గోదావరిఖనికి చెందిన ఎస్ రత్నాకర్-శశికళ దంపతుల కుమార్తె అమెరికాలోని డల్లాస్ లో ఉంటున్న ప్రణీత-భార్గవ్ పెళ్లి రోజు పురస్కరించుకొని వారి అమ్మ, నాన్నల సహకారంతో స్థానిక జీఎం కాలనీకి చెందిన కిడ్నీ సంబంధిత వ్�
సింగరేణి సంస్థ రామగుండం డివిజన్ 1 జనరల్ మేనేజర్ లలిత్ కుమార్ ఆధ్వర్యంలో గోదావరిఖని సింగరేణి జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన�
కళాకారులకు, కళలకు పుట్టినిల్లుగా పేరున్న గోదావరిఖనిలో కళా భవనం నిర్మాణంలో స్థానిక ఎమ్మెల్యే చొరవ చూపాలని, అలాగే వృద్ధ కళాకారులకు పెన్షన్, పేద కళాకారులకు, డబుల్ బెడ్ రూం ఇళ్లను మంజూరు చేయాలని గోదావరి కళా �
మగుండం నగర పాలక సంస్థ 44వ డివిజన్ పరిధి రమేష్ నగర్ సమీపంలో కాలువ ఆక్రమణకు గురవుతుంది. ఈ విషయమై ఆ డివిజన్ ప్రజలు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, నగర పాలక కమిషనర్ (ఎఫ్ఎసీ) జే.అరుణ శ్రీకి ఫిర్యాదు చేశారు.
సింగరేణి బ్లాస్టింగ్ విధ్వంసంతో నాగేపల్లిలో దెబ్బతిన్న ఇండ్లను పూర్తి స్థాయిలో సర్వే చేసి మరమ్మతు పనులను నాణ్యతగా చేపట్టాలని బీఆర్ఎస్ మాజీ ప్రజా ప్రతినిధులు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పూదరి సత్యన�
కాంగ్రెస్ పార్టీలో దళిత నాయకులకు స్థానం ఉండదా..? అలాంటప్పుడు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ను అవమానించడమేననీ, సీఎం రేవంత్ రెడ్డి క్యాంపు ఆఫీసను ముట్టడించి మా దళితుల సత్తా చూపిస్తామని ఆలిండియా అంబేద్కర్ యువ
అనారోగ్యంతో అచేతన స్థితిలో భర్త... కూలీనాలి చేసుకుంటూ కుటుంబంను పోషించుకుంటున్న భార్య... ఇంజనీరింగ్ చదువుతూ ఇంటి అవసరాలకు రాగి జావా అమ్ముతున్న కూతురు... పదో తరగతి చదివి ఉదయాన్నే ఇంటింటికి వెళ్లి న్యూస్ పేప�
మృత్ భారత్ కింద రామగుండం రైల్వేస్టేషన్లో చేపట్టిన అభివృద్ధి పనులను గురువారం సికింద్రాబాద్ సౌత్ సెంట్రల్ రైల్వే డివిజినల్ రైల్వే మేనేజర్ భరత్ దేశ్ కుమార్ జైన్ తనిఖీ చేశారు.
రామగుండం నగర పాలక సంస్థలో ఏలాంటి అవినీతి, అక్రమాలకు తావు ఉండదు.. ఒకవేళ ఏమైనా లోపాలు తలెత్తితే నా దృష్టికి తీసుకవస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటా.. అని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, నగర పాలక సంస్థ కమిషనర్ (ఎ�
వీహెచ్ఎర్ ఫౌండేషన్ అధ్యక్షులు, బీఆర్ఎస్ నాయకులు వ్యాల్ల హరీష్ రెడ్డి మరోసారి గొప్ప మనసు చాటుకున్నాడు. రామగుండం పట్టణంకు చెందిన బీఆర్ఎస్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఎండీ అతహరొద్దీన్ కిరాయికి ఆటో తీసుకొని �
రామగుండం బీ థర్మల్ విద్యుత్ కేంద్రం సూపరింటెండింగ్ ఇంజినీర్ పీ విజేందర్ యాదాద్రి విద్యుత్ కేంద్రంకు బదిలీతో తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయిస్ యూనియన్ 1535 రాష్ట్ర, రీజినల్ నాయకులు ఎస్ఈని సోమవారం ఘనంగా సన్మా�
వైశాఖ శుద్ధ పౌర్ణమి సందర్భంగా గోదావరిఖని పట్టణంలోని సింగరేణి అధికారుల నివాసం బంగ్లోస్ ఏరియా l లో ఉన్న శ్రీ దుర్గదేవి అమ్మవారి ఆలయం నందు లక్ష మల్లెల పుష్పార్చ న కార్యక్రమాన్ని అనిత లలిత్ కుమార్ ఆర్జీ-1 స�
మాతృ దినోత్సవం సందర్భంగా కని పెంచిన అమ్మను గుర్తు చేసుకోవడం లేదంటే సత్కరించడం సాధారణం. కానీ రామగుండం నగర పాలక సంస్థ ఓ మాజీ ప్రజా ప్రతినిధి తనలోని మాతృ ప్రేమను వినూత్నంగా చాటుకున్నాడు.