సప్త సముద్రాలు దాటి.. అగ్ర రాజ్యంకు వెళ్లి ఉన్నతోద్యోగంలో స్థిరపడినా పుట్టిన గడ్డను మరువలేదు. ఈ ప్రాంత రుణం తీర్చుకోవాలని వీహెచ్ఆర్ ఫౌండేషన్ సంస్థను స్థాపించాడు. ఎన్నారైగా ప్రజాసేవకు శ్రీకారం చుట్టి వే�
గోదావరిఖనిలో వచ్చే ఏడాది జనవరిలో రూ.15 కోట్ల నిధులతో కళాభవన్ ఆడిటోరియం నిర్మాణానికి కృషి చేస్తానని రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్ రాజ్ ఠాకూర్ హామీ ఇచ్చారు. ఈమేరకు గోదావరి కళా సంఘాల సమాఖ్య అధ్యక్షుడు కనకం రమణయ్
రామగుండం నగర పాలక సంస్థ పరిధిలో కొద్ది రోజులుగా సామాన్యుల ఇళ్లు కూల్చడం, ఆస్తులకు నష్టం కలిగించడమే అభివృద్ధి అందామా..? అని ఎన్ఐపీ జాతీయ ఉపాధ్యక్షుడు వేముల అశోక్ ప్రశ్నించారు. స్థానిక మార్కండేయ కాలనీలో శన�
గోదావరిఖని మార్కండేయ కాలనీలో ఆషాఢమాసం పురస్కరించుకొని లక్ష్మీ గణపతి మిత్ర మండలి ఆధ్వర్యంలో గోరింటాకు వేడుకలు శనివారం కనుల పండువగా నిర్వహించారు. ముందుగా మైదాకు చెట్టుకు మహిళలు భక్తి శ్రద్ధలతో ప్రత్యే�
కంటి చూపుతో బాధపడుతూ కంటి ఆపరేషన్లు చేయించుకోలేని స్థితిలో ఉన్న పలువురికి లయన్స్ క్లబ్ చేయూత అందించింది. ఈమేరకు శుక్రవారం గోదావరిఖని లయన్స్ క్లబ్ భవన్లో కరీంనగర్ రేకుర్తి కంటి దవాఖాన సహకారంతో ఉచిత కంట�
రామగుండం నగర పాలక సంస్థకు చెందిన స్లాటర్ హౌస్, యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ భవనాలకు ఉన్న ఇనుప కిటికీలు. తలుపులు మాయం వెనుక మర్మమేమిటో అని చర్చ మొదలైంది. ఈ సంఘటన జరిగి చాలా రోజులు గడుస్తున్నా.. బయటకు రాలేదు
గోదావరిఖనికి చెందిన సింగరేణి ముద్దుబిడ్డ, సినీ నటుడు సాగర్ (ఆర్కే నాయుడు) నటించిన ది 100 సినిమా విడుదల సందర్భంగా శుక్రవారం స్థానిక న్యూ అశోక థియేటర్ ఆవరణలో వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. సినీ అభిమాన సంఘాల ఐక్
భారతీయ జీవిత బీమా సంస్థ రామగుండం శాఖ ఉద్యోగులు బుధవారం కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. దేశంలోని ప్రభుత్వ ఉద్యోగులు, కార్మిక హక్కులు కాలరాసే విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకవచ్చిన నల్ల చట్టాలను ఉపసంహరించు�
సరైన ధ్రువపత్రాల అనుమతితోనే లక్ష్మీ నరసింహా ఫంక్షన్ హాలు నిర్మించామని యజమాని చింతలపల్లి కిషన్ రావు వెల్లడించారు. ఈ మేరకు ఆయన మంగళవారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. రామగుండం నగర పాలక సంస్థ పరిధిలోని కృష్
రామగుండం నగర పాలక సంస్థలోని పారిశుధ్య విభాగంలో చెత్త సేకరణ వాహనాలపై పని చేస్తున్న మహిళా కార్మికులను డ్రైవర్లు, సూపర్వైజర్లు వేధింపులకు గురి చేస్తున్నారని ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ అధ్యక్షుడు మద్దెల దినేష్
సందేశాత్మక చిత్రాల ద్వారానే సమాజంలో మార్పు వస్తుందని గోదావరిఖని సబ్ డివిజనల్ పోలీస్ అధికారి (ఏసీపీ) మడత రమేష్ అన్నారు. తెలంగాణ లైఫ్ సినిమా ఛానల్ ఆధ్వర్యంలో రాపల్లి కుమార్ పటేల్ రచన, దర్శకత్వంలో నిర్మిస్�
పర్యావరణ పరిరక్షణ కోసం ఎన్టీపీసీలోని శ్రీ భగవతీ యూత్ అధ్యక్షుడు కొంకటి రవిగౌడ్ ఆధ్వర్యంలో ఆదివారం ఎన్టీపీసీ ష్టానగర్లో పెద్ద ఎత్తున హరితహారం కార్యక్రమాన్ని చేపట్టారు. కాలనీలోని ఖాళీ ప్రదేశాల్లో దాదా�
ఆషాఢ మాసం వస్తే చాలు.. మహిళలకు ముందుగా గుర్తుకొచ్చేది గోరింటాకు. గౌరీ దేవి ప్రతిరూపంగా భావించే మైదాకుతో ఈ మాసంలో ఒక్కసారైనా చేతులను అలంకరించుకోవడం సాంప్రదాయం. సహజంగా పెరిగే మైదాకు చెట్ల ఆకులను తీసుకవచ్చ
పిల్లల పుట్టిన రోజున తల్లిదండ్రులు ఆనందంతో విందులు, వినోదాలతో ఆర్భాటాలు చేయడం సహజం. కానీ, గోదావరిఖని పవర్ హౌజ్ కాలనీకి చెందిన ఓ మాతృమూర్తి తన కూతురు పుట్టిన రోజున అపురూప కానుక ఇవ్వాలని తలచింది. తన మరణానం
సింగరేణి సంస్థ రామగుండం డివిజన్ వన్ పరిధిలోని జీడికే 11 గని లో శుక్రవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో గని పైకప్పు కూలింది. ఈ ప్రమాదంలో జీ శ్రీకాంత్ అనే బదిలీ వర్కర్ కార్మికుడు గాయాలపాలయ్యాడు.