పెద్దపల్లి జిల్లాలో ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియ అనంతరం రామగుండం నియోజక వర్గంలో 30వేల ఓట్లు గల్లంతైనట్లు అధికారిక గణంకాలు చెబుతున్నాయి. నియోజక వర్గంలో మొత్తం 2,13,990 ఓట్లు ఉండగా, ముసాయిదా ఓటరు జాబితాలో
రామగుండం నగర పాలక సంస్థ 51వ డివిజన్ పరిధి లక్ష్మీనగర్ లో మళ్లీ కూల్చివేతలు స్థానికులను హడలెత్తించాయి. ప్రధాన వ్యాపార కేంద్రమైన లక్ష్మీనగర్ లో వ్యాపారులు తమ పనుల్లో నిమగ్నమై ఉండగా, టౌన్ ప్లానింగ్ అధికారు�
వివిధ రంగాలలో ప్రఖ్యాతులైన సుమారు 200 మంది కళాకారులు ఒకే వేదికపైకి వచ్చి తమ ప్రదర్శనలతో సందడి చేశారు. సంస్కృతీ, సృజనాత్మకతకు అద్దం పడుతూ నైపుణ్యతను ప్రదర్శించారు. జానపద, శాస్త్రీయ ఆట.. పాటలతో కళాభిమానులను మ
రామగుండం ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్ పోస్టుల నియామక ప్రక్రియ ఆఖరి ఘట్టంకు చేరుకుంది. ఈ మేరకు రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, కమిషనర్ జే అరు�
కన్నవాళ్లను కాదు పొమ్మంటే.. ఆ మమకారంను తల్లిదండ్రులు చంపుకొని తిరగబడితే ఎదురయ్యే పరిస్థితులను ఇతివృత్తంగా నిరీక్షణ క్రియేషన్స్ బ్యానర్పై 'తిరగబడ్డ మమకారం' టైటిల్ తో లఘుచిత్రం తెరపైకి ఎక్కిస్తున్నారు.
20 ఏళ్ల క్రితం నాటి ఇంటికి ఇప్పుడు అనుమతులు లేవంటూ రామగుండం నగర పాలక టౌన్ ప్లానింగ్ అధికారులు అన్యాయంగా కూల్చివేశారని ఆరోపిస్తూ వృద్ధ దంపతులు గోదావరిఖని అశోక్ నగర్ లో గల వాటర్ ఎక్కిన సంఘటన మంగళవారం కలకలం
రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయంలోని పట్టణ ప్రణాళిక (టౌన్ ప్లానింగ్) విభాగంలో సీనియర్ వర్క్ ఇన్ స్పెక్టర్ గా పని చేస్తున్న ఆశ్రఫ్ (50) హఠాన్మరణం చెందారు. ఈ సంఘటనతో తోటి ఉద్యోగులను దిగ్భ్రాంతికి లోనయ్యారు.
రామగుండం నగరాన్ని పరిశుభ్రం, ఆరోగ్యకరంగా ఉంచడంలో పారిశుధ్య కార్మికులు చేస్తున్న సేవలు ఆమోఘమని మేయర్ మహంకాళి స్వామి అన్నారు. రామగుండం నగర పాలక సంస్థ ప్రజారోగ్య విభాగంలో విధులు నిర్వర్తిస్తున్న రెగ్యుల�
కోల్ సిటీ, ఆగస్టు 12 : కేసీఆర్ సారే మళ్లీ తెలంగాణకు ముఖ్యమంత్రి కావాలి.. అందరి బతుకులు మారాలి అంటూ కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండల కేంద్రం నుంచి జాడి తిరుపతి, దుర్గం శంకర్ అనే అభిమానులు ఎర్రవెల్లి వర�
రామగుండం కార్పొరేషన్ లో రూ.కోట్ల నిధులతో అభివృద్ధి జరుగుతుందని కాగితాలు చూపించడం కాదనీ, ఆ చిత్తశుద్ధి ఉంటే ముందు కౌన్సిల్ మీటింగ్ కు రావాలని రామగుండం మున్సిపల్ బీఆర్ఎస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మేకల సమ్�
ఇక్కడ రోడ్డు మధ్యలో బోరు పడిందనుకుంటున్నారా..? కాదు.. కాదు. అక్కడ బోరు (చేతిపంపు) ఉండగానే రోడ్డు పడింది. కాంట్రాక్టర్ పనితీరుకు అద్దం పడుతోంది. గోదావరిఖని విఠల్ నగర్ లో ఈ సంఘటన అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
పుట్టిన బిడ్డకు గంటలోపు తల్లిపాలు ఇవ్వడమే మొదటి సహజమైన టీకా అని రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి అన్నారు. ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను పురస్కరించుకొని రామగుండం నగర పాలక సంస్థ 21, 22, 23, 46 డివిజన్ల పరిధిలోని �