స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే అరుణ శ్రీ ఆదేశాలను రామగుండం నగర పాలక సంస్థ అధికారులు పట్టించుకోవడం లేదు. రామగుండం కార్పొరేషన్ పరిధిలోని రోడ్లపై పశువులు కనిపిస్తే వెంటనే గోశాలకు తరలించాలని ఈ నెల 4న ఆమె ఆ�
ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికా దేశాలు జరుపుతున్న యుద్ధంను వెంటనే ఆపి శాంతిని నెలకొల్పాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎస్. వీరయ్య డిమాండ్ చేశారు. ఈమేరకు గోదావరిఖనిలోని పార్టీ కార్యాలయం నుంచి సోమవారం చేపట్ట
జరంగ్ దళ్ అఖిల భారతీయ పిలుపు మేరకు సోమవారం గోదావరిఖని నగరంలోని శ్రీ కోదండ రామాలయం ఆవరణలో వృక్షారోహణం చేపట్టారు. భజరంగ్ దళ్ కార్యకర్తలు సేవా సప్తాహం పేరుతో మొక్కలు నాటారు.
నిరుపేద ముస్లిం యువతి వివాహానికి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, వీహెచ్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు వ్యాళ్ల హరీష్ రెడ్డి చేయూత అందించారు. రామగుండం కార్పొరేషన్ 8వ డివిజన్ గంగానగర్కు చెందిన సయ్యద్ ఖాసీం అనే లార�
ప్రపంచ సంగీత దినోత్సవం పురస్కరించుకొని గోదావరి కళా సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో గోదావరిఖనిలో నిర్వహించిన సంగీత విభావరి విశేషంగా ఆకట్టుకుంది. స్థానిక సమాఖ్య భవన్ లో శనివారం జరిగిన కార్యక్రమంలో పలువురు కళాక�
గోదావరిఖని ఎల్.బీ నగర్ లో గల మాతంగి కాంప్లెక్స్ ఎదురుగా రోడ్డు ప్రక్కన చెట్టు కింద మూడు దశాబ్దాలుగా సిమెంట్ గాజులు పోసుకుంటూ జీవనోపాధి పొందుతున్నాడు. ఆ ప్రక్కనే ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ఏర్పాటు అవుతుండ�
రామగుండం నగర పాలక సంస్థ పరిధిలో పారిశుధ్యంపై ప్రజల్లో అవగాహన కలిగేందుకు వినూత్నంగా గోడ చిత్రాలు వేయించారు. వంద రోజుల కార్యచరణలో భాగంగా నగర పాలక సంస్థ కమిషనర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే అరుణ శ్రీ ఆ�
యే దుబారా బల్దియా హై... రామగుండం నగర పాలక సంస్థకు ఈ పేరు చక్కగా సరిపోతుందని పలువురు అంటున్నారు. ఎందుకంటే వాహనాల కొనుగోళ్లలో చూపుతున్న శ్రద్ధ, వాటి వినియోగంలో మాత్రం చూపించడం లేదు.
చారాణా కోడికి.. బారానా మసాలా అంటే ఇదే కాబోలు. రామగుండం నగర పాలక సంస్థ నూతనంగా కొనుగోలు చేసిన మినీ ఎక్స్కవేటర్ వాహనం విషయంలో ఇదే తరహా విమర్శలు వస్తున్నాయి. కాంట్రాక్టర్లు ఎంత చెబితే అధికారులు అంత బిల్లు చె�
రామగుండం మండల కేంద్రంలోని హౌజింగ్బోర్డుకాలనీలో నూతనంగా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఏర్పాటు కోసం క్లస్టర్ రిసోర్స్ పర్సన్లు రామకుమార్, వెంకటేశ్వర్లు, గౌస్, శ్రీలత సర్వే చేపట్టారు. హౌసింగ్ బోర్డు కాలనీ పిల�
గోదావరిఖనికి చెందిన బహుముఖ ప్రజ్ఞాశాలి మేజిక్ రాజాను స్థానిక కళాకారులు, కళా సంఘాల ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. ఇటీవల హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగిన వసుంధర విజ్ఞాన వికాస మండలి 32వ వార్షికోత్సవ వేడుక�
గోదావరిఖని పట్టణంలో ఒక భారీ షాపింగ్ మాల్ నిర్మాణానికి సంబంధించి పర్మిషన్ ఇవ్వడంలో రామగుండం బల్దియా అధికారులు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. షాపింగ్ మాల్ నిర్మాణానికి పర్మిషన్ ఇస్తే ఒకే మొత్తం�
ఇదే మా ఆఖరి కోరిక... మరణానంతరం మా దేహాలు వృథా కావడం మాకిష్టం ఉండదు.. వైద్య విద్యార్థుల పరిశోధనలకు ఉపయోగపడాలని గోదావరిఖని శారదానగర్ కు చెందిన రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి లైశెట్టి రాజయ్య- మధురమ్మ అనే వృద్ధ దంప�
రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయంలో అసలేం జరుగుతుంది..? డివిజన్ల పునర్విభజనకు సంబంధించి ఇటీవల వెలువరించిన డ్రాఫ్ట్ నోటిఫికేషన్ (ముసాయిదా)ను ఫైనల్ చేస్తారా..? లేదంటే సవరిస్తారా..? అన్నది ఎటూ తేలడం లేదు.