Singareni | రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న సింగరేణి సంస్థ 2024-25 ఆర్థిక సంవత్సరంలో నిర్దేశిత బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను సాధించే అవకాశాలు ఏమాత్రం కనిపించడం లేదు.
వృధాగా సముద్రంలో కలుస్తున్న గోదావరి జలాలను ఒడిసి పట్టి తెలంగాణ బీల్లకు మళ్లించిన అపర భగీరథుడు కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును కడితే కడుపు మంటతో మేడిగడ్డ పేరుతో కాళేశ్వరాన్ని ఎండబెట్టి గోదావరి కన్నీట�
గోదావరి తల్లి కన్నీటి గోసను వివరిస్తూ, కాళేశ్వరం ప్రాజెక్టు విశిష్టత, కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్య వైఖరిని ఎండగడుతూ ఈ నెల 17నుంచి 22 వరకు గోదావరిఖని నుంచి ఎర్రవెల్లికి 180 కిలో మీటర్ల పాదయాత్ర చేపట్టనున్నట
Godavarikhani | పేద ఆటో డ్రైవర్ల కుటుంబాలను ఆదుకోవాలనే సదుద్దేశంతో గోదావరిఖనిలో ఆటో కార్మిక సేవా సమితి(Auto Karmika seva samithi) అనే స్వచ్ఛంద సంస్థ ఆవిర్భవించింది.
నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మగౌరవమును ప్రపంచానికి చాటి చెప్పి.. ప్రత్యేక రాష్ట్రాన్ని భారతదేశ చిత్రపటంలో సగౌరవంగా నిలబెట్టిన తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ మళ్లీ రావాలని ప్రజలు కోరుకుంటున్నారని బీఆర్ఎస్
: రాష్ట్రంలో బీసీలను మోసం చేసింది కాంగ్రెస్ పార్టేనని రామగుండం మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ ధ్వజమెత్తారు. అత్యధిక జనాభా కలిగిన బీసీలను అణగదొక్కేందుకే కులగణన
సిద్దిపేట జిల్లా గజ్వేల్ (Gajwel) రింగ్రోడ్డు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున గజ్వేల్ మండలం ప్రజ్ఞాపూర్ రింగ్ రోడ్డు సమీపంలో రాజీవ్ రహదారిపై అతివేగంగా దూసుకొచ్చిన కారు ముందు వె�
పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన యువతి బీఎస్ఎఫ్లో సోల్జర్గా ఎంపికై, ఇటీవలే శిక్షణ పూర్తి చేసుకున్నది. భారత్ - బంగ్లాదేశ్ బార్డర్లో విధులు నిర్వర్తించేందుకు శుక్రవారం బయలుదేరి వెళ్లింది.
ఆర్టీసీ నిర్వహణ అధ్వానంగా మారింది. సంస్థను ప్రగతిలో నడిపిస్తున్నామని ప్రభుత్వ పెద్దలు గొప్పలు చెబుతుంటే, క్షేత్ర స్థాయిలో మాత్రం పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. కాలం చెల్లిన బస్సులు, సక్రమంగా పని�
గోదావరిఖని ప్రభుత్వ మెడికల్ వైద్య కళాశాలకు అనుబంధంగా ఉన్న 85 పడకల ప్రభుత్వ దవాఖానలో అంధకారం అలుముకున్నది. బుధ వారం తెల్లవారుజామున 2గంటల నుంచి సాయం త్రం 4 గంటల వరకు కారు చీకట్లో మగ్గింది.