గోదావరిఖనికి చెందిన సామాజిక వేత్త డాక్టర్ దేవి లక్ష్మీనర్సయ్యకు జీవన సాఫల్య పురస్కారం లభించింది. పసుంధర విజ్ఞాన వికాస మండలి 32వ వార్షికోత్సవం సందర్భంగా హైదరాబాద్ రవీంద్రభారతిలో ప్రముఖులు ఏనుగు నరసింహ
గోదావరిఖని ప్రభుత్వ దవాఖాన మార్చురీలో గుర్తు తెలియని మహిళ శవం భద్రపర్చినట్లు గోదావరిఖని టూ టౌన్ సీఐ ప్రసాద రావు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. వారం రోజుల క్రితం గోదావరిఖని గంగానగర్ ప్రాంతంలో అపస్మారక �
రామగుండం నగర పాలక సంస్థ అధికారులు, ఉద్యోగులు ఆదర్శంగా నిలిచారు. వంద రోజుల కార్యచరణ ప్రణాళికలో భాగంగా సోమవారం కార్పొరేషన్ కార్యాలయంలో స్వచ్ఛందంగా రక్తదానం చేసి అందరిచే శభాష్ అనిపించుకున్నారు.
రామగుండం బీ థర్మల్ విద్యుత్ కేంద్రం అసిస్టెంట్ ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్(సివిల్) పతాన్ రహీమాఖాన్ (48) బక్రీద్ పర్వదినంన ఆకాల మృతితో బీ థర్మల్ అధికారులు, ఉద్యోగులు, యూనియన్ నాయకులు ఘన నివాళులర్పించారు.
సింగరేణి ఉన్నత పాఠశాలలను పచ్చదనం పెంపొందించి, పాఠశాల ఆవరణలు ఆహ్లాదకరమైన వాతరవరణం ఉండేలా ‘హరిత పాఠశాల’ లను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు సింగరేణి ఎడ్యుకేషనల్ సెక్రెటరీ సీఎం ఎడ్యుకేషన్ గూండా శ్రీనివ�
రామగుండం నగర పాలక సంస్థ డివిజన్ల పునర్విభజనకు సంబంధించి వెలువడిన ముసాయిదా (డ్రాఫ్ట్ నోటిఫికేషన్)పై తాజాగా మరో ప్రచారం తెరపైకి వచ్చింది. డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఆశాస్త్రీయ పద్ధతిలో జరగడంతోనే ఓటర్ల గల్లంతై
చత్తీస్ ఘడ్ లో ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చకుండా అడవిలోకి తీసుకవెళ్లి బూటకపు ఎన్ కౌంటర్లు చేస్తున్నారని సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి సభ్యులు జ�
డీ అండ్ ఓ ట్రేడ్ లైసెన్సు ఫీజులపై రామగుండం నగర పాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ నాయిని వెంకటస్వామి అవగాహన కల్పించారు. గోదావరిఖని మార్కండేయ కాలనీలో శనివారం కార్పొరేషన్ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు.
రెండు దశాబ్ధాల పాటు నిర్విరామంగా సమాజ సేవ చేస్తున్న మాజీ పోలీస్ కానిస్టేబుల్, సామాజిక కార్యకర్త దేవి లక్ష్మీనర్సయ్యకు మరోసారి గుర్తింపు లభించింది. వసుంధర విజ్ఞాన వికాస మండలి ఆయన్ను జీవన సాఫల్య పురస్కా�
గోదావరిఖని పైనింక్లయిన్ నుంచి చౌరస్తాకు వెళ్లే ప్రధాన రోడ్డు. మార్గమధ్యంలో వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలో సీత నగర్ బోర్డు వద్ద వాహనాల రాకపోకల గందరగోళం చూస్తున్నారు.
గోదావరిఖని సీతానగర్ బోర్డు నుంచి కూరగాయల మార్కెట్ కు వెళ్లే దారిలో మళ్లీ ఆక్రమణలు జరుగుతున్నాయి. ఆ మార్గంలో రోడ్డు వెడల్పులో భాగంగా ఇటీవలనే రామగుండం నగర పాలక సంస్థ టౌన్ ప్లానింగ్ అధికారులు దుకాణాలను తొ�
గోదావరిఖని జవహర్ నగర్ సమీపంలో గల రేషన్ దుకాణం గత మూడు రోజులుగా మూసే ఉంటోంది. ఈ దుకాణం ఎప్పుడూ ఇంతేనని స్థానికుల నుంచి ఆందోళన వ్యక్తమవుతుంది. మూడు రోజులుగా మూసే ఉండడంతో లబ్దిదారులు కాళ్లచెప్పులు అరిగేలా �
పుట్టిన రోజు అంటే సన్నిహితుల మధ్య జరుపుకోవడం.. లేదంటే పది మందికి అన్నదానం చేయడం సహజం. కానీ, గోదావరిఖనికి చెందిన బుల్లితెర నటుడు, సీనియర్ కళాకారుడు అశోక్ వేముల మాత్రం వినూత్న కార్యక్రమం చేపట్టారు.