తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాలకు అద్దం పట్టే పండుగ బతుకమ్మ పండుగ అని, పూలనే దేవతలుగా కొలిచే గొప్ప సంస్కృతి ఒక తెలంగాణకే దక్కిందని ఐఏఎస్ పాఠశాల డైరెక్టర్ పేరం హేమలత శ్రీకాంత్ అన్నారు.
గోదావరిఖనికి చెందిన యూట్యూబ్ స్టార్, సీనియర్ కళాకారుడు, సామాజిక కార్యకర్త వేముల అశోక్ ను ప్రతిష్టాత్మక గ్రేటర్ ఎక్స్ లెన్సీ- 2025 అవార్డు వరించింది. హైదరాబాద్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రముఖ సినీ ప్రముఖులు,
తెలంగాణ సంస్కృతికి అద్దంపట్టే బతుకమ్మ వేడుకలను గోదావరిఖనిలో మహిళలు ముందస్తుగా జరుపుకున్నారు. రామ రామ రామ ఉయ్యాలో అంటూ మహిళలు ప్రకృతి పండుగను ఆరాధిస్తూ బతుకమ్మ ఆట.. పాటలతో హోరెత్తించారు.
సిగ్గు... సిగ్గు... పాపం పసివాళ్లు అని చూడకుండా... ప్రాచీన కళలకు జీవం పోస్తున్నారని అభినందించకుండా.. అధికార పార్టీ నేత ఒకరు అక్కసు వెళ్లగక్కిన అమానవీయ సంఘటన పెద్దపల్లి జిల్లా గోదావరిఖని విఠల్ నగర్ లో ఆదివారం
గోదావరిఖనికి చెందిన సీనియర్ కళాకారుడు, విలక్షణ నటుడు వేముల అశోక్ ను ప్రతిష్టాత్మక గ్రేటర్ ఎక్సలెన్సీ అవార్డు-2025 వరించింది. నటనపై ఆసక్తితో కళారంగంలో అడుగుపెట్టిన వేముల అశోక్ ఇప్పటివరకు 80 లఘు చిత్రాల్లో న�
'హలో... నేను ఎమ్మార్వో ఆఫీస్ నుంచి వచ్చాను.. రేషన్ కార్డు కోసం దరఖాస్తు పెట్టుకుంది మీరేనా.. ఎంక్వయిరీకి వచ్చాము మీరుండే అడ్రస్ ఎక్కడ... లేదంటే మేము ఇక్కడ దగ్గరలోనే ఉన్నాం.. ఆధార్ కార్డు, కరెంటు బిల్లు జిరాక్స్
కుటుంబ యజమాని మరణిస్తే రూ.20వేల ఆర్థిక సహాయం వర్తించే కేంద్ర ప్రభుత్వ జాతీయ కుటుంబ లబ్ధి పథకంపై రామగుండం కార్పొరేషన్ ద్వారా ప్రచారం చేపట్టాలని, అందుకు బల్దియాలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని ఫైట్ ఫర్ బెట�
గోదావరిఖని ఆర్సీవోఏ క్లబ్ లో ఆదివారం పెద్దపల్లి జిల్లా స్థాయి కరాటే అండర్- 14, 17 బాలురు, బాలికల విభాగంలో ఎంపిక పోటీలు జరిగాయి. ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి కనుకుంట్ల లక్ష్మణ్ ముఖ్యతిథిగా హాజరై ఈ ఎంపిక పోటీల�
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్స్ ను తిప్పికొడదామని టీయూసీఐ రాష్ట్ర అధ్యక్షులు కే. సూర్యం పిలుపునిచ్చారు. ఈమేరకు గోదావరిఖనిలో ఆదివారం టీయూసీఐ పెద్దపల్లి జిల్లా కమ
వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు ప్రశాంతంగా ముగిసాయి. తొమ్మిది రోజుల పాటు భక్తులతో విశిష్ట పూజలందుకున్న బొజ్జ గణపయ్యలను శుక్రవారం నిమజ్జనంకు తరలించారు. గణపతి బొప్పా మోరియా అంటూ యువకులు కేరింతల మధ్య గణనా�
ఉపాధ్యాయులు దేశ భవిష్యత్ ను నిర్మించే పట్టుగొమ్మలని రామగుండం లయన్స్ క్లబ్ ప్రతినిధులు కొనియాడారు. డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి పురస్కరించుకని శుక్రవారం లయన్స్ భవన్ లో ప్రభుత్వ పాఠశాలలకు చెందిన ఆరు�
వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 7వ రోజైన మంగళవారం గోదావరిఖని నగరంలోని వివిధ ప్రాంతాల్లోగల వినాయక మండపాల్లో అన్నదానాలు, కుంకుమార్చనలు అత్యంత ఘనంగా నిర్వహించారు.
గోదావరిఖని జీవిత బీమా కార్యాలయంలో సోమవారం కరీంనగర్ మెడికవర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఆసుపత్రి జనరల్ ఫిజిషియన్ డాక్టర్ లోకేష్ హాజరై సుమారు 200 మంది ఎస్ఐసీ ఉద్యోగులు, సిబ్బ�
రామగుండం నగర పాలక పరిధిలో ఆశావహులకు ఈయేడు వినాయక చవితి కలిసి వచ్చింది. నిరుడు వినాయక చవితి అప్పుడు ఎక్కడ చందాలు అడుగుతారోనని తప్పించుకొని దూరం దూరంగా ఉన్న మాజీ కార్పొరేటర్లు, ఆశావహులు, వివిధ పార్టీల నాయ�