అదాలత్ ను ఇరువర్గాలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల అన్నారు.
సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా అధికారులు రోడ్డెక్కి చేపట్టిన 15 రోజుల రిలే నిరాహార దీక్షలు ఫలితాన్నిచ్చాయి. పర్ఫార్మెన్స్ రిలేటెడ్ పేమెంట్ (PRP), వేతన సవరణతో పాటు ఇతర పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం సింగరే�
గోదావరిఖని ఫొటో అండ్ వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికల్లో శనిగరపు మల్లేష్ ప్యానల్ విజయం సాధించింది. స్థానిక ఫొటో భవన్ లో ఆదివారం సాయంత్రం జిల్లా యూనియన్ ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించారు.
ఇదిగో.. రామగుండం బల్దియా పనితనానికి పరాకాష్టనే ఈ చిత్రం. గోదావరిఖని బజార్ ప్రాంతంలో ఇటీవల నిర్మించిన పుట్ పాత్ ల మన్నిక చూడండీ.. ఒకవైపు నిర్మాణం జరుగుతుండగానే.. మరోవైపు కుంగిపోతుండటం స్థానికులను ఆశ్చర్యా�
తాడిచర్ల-2 బొగ్గు బ్లాక్కు మైనింగ్ లీజు మంజూరు కావడం సందర్భంగా నిర్వహిస్తున్న విజయోత్సవాలలో భాగంగా రామగుండం ఏరియా-1 పరిధిలోని జీడీకే-1&3 ఇంక్లైన్ గనిలో శనివారం ప్రత్యేక కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
హైదరాబాద్ లోని మల్కాజ్ గిరి కమిషనరేట్ పరిధిలో ఈనెల 7 నుండి 9 వరకు జరిగిన ఐదో తెలంగాణ పోలీస్ మీట్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ లో కమాన్ పూర్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న మహిళ కానిస్టేబుల్ గా పనిచే�
రామగుండంను రెవెన్యూ డివిజన్ గా ప్రకటించడంతోపాటు గోదావరిఖనిలో అర్బన్ తహసీల్దార్ కార్యాలయం ఏర్పాటు చేయాలని స్వచ్ఛంద సంఘాల ఐక్య వేదిక ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఈమేరకు గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో గురు�
సింగరేణి సంస్థ పట్ల ప్రేమ, కార్మికుల ఎడల గౌరవం ఉంటే వేలంపాటలో పాల్గొనకుండా కొత్త బొగ్గు బ్లాకులను కేంద్ర బొగ్గు గనుల శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఇప్పించాలని టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మిరియాల రాజి�
రామగుండం నియోజక వర్గానికి మంజూరైన ఈఎస్ఐ ఆస్పత్రి త్వరితగతిన నిర్మించాలని స్వచ్ఛంద సంఘాల ఐక్య వేదిక ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు.