రంగవల్లులు మహిళలు, విద్యార్థినుల్లో సృజనాత్మకతను పెంపొందిస్తాయని ఐఏఎస్ పాఠశాల డైరెక్టర్ పేరం హేమలత అన్నారు. గోదావరిఖని ఎల్బీనగర్ లో గల ఇండో అమెరికన్ పాఠశాలలో శనివారం నిర్వహించిన ముందస్తు సంక్రాంతి వే�
సింగరేణి సంస్థ రామగుండం డివిజన్ వన్ ఆధ్వర్యంలో గోదావరిఖని ఇల్లందు క్లబ్ లో కనుల పండుగగా బొమ్మల కొలువు నిర్వహించారు. ఆర్జీ-1 లేడీస్ క్లబ్ అధ్యక్షురాలు జీఎం సతీమణి అనిత లలిత్ కుమార్ అధ్యక్షతన ‘బొమ్మల కొలు�
సింగరేణి సంస్థలు ప్రైవేటీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం వేగంగా పావులు కదుపుతుందని, దానిని తిప్పి కొట్టడానికి కార్మికులు పోరాటాలకు సిద్ధం కావాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్�
సింగరేణి కి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.47 వేల కోట్ల బకాయిలు వెంటనే ఇవ్వాలని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ లు �
రామగుండం కార్పొరేషన్ మేయర్ పీఠం సాధించడమే మన ఎజెండా, మన లక్ష్యంగా పెట్టుకుని ప్రతీ బీఆర్ఎస్ సైనికుడు పనిచేయాలని బీఆర్ఎస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు, రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్న
పెద్దపల్లి జిల్లా కేంద్రాన్ని శనివారం పోగమంచు కమ్మెసింది. ఎటు చూసిన పోగ మంచు కనువిందు చేసింది. కాశ్మీర్ అందాలను తలపించిందని, ప్రకృతి అందాలను తిలకిస్తూ ఎంజాయ్ చేశామని ప్రకృతి ప్రేమికులు, మార్నింగ్ వా�
సహజ సిద్ధమైన లక్క పొగ శనివారం గోదావరిఖని నగరంను ఆవహించింది. అర్ధరాత్రి నుంచి మొదలు శనివారం ఉదయం 9 గంటల దాకా అదృశ్య వాతావరణం కేంద్రీకృతమైంది. సహజంగా అరకు లోయలో ఆవిష్కృతమయ్యే ఇలాంటి అదృశ్య వాతావరణం శనివార�
అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతగాని పాలనను ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు గులాబీ సైనికులు సిద్ధం కావాలని, త్వరలో జరగబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరాలని రా�
రామగుండం నగర పాలక సంస్థ ముసాయిదా ఓటరు జాబితా సిద్ధమైంది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నగర పాలక సంస్థ ఇన్ఛార్జి కమిషనర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జేఅరుణ శ్రీ పర్యవేక్షణలో గత మూడు రోజులుగా నగర పాల
రామగుండంలోని బీ థర్మల్ విద్యుత్ కేంద్రం తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయిస్ యూనియన్(1535) 2026 నూతన సంవత్సరం క్యాలెండర్ అవిష్కరణ 1535 యూనియన్ రాష్ట్ర, రీజినల్ నాయకులు ఆధ్వర్యంలో జరిగింది.
ఆలిండియా యోగా చాంపియన్ షిప్ లో పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన మహిళ భారత రికార్డు కైవసం చేసుకుంది. యోగా ఫెడరేషన్ ఆఫ్ ఇండియా గోల్డెన్ జూబ్లీ సందర్భంగా జార్ఖండ్ రాష్ట్ర రాజధాని రాంచీలో జార్ఖండ్ యోగ�
హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించిన గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కార్యక్రమంలో గోదావరిఖని రెయిన్బో స్కూల్ విద్యార్థిని చేరాల నందననేహా పాల్గొని ప్రతిభను చాటింది. నాట్య ఆచార్య దగ్గుల జ్యోతిర్మయి ప
Godavarikhani : గోదావరిఖనికి చెందిన సీనియర్ న్యాయవాది, నోటరీ గోషిక ప్రకాష్ (51) గుండెపోటుతో మృతి చెందారు. విధి నిర్వహణలో భాగంగా పెద్దపల్లికి సహచరులతో కలిసి కారులో వెళ్తుండగా ఒక్కసారిగా గుండెపోటు వచ్చింది.
శాంతిభద్రతలలో భాగంగా గోదావరిఖని పరిధిలో కట్టుదిట్టమైన పోలీస్ నాకాబంధీ ఏర్పాటు చేసినట్లు పెద్దపల్లి డీసీపీ బీ రామ్ రెడ్డి అన్నారు. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు డీసీపీ బీ రామ్ రెడ�
హాయ్ రాజేష్.. ఏంట్రా ఇలా మారిపోయావ్... అస్సలు గుర్తు పట్టలేదు తెలుసా..ఇలాంటి పలకరింపులతో ఆ పూర్వ విద్యార్థులు మంత్రముగ్ధులయ్యారు. 25 యేళ్ల తర్వాత ఒకరికొకరు కలుసుకొని ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఒకరి మంచి చె