కోడి కొండెక్కి కూర్చుంది. చికెన్ ముక్క నోటికి అందనంటోంది. గోదావరిఖనిలో చికెన్ ధర అమాంతం పెరిగింది. నెల రోజుల క్రితం కిలో చికెన్ రూ.260 ఉండగా అదిప్పుడు రూ.400లకు ఎగబాకింది.
హనుమాన్ జయంతి సందర్భంగా ఈనెల 31న గోదావరిఖనిలో పెద్ద ఎత్తున తలపెట్టిన వీర హనుమాన్ విజయ యాత్ర కు ఇంటికొకరు వేలాదిగా తరలి రావాలని వీహెచ్పీ కార్యదర్శి అయోధ్య రవీందర్ తెలిపారు.
అంతా అయిపోయింది. అనుకున్నదొక్కటి.. అయ్యిందొకటి జరిగింది. కో-ఆప్షన్ పదవులపై రామగుండంలో గందరగోళం నెలకొంది. 2019 మున్సిపల్ చట్టం, 2020 మార్చి 16న విడుదలైన జీవో నం.57. 58 ప్రకారంగానే కార్పొరేషన్లో ఐదుగురు కో-ఆప్షన్ సభ్య�
రామగుండం నగర పాలక సంస్థ 40వ డివిజన్ ఎల్బీ నగర్, సీపీఐ జెండా వద్ద గల ప్రధాన డ్రైనేజీ దారుణంగా ఉంది. నివాస గృహాల మధ్య గల ఈ ప్రధాన డ్రైనేజీలో పిచ్చి చెట్లు, చెత్తాచెదారంతో పేరుకపోతున్నా పట్టించుకునే వారే లేరని
సింగరేణి సంస్థలో గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలుగా ఉన్న ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీలు పైరవీలకే ప్రాధాన్యత ఇస్తూ సింగరేణి కార్మికుల సమస్యలు పట్టించుకోవడంలేదని హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ ఆరోపించ�
రామగుండం కార్పొరేషన్ లో వివాదాస్పదంగా ఉన్న యూజీడీ అక్రమాల నిగ్గు తేల్చేంత వరకు బిల్లులు ఆపాలని 41వ డివిజన్ కార్పొరేటర్ మార్కపురి సూర్య అధికారులను కోరారు. ఈమేరకు కలెక్టరేట్ లో సోమవారం జరిగిన ప్రజావాణిలో
పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో అరుదైన..వింతైన సంఘటన అందరినీ ఆశ్చర్యపరిచింది. జంతువుల్లో జాతి వైరం సహజం. అందునా కోతులకు, కుక్కలకు అస్సలే పడదు. కానీ ఓ వానరం జాతి వైరంకు సవాల్ విసిరింది.
స్థానిక పోచమ్మవాడకు చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త పెరుగు సతీష్ ఆత్మహత్యకు మంత్రి శ్రీధర్బాబు, గోదావరిఖని ఏసీపీ మడత రమేష్లే కారణమని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ ఆరోపించారు.
గోదావరిఖని ప్రధాన కూరగాయల మార్కెట్ రోడ్డు పునరుద్ధరణకు నగర పాలక సంస్థ నడుం బిగించింది. గత మూడు నెలల కిందట యూజీడీ పనుల్లో భాగంగా పైపులైను కోసం తవ్విన మట్టిని కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా రోడ్డుపైనే కుప్ప�
సింగరేణి లో రాజకీయ జోక్యం తో రూ.51 వేల కోట్ల బకాయిలను సంవత్సరాలు దాటిన చెల్లించకుండా సంస్థ ను దివాలా తీయించారని గుర్తింపు సంఘం సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమ�
సింగరేణి సంస్థలు ప్రతీ నెల మెడికల్ బోర్డు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ అవసరమైతే తీవ్రస్థాయిలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మిర
మహిళలు అంతరిక్షంలో అడుగిడే స్థాయికి ఎదిగినా అవనిపై మాత్రం ఇప్పటికీ వివక్షతకు గురవుతూనే ఉన్నారని ఐలు రాష్ట్ర కన్వీనర్, సీనియర్ న్యాయవాది సీహెచ్ శైలజ అన్నారు.
రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయం ఆవరణలో శనివారం అతివలు ఆడవిడుపుతో సరదాగా గడిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని ముందస్తుగా వేడుకగా జరుపుకున్నారు.