రామగుండం నియోజకవర్గ ప్రజలు బీఆర్ఎస్ వైపు ఆకర్షితులవుతున్నారని, కేసీఆర్ని ముఖ్యమంత్రిగా ఎప్పుడు చూద్దామా.. అని ఎదురుచూస్తున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వాళ్ల హరీష్ రెడ్డి అన్నారు. రామగుండంలో ఎమ్మే�
కూతురి పెళ్లి కోసం దాచుకున్న నగలు అమ్మి తల్లి జయమ్మ కట్టుకున్న షాపును అర్ధరాత్రి నిర్దాక్షిణ్యంగా కూల్చివేస్తారా..? అంటూ అఖిల పక్షం ఆగ్రహోదగ్రులైంది. గోదావరిఖని ప్రధాన చౌరస్తా నుంచి అఖిల పక్ష దళం భారీ బ�
సింగరేణి గుర్తింపు కార్మిక ఎన్నికలలో ఏఐటీయూసీ 47 హామీలు ఇచ్చి, ప్రాతినిధ్య సంఘమైన ఐఎన్టీయూసీ 6 గ్యారంటీలు, 39 హామీలు మేనిఫెస్టోలో పెట్టి కార్మిక వర్గానికి తప్పనిసరిగా అమలు చేస్తామని, మభ్యపెట్టి, గెలిచిన తర�
రామగుండం మున్సిపల్ అధికారులు కాంట్రాక్టర్ల ప్రయోజనాల కోసం ప్రజాధనం దుర్వినియోగం చేస్తే ఊరుకోబోమని సామాజిక కార్యకర్త, ఎన్ఐపీ జాతీయ ఉపాధ్యక్షుడు అశోక్ వేముల ప్రశ్నించారు. గోదావరిఖని కోర్టు ప్రక్క నుంచ�
ఎన్టీపీసీ సంస్థ నైతిక ప్రమాణాలను సమీక్షించడానికి ఢిల్లీ నుంచి విచ్చేసిన ఎన్టీపీసీ స్వంతంత్ర డైరెక్టర్లు గురువారం రామగుండం ఎన్టీపీసీ పర్యటనకు విచ్చేశారు. ఎన్టీపీసీ టౌన్షిప్ లో ని వీఐపీ గెస్ట్ హౌజ్ చేర�
సింగరేణి సంస్థలో అత్యంత కీలకమైన డైరెక్టర్ ఫైనాన్స్ పోస్ట్ ఖాళీగానే ఉంటుంది. ఈనెల 16 వరకు సింగరేణి సంస్థ చైర్మన్ గా కొనసాగిన బలరాం చేతిలోనే ఇన్చార్జి బాధ్యతల రూపంలో ఉన్న డైరెక్టర్ ఫైనాన్స్ పోస్టు ప్రస్తు�
అధికార పార్టీ నాయకుల అనాలోచిత నిర్ణయాలు, విధ్వంస పాలనతో రామగుండం చెల్లా చెదరవుతోందనీ, అందుకు నా జీవితమే మొదటి ఉదాహరణ అని కూల్చివేత బాధితుడు ఎన్ఐపీ జాతీయ నాయకులు అశోక్ వేముల ఆరోపించారు.
అగ్గి పుల్ల.. సబ్బు బిల్ల కాదేది అనర్హం అన్నారు పెద్దలు.. గోదావరిఖని తిలక్ నగర్ చెందిన ఇన్నోవేటర్ భగత్ ప్రశాంత్ క్రిస్మస్ను పురస్కరించుకొని పిస్తా డొప్పలతో క్రిస్మస్ చెట్టు తయారు చేశాడు.
తెలంగాణ పారిశ్రామిక రంగానికి తలమానికమైన సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) లో ప్రస్తుతం అసాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. అటు విధుల్లో ఉన్న అధికారులు, ఇటు పదవీ విరమణ చేసిన అధికారులు.. తమకు దక్కాల్సిన 'పన�
గోదావరిఖని నగరంలోని మార్కండేయ కాలనీ ప్రధాన రోడ్డు డివైడర్ ను ఎక్కడికక్కడ తొలగిస్తున్నారు. స్థానిక అడ్డగుంటపల్లి నుంచి మొదలుకొని రాజేష్ థియేటర్ వరకు సుమారు 2 కి.మీ మేర ఉన్న డివైడర్ తో పాటు మధ్యలో ఉన్న విద�
పెద్దపల్లి జిల్లా గోదావరిఖని గణేశ్చౌక్లో చేపట్టిన ‘ఆపరేషన్ చౌరస్తా’ బాధితుల రోదనలతో హోరెత్తింది. ఆదివారం రామగుండం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో కట్టడాలు కూల్చివేయగా, ఆ ప్రాంతం నిరసనలతో అట్టుడికింది.
పెద్దపల్లి జిల్లా గోదావరిఖని గణేశ్చౌక్లో చేపట్టిన ‘ఆపరేషన్ బుల్డోజర్' రెండోరోజు ఉద్రిక్తతకు దారితీసింది. శనివారం రామగుండం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో కట్టడాలు కూల్చివేయగా, ఆ ప్రాంతం బాధితుల రోదనలతో �
గోదావరిఖని గణేష్ చౌక్ లో రామగుండం నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన ఆపరేషన్ చౌరస్తా రెండవ రోజూ కొనసాగింది. శనివారం నాడు ఒక ప్రక్క బాధితుల కన్నీళ్లు... హృదయ విదారకర రోదనలు... మరో ప్రక్క కళ్లెదుటే కట్టడాల కూ�
పెద్దపల్లి జిల్లా గోదావరిఖని గణేశ్చౌక్లో ఆపరేషన్ చౌరస్తా ఉద్రిక్తతకు దారి తీసింది. గోదావరిఖని ప్రధాన చౌరస్తాలోని టాక్సీ స్టాండ్ పక్కన గల ప్రభుత్వ స్థలంలో ఉన్న దుకాణాలను రామగుండం టౌన్ ప్లానింగ్ �
రామగుండం ఎన్టీపీసీకి చెందిన భూ దందాలో ప్రతిరోజు రూ.35 లక్షల వరకు చేతులు మారుతున్నాయని, ఈ వ్యవహారంలో రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్సింగ్ కు ప్రత్యక్ష సంబంధం ఉందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు వ్యాళ్�