Operation Pochamma Maidan | పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ‘ఆపరేషన్ పోచమ్మ మైదాన్' రణరంగంగా మారింది. బుల్డోజర్లు ఒకటెనుక మరొకటి దూసుకొచ్చి.. హైడ్రా తరహాలో వ్యాపారులు, ప్రజలు చూస్తుండగానే భవనాలను నేలమట్టం చేశాయి.
Godavarikhani | గోదావరిఖని నగరం ఉలిక్కిపడింది. ఆపరేషన్ పోచమ్మ మైదాన్ క్లైమాక్స్ రణరంగంగా మారింది. నిశ్శబ్ద వాతావరణంలో ఒక్కసారి గా అలజడి రేగింది... బులడోజర్ ఒకటెనుక మరొకటి దూసుకొచ్చింది.. హైడ్రా తరహాలో వ్యాపారులు, ప
గోదావరిఖని నగరంలోని శ్రీ కోదండ రామాలయం పరిసర ప్రాంతంలో కొద్ది రోజులుగా సంచరిస్తున్న గుర్తు తెలియని మహిళకు అధికారులు ఆశ్రయం కల్పించారు. స్థానికులు, స్వచ్ఛంద సంఘాల ప్రతినిధులు నిస్సహాయ స్థితిలో ఉన్న ఆ మ�
శ్రావణమాసం వేళ మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షంతో రామగుండం మండల కేంద్రం సమీపంలోని రామునిగుండాల జలపాతం బుధవారం కనువిందు చేస్తోంది. ఎతైన కొండ మీదుగా వర్షపు నీరు రామునిగుండాల్లో పరవల్లుగా జలపాతం జాలువా
రామగుండం పద్మశాలీ సేవా సంఘంలో లెక్కల లొసుగులపై విభేదాలు పొడచూపుతున్నాయి . నూలు పౌర్ణమి పురస్కరించుకొని గోదావరిఖనిలో శనివారం నిర్వహించిన వేడుకలకు సంబంధించి నాయకత్వ బాధ్యతలు తీసుకున్న కొందరు వసూళ్లు చ�
కరీంనగర్ మెడికవర్ ఆస్పత్రి ఆధ్వర్యంలో సోమవారం గోదావరిఖని రమేష్ నగర్ ఆదర్శ ఆటో యూనియన్ అడ్డా ఆటో డ్రైవర్లకు ఉచితంగా గుండె వ్యాధి నిర్ధారణ వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా సుమారు 120 మంది ఆటో డ్రైవర్ల
రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయంలో ప్రక్షాళన జరగనుందా..? తాజా పరిణామాలు అన్ని విభాగాలను గాడిలో పెట్టడానికేనా..? అన్న ప్రచారం వినబడుతోంది. కార్పొరేషన్లో ప్రధానంగా పారిశుధ్య విభాగం, ఇంజనీరింగ్, పట్టణ ప్రణా
నూలు పౌర్ణమి పురస్కరించుకొని పద్మశాలీ సేవా సంఘం ఆధ్వర్యంలో గోదావరిఖనిలో మార్కండేయ రథయాత్ర అత్యంత వైభవంగా సాగింది. పద్మశాలి కుల వృత్తి చేనేత వస్త్ర తయారీ విధానంను రధయాత్రలో కళ్లకు కట్టినట్టు చూపించడం ప
తోబుట్టువుల బంధానికి ప్రతీక రాఖీ పండుగ. తోడ బుట్టిన తమ్ముళ్లు, అన్నలకు రాఖీలు కట్టాలని ఆడపడుచులు ఏడాది కాలంగా ఎదురుచూస్తారు. కానీ ఎవరూ లేని వారు ఎవరి కోసం ఎదురుచూస్తారు.. తమకు తోబుట్టువులు ఉంటే బాగుండు.. ర�
ఆ ఇద్దరిపై వేటు పడింది. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తూ గత కొంత కాలంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న పారిశుధ్య తనిఖీ అధికారి (శానిటరీ ఇన్స్పెక్టర్) కిరణ్ తోపాటు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎన్.హనుమంత రావు నాయ�
రావమ్మా... మహాలక్ష్మీ రావమ్మా... అంటూ అష్ట లక్ష్మీదేవతలను మహిళా భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో కొలిచారు. శ్రావణమాసం రెండో శుక్రవారం వరలక్ష్మీ వ్రతం పర్వదినం పురస్కరించుకొని గోదావరిఖనిలో ఆధ్యాత్మికత వెల్
మరణించినా జీవించాలంటే... ప్రతీ ఒక్కరూ అవయవదానంకు ముందుకు రావాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, రామగుండం నగర పాలక సంస్థ కమిషనర్ జే. అరుణ శ్రీ అన్నారు. ఈమేరకు నగర పాలక సంస్థ కార్యాలయంలో జాతీయ అవయవదాన దినోత్�
ఈనెల 9న గోదావరిఖనిలో పద్మశాలీ సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన యజ్ఞోపవీతం, నూలుపోగు రథయాత్ర కు పద్మశాలీలు ఇంటికొకరు తరలివచ్చి విజయవంతం చేయాలని ఆ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు రాజమల్లు, బూర్ల దామోదర
'అమ్మా చెత్త బండి వచ్చింది.. జెప్పన తీసుకురండి..’ అంటూ రామగుండం నగర పాలక సంస్థ పరిధిలోని పలు డివిజన్లలో ప్రతీ రోజు ఉదయం వినిపించే మాట ఇది. పారిశుధ్య కార్మికులు ఆటో ట్రాలీలతో ఇంటింటికి వచ్చి చెత్తను తీసుక వె
ఉద్యోగులు పదవీ విరమణ రోజునే ప్రయోజనాలు అందించే విధంగా చర్యలు తీసుకుంటామని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, రామగుండం నగరపాలక సంస్థ కమిషనర్ జే. అరుణ శ్రీ తెలిపారు.