చెత్త బయట పడవేస్తే చట్టరీత్యా చర్యలు తప్పవని రామగుండం నగర పాలక సంస్థ మేయర్ మహంకాళి స్వామి అన్నారు. ఈమేరకు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి 49వ డివిజన్ గోదావరిఖని మార్కండేయ కాలనీలో శనివారం నాలా పూడికత�
కార్మిక సంక్షేమంకు పెద్దపీట అని ఊతపదంగా చెప్పుకునే సింగరేణి సంస్థకు పట్టదు.. సింగరేణి ప్రాంతం కావడంతో అటు రామగుండం బల్దియాకు గిట్టదు.. అనే పర్యవసానంగా ఓపెన్ జిమ్ ఏర్పాటు ఇక్కడ కలగానే మిగిలిపోతోంది.
తలసేమియా చిన్నారుల కోసం ఆలయ ఫౌండేషన్ వలంటీర్లు రక్తదానం చేశారు. ఐఏఎస్ అధికారి పరికిపండ్ల నరహరి పుట్టిన రోజు సందర్భంగా మాజీ కార్పొరేటర్ ఐత శివకుమార్ ఆధ్వర్యంలో గోదావరిఖని ఎల్బీ నగర్ లో ఆదివారం మెగా రక్త�
సీఎం కప్ రాష్ట్ర స్థాయి అర్చరీ పోటీల్లో పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన హన్సిక రావు అనే ఇంజనీరింగ్ విద్యార్థిని విజేతగా నిలిచింది. అద్భుతమైన ప్రతిభతో బంగారు పతకం సాధించింది.
Godavarikhani | గోదావరిఖని కేంద్రంగా 2021లో భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాలు, ఆజాదీకా అమృత్ మహోత్సవ్, 2024లో విభిన్న రంగాలలో రాణిస్తున్న సుమారు 125 మంది సింగరేణి ఉద్యోగులు, వారి కుటుంబాల పిల్లలను గుర్త
పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో తొలిసారిగా హిజ్రాలు పండుగ చేసుకున్నారు. రోజంతా ఆట పాటలు, నూతన వస్త్రాలంకరణ, అమ్మవారి పూజా మహోత్సవాలతో ఆకట్టుకున్నారు. గోదావరిఖని గంగానగర్ లోని ఓ ఫంక్షన్ హాలులో మంగళవారం ర�
ఒకే డాక్యుమెంటు రిజిస్ట్రేషన్ తో రిజిస్ట్రేషన్ శాఖకు రూ.కోటి రెండు లక్షల 87 వేల 200 ఆదాయం సమకూరింది. రామగుండం సబ్ రిజిస్టార్ కార్యాలయంలో సోమవారం గోదావరిఖనిలో ఏర్పాటు చేయనున్న భారీ షాపింగ్ మాల్ డిమార్ట్ కు స
పెద్దపల్లి జిల్లాలోని రామగిరి మండలం సెంటినరీ కాలనీలో జరిగిన హత్య కేసును పోలీసులు చేధించారు. బేగంపేట గ్రామానికి చెందిన మొలంగురి కొమురయ్య హత్యకు పాల్పడిన అదే గ్రామానికి చెందిన బుర్ర కొమురయ్య అలియాస్ రాజ
ఎన్నికలకు ముందు కళాకారులకు ఇచ్చిన వాగ్దానాలు... హామీలు సాధించే దిశగా సమర శంఖం పూరిస్తున్నట్లు ప్రముఖ కళాకారులు స్పష్టం చేశారు. పెద్దపల్లి జిల్లాలోని వివిధ కళా రంగాల్లో నిష్ణాతులైన 24 విభాగాల కళాకారుల అభ్�
ఒకరు ప్రాణం లేని బొమ్మతో మాట్లాడిస్తారు.. మరొకరు గాలిలో పావురాలు సృష్టిస్తారు.. ఇంకొకరు కాగితాలను కరెన్సీగా మార్చడం.. గాలిలో మనిషిని పడుకోబెట్టడం.. ఇలాంటి అద్భుతాలు సృష్టించడంలో రామగుండం కోల్ బెల్ట్ మాంత�
రామగుండం నగర పాలక సంస్థ ఎన్నికల ఘట్టం ముగిసింది. కొత్త పాలక వర్గం కొలువుదీరింది. ఇక నామినేటెడ్ పదవుల ఎంపిక ప్రక్రియ జరగాల్సి ఉంది. ఐతే కో ఆప్షన్ పదవులు ఎవరికి దక్కుతాయన్నదే మిస్టరీగా మారింది.
అడ్రియాల లాంగ్వాల్ ప్రాజెక్ట్ ఏరియా (ఏఎల్పీ)లో కార్మికుల భద్రతపై అవగాహన పెంచే లక్ష్యంతో హెల్మెట్ ధరించడం యొక్క ప్రాముఖ్యతను తెలియజేసే వినూత్న విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.