ఆలిండియా యోగా చాంపియన్ షిప్ లో పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన మహిళ భారత రికార్డు కైవసం చేసుకుంది. యోగా ఫెడరేషన్ ఆఫ్ ఇండియా గోల్డెన్ జూబ్లీ సందర్భంగా జార్ఖండ్ రాష్ట్ర రాజధాని రాంచీలో జార్ఖండ్ యోగ�
హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించిన గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కార్యక్రమంలో గోదావరిఖని రెయిన్బో స్కూల్ విద్యార్థిని చేరాల నందననేహా పాల్గొని ప్రతిభను చాటింది. నాట్య ఆచార్య దగ్గుల జ్యోతిర్మయి ప
Godavarikhani : గోదావరిఖనికి చెందిన సీనియర్ న్యాయవాది, నోటరీ గోషిక ప్రకాష్ (51) గుండెపోటుతో మృతి చెందారు. విధి నిర్వహణలో భాగంగా పెద్దపల్లికి సహచరులతో కలిసి కారులో వెళ్తుండగా ఒక్కసారిగా గుండెపోటు వచ్చింది.
శాంతిభద్రతలలో భాగంగా గోదావరిఖని పరిధిలో కట్టుదిట్టమైన పోలీస్ నాకాబంధీ ఏర్పాటు చేసినట్లు పెద్దపల్లి డీసీపీ బీ రామ్ రెడ్డి అన్నారు. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు డీసీపీ బీ రామ్ రెడ�
హాయ్ రాజేష్.. ఏంట్రా ఇలా మారిపోయావ్... అస్సలు గుర్తు పట్టలేదు తెలుసా..ఇలాంటి పలకరింపులతో ఆ పూర్వ విద్యార్థులు మంత్రముగ్ధులయ్యారు. 25 యేళ్ల తర్వాత ఒకరికొకరు కలుసుకొని ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఒకరి మంచి చె
సమాజ సేవలో లయన్స్ క్లబ్ కు ప్రపంచ గుర్తింపు సమష్టి కృషి ఫలితమేననీ, తెలంగాణ రాష్ట్రంలోనే రామగుండం క్లబ్ పనితీరు భేషుగ్గా ఉందని లయన్స్ క్లబ్ గవర్నర్ సింహరాజు కోదండ రాం ప్రశంసించారు. ఈమేరకు గవర్నర్ ఆదివారం
గోదావరిఖని హనుమాన్ నగర్ కు చెందిన రేడియం శ్రీనివాస్ తనయుడు రవి సుమన్ ఇటీవల పాండిచ్చేరిలోని సెంట్రల్ యూనివర్సిటీలో మాస్ మీడియా అండ్ కమ్యూనికేషన్లో చేరాడు. కొద్ది రోజుల్లోనే కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన స
రామగుండం నియోజకవర్గ ప్రజలు బీఆర్ఎస్ వైపు ఆకర్షితులవుతున్నారని, కేసీఆర్ని ముఖ్యమంత్రిగా ఎప్పుడు చూద్దామా.. అని ఎదురుచూస్తున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వాళ్ల హరీష్ రెడ్డి అన్నారు. రామగుండంలో ఎమ్మే�
కూతురి పెళ్లి కోసం దాచుకున్న నగలు అమ్మి తల్లి జయమ్మ కట్టుకున్న షాపును అర్ధరాత్రి నిర్దాక్షిణ్యంగా కూల్చివేస్తారా..? అంటూ అఖిల పక్షం ఆగ్రహోదగ్రులైంది. గోదావరిఖని ప్రధాన చౌరస్తా నుంచి అఖిల పక్ష దళం భారీ బ�
సింగరేణి గుర్తింపు కార్మిక ఎన్నికలలో ఏఐటీయూసీ 47 హామీలు ఇచ్చి, ప్రాతినిధ్య సంఘమైన ఐఎన్టీయూసీ 6 గ్యారంటీలు, 39 హామీలు మేనిఫెస్టోలో పెట్టి కార్మిక వర్గానికి తప్పనిసరిగా అమలు చేస్తామని, మభ్యపెట్టి, గెలిచిన తర�
రామగుండం మున్సిపల్ అధికారులు కాంట్రాక్టర్ల ప్రయోజనాల కోసం ప్రజాధనం దుర్వినియోగం చేస్తే ఊరుకోబోమని సామాజిక కార్యకర్త, ఎన్ఐపీ జాతీయ ఉపాధ్యక్షుడు అశోక్ వేముల ప్రశ్నించారు. గోదావరిఖని కోర్టు ప్రక్క నుంచ�
ఎన్టీపీసీ సంస్థ నైతిక ప్రమాణాలను సమీక్షించడానికి ఢిల్లీ నుంచి విచ్చేసిన ఎన్టీపీసీ స్వంతంత్ర డైరెక్టర్లు గురువారం రామగుండం ఎన్టీపీసీ పర్యటనకు విచ్చేశారు. ఎన్టీపీసీ టౌన్షిప్ లో ని వీఐపీ గెస్ట్ హౌజ్ చేర�
సింగరేణి సంస్థలో అత్యంత కీలకమైన డైరెక్టర్ ఫైనాన్స్ పోస్ట్ ఖాళీగానే ఉంటుంది. ఈనెల 16 వరకు సింగరేణి సంస్థ చైర్మన్ గా కొనసాగిన బలరాం చేతిలోనే ఇన్చార్జి బాధ్యతల రూపంలో ఉన్న డైరెక్టర్ ఫైనాన్స్ పోస్టు ప్రస్తు�
అధికార పార్టీ నాయకుల అనాలోచిత నిర్ణయాలు, విధ్వంస పాలనతో రామగుండం చెల్లా చెదరవుతోందనీ, అందుకు నా జీవితమే మొదటి ఉదాహరణ అని కూల్చివేత బాధితుడు ఎన్ఐపీ జాతీయ నాయకులు అశోక్ వేముల ఆరోపించారు.
అగ్గి పుల్ల.. సబ్బు బిల్ల కాదేది అనర్హం అన్నారు పెద్దలు.. గోదావరిఖని తిలక్ నగర్ చెందిన ఇన్నోవేటర్ భగత్ ప్రశాంత్ క్రిస్మస్ను పురస్కరించుకొని పిస్తా డొప్పలతో క్రిస్మస్ చెట్టు తయారు చేశాడు.