‘అమ్మా.. నీవు చూపిన దారి..నేర్పిన విలువలు ఈ జీవితమంతా నీవు నాకు మార్గదర్శకం, నీ జ్ఞాపకాలతోనే ముందుకు సాగుతా’ అని గోదావరిఖనికి చెందిన కోలిండియా క్రీడాకారుడు, సీనియర్ కళాకారుడు పోతుల చంద్రపాల్ ప్రతిన చేశాడ�
పెద్దపల్లి జిల్లాలోని మున్సిపాలిటీ, కార్పొరేషన్లో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ సజావుగా కొనసాగుతుందని కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. గోదావరిఖని సప్తగిరి కాలనీలో గల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని నామినేషన
‘రెండేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం మీకు పడ్డ బాకీని మిత్తితో సహా తీర్చమని అడగండి.. అప్పుడే నమ్మి ఓటు వేస్తామని చెప్పండి.. లేదంటే మళ్లీ మోసపోక తప్పదు... ఇప్పుడు కూడా అబద్ధపు హామీలకు ఆశపడి ఓటు వేస్తే మరో మూడేళ్
తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం 24వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. గోదావరిఖని టీబీజీకేఎస్ కేంద్ర కార్యాలయం జీడికే-11 గనిలో జరిగిన వేడుకల్లో టీబీజీకేస్ కేంద్ర అధ్యక్షుడు మిరియాల రా�
రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఎన్నికలకు సంబందించి రాష్ట్ర ఎన్నికల కమిషన్ మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. బుధవారం నుంచి 31వరకు ఆయా డివిజన్లకు పోటీ చేసే అభ్యర్థుల నుంచి నామినేషన్ పత్ర�
రామగుండం కార్పొరేషన్ పరిధి గోదావరిఖని చౌరస్తాకు చెందిన మేకల రవి సుమన్ తండ్రి మేకల(రేడియం) శ్రీనివాస్ కుమారుడు పాండిచ్చేరి సెంట్రల్ యూనివర్సిటీలో బిఏ హానర్స్ ఇన్ మాస్ మీడియా కమ్యూనికేషన్ లో విద్యనభ్యసి
ఉదయం పాఠశాలకు వెళ్లేటప్పుడు తల్లిదండ్రులు ఇచ్చిన పాకెట్ మనీ వృథా ఖర్చులు చేయకుండా చిన్న వయసు పిల్లలు పెద్ద మనసు చాటుకున్నారు. విధి వంచితులైన అంధులైన వృద్ధులకు చేయూత అందించారు.
చారిత్రక గుర్తింపు కలిగిన ప్రదేశాల సందర్శనతో విద్యార్థులకు విజ్ఞానం, నైపుణ్యతను పెంపొందించవచ్చని విశ్వభారతి విద్యాసంస్థల యాజమాన్యం ఎన్టీపీసీలోని విశ్వభారతి స్కూల్ విద్యార్థులను సౌత్ ఇండియాలో చారత్
కోల్ బెల్ట్ నాట్య మయూరి.. గోదావరిఖనికి చెందిన ప్రముఖ అంతర్జాతీయ కూచిపూడి కళాకారిణి గుమ్మడి ఉజ్వలకు మరోసారి అరుదైన గౌరవం దక్కింది. భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు రావాలని భారత సాంస్కృతిక, మంత్రిత్వ శాఖ ను�
వసంత పంచమి సందర్భంగా రామగుండం ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని గోదావరిఖని శేఖర్ నగర్ (కోడ్ నం.90)లో శనివారం సీమంతాలు, సామూహిక అక్షరభ్యాసం వేడుకతో సందడి నెలకొంది. రామగుండం సీడీపీఓ అలేఖ్య పటేల్ సూచనల మేరకు ఆంగ�
జనంలో కలిసి సాదాసీదా వ్యక్తుల మాదిరిగా, ఎక్కడో మారుమూల పల్లెల్లో గూడెం జాతులకు చెందిన వ్యక్తుల్లా కనిపించే చాటుమాటు నక్సలైట్లు శనివారం రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా ఎదుట లొంగిపోయారు.
ప్రభుత్వ దవాఖానల్లో మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయనే నమ్మకాన్ని ప్రజల్లో కల్పించాల్సిన బాధ్యత వైద్యులపై ఉందని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పేర్కొన్నారు. గోదావరిఖని జనరల్ ఆసుపత్రిలో డ్య
గోదావరిఖని మేకల మండికి మంగళవారం సాయంత్రం జనం దండిగా తరలివచ్చారు. మేకల ధరలు చూసి బెంబేలెత్తిపోయారు. మేడారం సమ్మక్క జాతరకు వెళ్లేముందు ఇంటి వద్ద సమ్మక్కలకు మేకలతో మొక్కులు చెల్లించడం ఆనవాయితీ.