వైశాఖ శుద్ధ పౌర్ణమి సందర్భంగా గోదావరిఖని పట్టణంలోని సింగరేణి అధికారుల నివాసం బంగ్లోస్ ఏరియా l లో ఉన్న శ్రీ దుర్గదేవి అమ్మవారి ఆలయం నందు లక్ష మల్లెల పుష్పార్చ న కార్యక్రమాన్ని అనిత లలిత్ కుమార్ ఆర్జీ-1 స�
మాతృ దినోత్సవం సందర్భంగా కని పెంచిన అమ్మను గుర్తు చేసుకోవడం లేదంటే సత్కరించడం సాధారణం. కానీ రామగుండం నగర పాలక సంస్థ ఓ మాజీ ప్రజా ప్రతినిధి తనలోని మాతృ ప్రేమను వినూత్నంగా చాటుకున్నాడు.
రామగుండం నగర పాలక సంస్థ అధికారులకు దుకాణాల కూల్చివేత విషయంలో చూపించిన ఉత్సాహం తిరిగి రోడ్డు వెడల్పు పనులపై చూపించడం లేదని పలువురు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రామగుండం నగర పాలక సంస్థకు చెందిన ఓ కాంట్రాక్టర్ నిర్వాకం ఆ కాలనీ ప్రజలకు శాపంగా పరిణమించింది. రోడ్డు నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు సక్రమంగా పాటించకపోవడం, ప్రణాళికబద్ధంగా నిర్మాణం చేపట్టకపోవడం వల్ల స్థాన
పుట్టుక నుంచి విధి వక్రీకరించి రెండు చేతులు లేకున్న.. ఆత్మస్థైర్యంతో రెండు కాళ్ళతో అన్ని పనులు చేసుకుంటూ జీవిస్తూ ముందుకు సాగుతున్న దివ్వాంగుడైన విద్యార్థి ముత్తారం బాలాజీ శభాష్ అనిపించుకుంటున్నాడు.
కేంద్ర ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్ లను అమలు కోసం ప్రవేశ పెట్టిందని, దీని వల్ల దేశంలో ఉన్న కార్మిక వర్గం తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని ఏఐటీయూసీ కాంట్రాక్టు కార్మిక సంఘం పేర్�
పాక్ ఉగ్రవాదులను తుదముట్టించే లక్ష్యంగా చేపట్టిన ఆపరేషన్ సిందూర్ విజయవంతం కావాలని, భారత జవానులకు భరతమాత విజయం అందించాలంటూ వీర సైనికులకు రామగుండం రిక్రియేషన్ క్లబ్ (ఆర్ఆర్సీ) మద్దతు ప్రకటించింది. గోదావ�
గోదావరిఖని తిలక్ నగర్ చౌరస్తాలోని జంక్షన్ కు వేసిన ముసుగు ఇప్పటికీ తొలగడం లేదు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ సమయంలో రామగుండం నగర పాలక అధికారులు నిబంధనలకు లోబడి వీటికి ముసుగులు తొడిగారు. అయితే ఎన్నికలు పూర్తై �
రామగుండం నగర పాలక సంస్థలో రోడ్డు ధ్వంసం సంఘటన వివాదాస్పదంగా మారింది. నగర పాలక పరిధిలోని కృష్ణానగర్ లో ఇటీవల నూతనంగా నిర్మించిన రోడ్డును ఓ కాంట్రాక్టర్ ధ్వంసం చేసిన సంఘటన పోలీస్ స్టేషన్ దాకా వెళ్లింది. మ�
సీఎంపీఎఫ్ అధికారులు సంబంధించిన పింఛన్ దారులకు లైఫ్ సర్టిఫికెట్ లు పొందే విధంగా తగు ప్రకటన చేసి పెన్షన్ ను తీసుకొనే విధంగా చర్యలు తీసుకోవాలని సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉప ప్రధా
రామగుండం నగరపాలక సంస్థకు మరో గుర్తింపు లభించింది. ఆస్తి పన్ను వసూళ్లలో రాష్ట్రంలోని ఇతర మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు దీటుగా మొదటి స్థానం దైవసం చేసుకుంది. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, నగరపాలక సంస్థ క
పహల్గాంకు ప్రతీకారంతో పాకిస్తాన్ ఉగ్రవాదంను అంతం చేయాలన్న లక్ష్యంతో భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలోసరిహద్దుల్లో భారతదేశంకు, పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల దృష్ట్య రామగుండం ఎన్టీపీ�
సింగరేణి లో కొత్త గనుల కోసం, సంస్థ పరిరక్షణ కోసం, నాలుగు లేబర్ కోడ్ల రద్దు కోసం, కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనాలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ, ఈనెల 20 న సింగరేణిలో జరగబోయే ఒక రోజు టోకెన్ సమ్మె చేపట్టినట�
శ్రమకు మారుపేరుగా నిలుస్తూ, దేశానికి వెలుగులు అందిస్తున్న సింగరేణి సంస్థలో అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న వారిపై వేటు వేసేందుకు సింగరేణి యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి యజమాన్యం బుధవార�