రానున్న రోజుల్లో ఇంధన రంగంలో స్వయం సమృద్ధిని సాధించే విషయంలో ప్రభుత్వ బొగ్గు సంస్థలు డిమాండ్కు తగినట్టుగా నాణ్యమైన బొగ్గును ఉత్పత్తి చేసేలా సమాయత్తపరిచేందుకు కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ నడుం కట్టింద�
బాలికల సాధికారిత ధ్యేయంగా ఎన్టీపీసీ సీఎస్ఆర్ ఆధ్వర్యంలో గర్ల్స్ ఎంపైర్మెంట్ మిషన్ పేరిట వేసవి కాలంలో కొనసాగుతున్న బాలికల సాధికారత వర్కుషాప్ లో ని భాలికల సాంస్కృతిక ప్రదర్శన వేడుక అలరింప చేసింది.
రామగుండం నగర పాలక సంస్థ సివిల్ కాంట్రాక్టర్ల మధ్య విభేదాలతో ‘రోడ్డె’క్కుతున్నారు. బడా కాంట్రాక్టర్ల ఆదిపత్యం మూలంగా చోటామోటా కాంట్రాక్టర్లకు పనులు దక్కని పరిస్థితి నెలకొంది.
కాళేశ్వరం క్షేత్రంలో గత 12 రోజుల పాటు జరిగిన సరస్వతీ పుష్కరాలలో శ్రీ భ్రమరాంబిక సేవకులు స్వచ్ఛందంగా సేవలందించి ప్రశంసలు అందుకున్నారు. భ్రమరాంభిక సంస్థ అధ్యక్షురాలు మహాలక్ష్మీ ఆధ్వర్యంలో గోదావరిఖనికి చ
అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే కళ్యాణ లక్ష్మీ పథకం ద్వారా తులం బంగారం, తెల్ల కార్డు కలిగిన మహిళలకు నెలకు రూ.2500 జీవన భృతి ఇస్తామని వాగ్దానాలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్లు కావస్తున్నా వాటి ఊసే ఎత�
కాంగ్రెస్ పార్టీ పనైపోయిందని, అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలోనే ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నదని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చందర్ పేర్కొన్నారు.
గోదావరిఖని ప్రధాన చౌరస్తా సమీపంలో గల పోచమ్మ మైదానంలో మళ్లీ రాత్రికి రాత్రే నిర్మాణాలు వెలుస్తున్నాయి. రెండు రోజులకు ముందు ఖాళీగా కనిపించిన జాగలో ఆదివారం హఠాత్తుగా దుకాణాలు ప్రత్యక్షమయ్యాయి.
పహల్గాం హత్యలపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని, ఆపరేషన్ సింధూర్ లో దాగి ఉన్న నిజాలతో అన్ని కోణాలను బహిర్గతం చేయాలని, మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావు తదితరుల ఎన్ కౌంటర్ హత్యలపై స�
నస్రుల్లాబాద్ మండలంలోని మైలారం గ్రామ శివారులో గల కొచ్చర్ మైసమ్మ ఆలయానికి ఆదివారం బోధన్ పట్టణానికి చెందిన చింతామణి సప్తగిరి 11 గ్రాముల బంగారు రెండు గాజులను ఆలయ కమిటీ సభ్యులకు ఆయన ఆదివారం అందజేశారు.
రామగుండం నగర పాలక సంస్థ అధికారులు, అధికార పార్టీ నేతల తీరు మితిమీరుతుననది. అభివృద్ధి పేరుతో కూల్చివేతల పర్వం వివాదాలకు దారితీస్తున్నది. వివరాల్లోకి వెళితే.. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని మార్కండేయ కాలనీ�
తెలంగాణ రాష్ట్ర జెన్కో సీఎండీగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఏస్ హరీశ్ ను రామగుండం బీ థర్మల్ విద్యుత్ కేంద్రం తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయిస్ 1535 యూనియన్ నాయకులు మర్యాద పూర్వకంగా కలిశారు.
ఉచిత న్యాయ సేవలు అందుకోవడానికి పేద ప్రజలు మండల న్యాయ సేవ సమితిని సంప్రదించాలని మండల లీగల్ సర్వీసెస్ కమిటీ ఛైర్మన్, డిస్ట్రిక్ట్, అడిషనల్ సెషన్స్ జడ్జి టీ శ్రీనివాస రావు సూచించారు. నగర పాలక సంస్థ కార్యాలయ�
రామగుండం నగర పాలక సంస్థ అధికారులు, అధికార పార్టీ నేతల కఠినత్వం మితిమీరుతుంది. అభివృద్ధి పేరుతో కూల్చివేతల పర్వం రానురానూ వివాదాలకు దారితీస్తుంది. శనివారం గోదావరిఖనిలో కూల్చివేతలు హద్దుమీరి ప్రజల ప్రాణ
కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాల కి పాల్పడుతున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి కుటుంబాన్ని తక్షణమే కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ అనుబంధ సింగరేణి ఐఎన్టీ