రామగుండం ఎన్టీపీసీకి చెందిన భూ దందాలో ప్రతిరోజు రూ.35 లక్షల వరకు చేతులు మారుతున్నాయని, ఈ వ్యవహారంలో రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్సింగ్ కు ప్రత్యక్ష సంబంధం ఉందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు వ్యాళ్�
కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న బొగ్గు బ్లాక్ల వేలంలో సింగరేణి సంస్థ మణుగూరు పీకే ఓసీపీ-2 ఎక్స్ టెన్షన్ బ్లాకును ప్రైవేట్ వ్యక్తులకు దార దత్తం చేసే కుట్ర జరుగుతుందని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం కేంద్ర �
రామగుండం నగర పాలక సంస్థలో ప్రజాధనం కొంతమంది కాంట్రాక్టర్లకు ప్రయోజనంగా మారుతోంది. అభివృద్ధి పనుల్లో ప్రణాళిక లోపం అప్పుడే బయటపడుతోంది. రోడ్డు నిర్మించి మూడు ఐతారాలు కాలేదు.. అప్పుడే భూగర్భ పైపులైన్లు ప�
జాతీయ స్థాయి కరాటే పోటీల్లో గోదావరిఖనికి చెందిన స్పార్క్ కుంగ్ ఫూ మా రుషల్ టిల్ అకాడమీ విద్యార్థులు సత్తా చాటి పతకాలు సాధించారు. హైదరాబాద్ జీడిమెట్లలో చరణ్ సెల్ఫ్ డిఫెన్స్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్�
గోదావరిఖని లక్ష్మీనగర్ కు చెందిన యువ ఇంజనీర్ తానిపర్తి భాను- మమత దంపతులు ఆదర్శంగా నిలుస్తున్నారు. వృత్తి రీత్యా హైదరాబాద్ లో స్థిరపడ్డారు. మంచి ఆకర్షణీయమైన జీతం. జీవితం. కానీ కన్న ఊరును మాత్రం ఏనాడూ మరువల
పెద్దపల్లి జిల్లాలో గత మొదటి విడతతో పోల్చుకుంటే రెండో విడతలో ఓటింగ్ శాతం పెరుగిందని, ఎన్నికలు ప్రశాంతంగా ముగుస్తున్నాయని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం బస్
రామగుండంలో ఎక్కడ కూడా యాచకులు కనిపించవద్దనీ, ఆ దిశగా సమష్టిగా కృషి చేద్దామని స్థానిక సంస్థల ఆదనపు కలెక్టర్, నగర పాలక సంస్థ కమిషనర్ జే. అరుణ శ్రీ పిలుపునిచ్చారు. స్మైల్ ప్రాజెక్టు నిర్వాహక సంస్థ శ్రీ వినాయ
రామగుండం నగర పాలక సంస్థలో ఆసక్తి ఉన్న మహిళలకు ఉపాధి కల్పిస్తామని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, నగర పాలక సంస్థ కమిషనర్ జే అరుణ శ్రీ తెలిపారు. నగర పాలక సంస్థ కార్యాలయంలో శుక్రవారం వార్డు అధికారులు, మెప్మా �
రాష్ట్రంలో వారం రోజుల పాటు ఊహించని చలి ప్రభావం ఉంటుందని ఇటీవలనే వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆ మేరకు రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో నాలుగు రోజులుగా ఉష్ణోగ్రతలు పడిపోయి చలి తీవ్రత అంతకంతకు పెరుగుతోంది. చల�
ఇక్కడ చెత్త డబ్బాల తీరు చూశారుగా.. ఇదెక్కడో మారుమూల ప్రాంతంలో కాదండీ.. మన రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయం ఆవరణలోనే.. అది కూడా శానిటేషన్ డిపార్ట్మెంట్ ప్రక్కనే.. స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా ఇటీవల ఇలాంటి డస్ట
సామాజిక సేవలో విన్నూత కార్యక్రమాలు చెపడుతున్న ఎన్టీపీసీకి చెందిన సమతా సైనిక్ దళ్ రాష్ట్ర నాయకులు, చైర్మన్, దుర్గం నగేశ్ కు ఆమెరికా గ్లోబల్ హ్యూమన్ పీస్ యూనివర్సిటీ డాక్టరేట్ ను ప్రకటించింది.
అమృత్ మిత్రలుగా పని చేసే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ స్వశక్తి మహిళలు ఆర్థికంగా స్థిరపడాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే అరుణ శ్రీ అన్నారు. రామగుండం నగర పాలక కార్యాలయంలో సోమవారం సాయంత్రం అమృత్ �
ఎన్నికల విధులు రిటర్నింగ్ అధికారులు పకడ్బందీగా నిర్వహించాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. సమీకృత జిల్లా కలెక్టరేట్లో సోమవారం సాధారణ ఎన్నికల పరిశీలకుడు అనుగు నరసింహారెడ్డి తో
గోదావరిఖని ఆర్టీసీ డిపో టిమ్స్ డ్రైవర్లు రోడ్డెక్కారు. హైదరాబాద్, మియాపూర్ లాంటి దూర ప్రాంతాలకు వెళ్లే బస్ డ్రైవర్లకు టికెట్ ఇష్యూయింగ్ మెషిన్ (టిమ్స్) ఇస్తూ అదనపు పని భారాన్ని మోపుతున్నారని ఆరోపిస్తూ ఉ
‘రోడ్లపై తిరిగే వీధి కుక్కలు, పశువులను షెల్టర్లకు తరలించండి. బస్టాండ్లు, దవాఖానలు, క్రీడా ప్రాంగణాలు, విద్యా సంస్థల వద్ద కంచె నిర్మించండి. కుక్కలను పట్టుకొని జంతు జనన నియంత్రణ (ఏబీసీ) నిబంధనల ప్రకారం వ్యా�