మోదీని గద్దె దించేదాకా తమ పోరాట ఆగదని సీపీఎం రాష్ట్రకార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. గురువారం సాయంత్రం పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో జరిగిన సీపీఎం బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. 2022 నా
సింగరేణి (Singareni) ప్రైవేటీకరణకు (Privatisation) వ్యతిరేకంగా కార్మిక సంఘాలు మహాధర్నా చేపట్టాయి. ప్రధాని మోదీ (PM Modi) హైదరాబాద్ పర్యటనను వ్యతిరేకిస్తూ సింగరేణి వ్యాప్తంగా కార్మికులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు.
రోజు రోజుకూ పెరుగుతున్న జనాభా, పట్టణీకరణతో భవననిర్మాణరంగం ఊపందుకున్నది. ఈ రంగంలో కూలీల అవసరం రోజురోజుకూ పెరుగుతున్నది. అయితే ఆరునెలల్లో పూర్తి కావాల్సిన నిర్మాణాలు, అన్స్కిల్డ్ లేబర్తో ఏండ్లు గడుస్
సింగరేణికి కేటాయించాల్సిన బొగ్గు బ్లాకులను కేంద్ర ప్రభుత్వం వేలం వేయడాన్ని నిరసిస్తూ రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టనున్నారని, దీనికి కార్మికులంతా తరలిరావాలని బీఆర్�
Kunamneni Sambasiva rao | ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా సీపీఐ, ప్రజాసంఘాల నేతల అరెస్టులపై ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆగ్రహం వ్యక్తంచేశారు. అరెస్టులు అప్రజాస్వామికమని
Godavarikhani | ప్రధాని మోదీ రామగుండం పర్యటన పట్ల సర్వత్రా నిరసన వ్యక్తమవుతున్నది. ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటుపరం చేస్తున్న మోదీ.. ఈ నెల 12న రానుండటంతో కార్మికలోకం భగ్గుమంటున్నది.
Home Minister Mahmood Ali | ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు సమయంలో శాంతిభద్రతలు, నక్సలిజం పెరుగుతుందనే అనేక అపోహలున్నాయని.. సీఎం కేసీఆర్ నాయకత్వంలో పోలీస్ శాఖ పటాపంచలు దేశంలోనే అత్యుత్తమ అందిస్తూ ఆదర్శంగా నిలుస్తారని హోంమం�
సకల సౌకర్యాలతో పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో నిర్మించిన వన్టౌన్ పోలీస్స్టేషన్, పోలీస్ గెస్ట్హౌస్, అంతర్గాం కొత్త పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 11న హోంశాఖ మంత్రి మహ�
గోదావరిఖని నగరంలో రూ.3.40 కోట్ల సింగరేణి నిధులతో చేపట్టిన నూతన మోడల్ పోలీస్స్టేషన్ ప్రారంభానికి సిద్ధమైంది. ఈ నెల 11న హోం శాఖ మంత్రి మహమూద్ అలీ, డీజీపీ మహేందర్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు ర�